ఇటలీ చారిత్రక రాజధాని రోమ్ వేదికగా భారత్-ఇటలీ దేశాల మధ్య సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల నేతృత్వంలో ఇరు దేశాలు పలు కీలక రంగాల్లో చారిత్రాత్మక వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ-మెలోని సంయుక్తంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇకపై “భారత్-ఇటలీ సంయుక్తంగా రూపకల్పన చేసి, అభివృద్ధి చేస్తాయి.. ప్రపంచానికి అందిస్తాయి” (Designed and developed by India and Italy, delivered for the world) అనే సరికొత్త సూత్రంతో తాము ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
Source link
India-Italy Strategic Ties: ఇటలీతో ఒప్పందాలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Netflix: సౌత్ సినిమాలపై నెట్ఫ్లిక్స్ భారీ ప్లాన్.. ప్రతి వారం ఓ కొత్త సినిమా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Cinema: సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏ థియేటర్లో ఎంతంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Modern Missamma: ‘మోడ్రన్ మిస్సమ్మ’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. పెళ్లి వద్దంటున్న హీరోయిన్.. సాంగ్ అదిరిపోయిందిగా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Yami Gautam: దసరా బరిలో యామి గౌతమ్ ‘నయ్య నవెల్లి’.. పోస్టర్ ఈ రేంజ్లో ఉందేంట్రా బాబూ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Venkatesh: వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ లాక్.. అదేం టైటిల్ అనీల్ బ్రో.. నీ రూటే సెపరేట్..! | ACTPnews






