Nirmala Sitharaman | పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన | ACTPnews

Nirmala Sitharaman | పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన



ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంతో పాటు సామాన్యులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో వెల్లడించారు. పెట్రోల్పై లీటరుకు ఎక్సైజ్ సుంకాన్ని ₹13 నుండి ₹3కి తగ్గించగా, డీజిల్పై ఉన్న ₹10 ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా సున్నాకు (Zero) తగ్గించారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా తగ్గనున్నాయి. ముఖ్యంగా రవాణా రంగంపై సానుకూల ప్రభావం చూపి, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports