CM Chandrababu | మనవడితో కలిసి చంద్రబాబు వినాయకచవితి వేడుకల | ACTPnews

CM Chandrababu | మనవడితో కలిసి చంద్రబాబు వినాయకచవితి వేడుకల



వినాయక చవితి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్తో కలిసి సీఎం చంద్రబాబు గణపతి పూజ నిర్వహించారు. విఘ్నేశ్వరుడు జ్ఞానం, వివేకం, విజయానికి ప్రతీక అని, ఏ శుభకార్యానికైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయమని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజల్లో ఐక్యత, సమష్టితత్వ భావనను పెంపొందిస్తుందని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports