Chandrababu : బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తాయన్న కేంద్రమంత్రి, స్పందించిన చంద్రబాబు

Chandrababu : సీఎం జగన్ సంపద సృష్టించే అమరావతిని చంపేశారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఓట్ల అవకతవలపై దిల్లీ వెళ్లి పోరాడతామన్నారు. పొత్తులపై కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు.

Source link