బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “గుజరాత్లో పెద్ద బ్రిడ్జి కూలిపోయి 140 మంది చనిపోతే ఏ NDSA పోదు, బీహార్లో ప్రతి నాలుగు రోజులకు ఒక బ్రిడ్జి కూలిపోతున్నా అడిగే నాథుడు లేడు. తెలంగాణలో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి రూ. 100 కోట్లు నష్టం జరిగినా, SLBC టన్నెల్ కుప్పకూలిపోయి 8 మంది చనిపోయినా.. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రులు నోరు మెదపరు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా, పెద్ద వాగు ప్రాజెక్ట్ రెండు సార్లు కొట్టుకుపోయినా పట్టించుకోరు” అంటూ మండిపడ్డారు.
Source link
KTR Sensational Speech : కాళేశ్వరం టార్గెట్ ఎందుకు? | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Donald Trump: చమురు రవాణాపై ట్రంప్ కొత్త ప్లాన్.. హోర్ముజ్ గుండా వెళ్లే కార్గోపై 20% వసూలు! | | ACTPnews
-
-

Virat Kohli: టీమిండియా కొత్త వ్యూహం.. కోహ్లీతో కలిసి వరల్డ్కప్ 2027 ప్లాన్..గిల్ కీలక వ్యాఖ్యలు | క్రీడా వార్తలు | ACTPnews
-

Box Office: రూ. 700 కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే థియేటర్లో అట్టర్ ఫ్లాప్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే టాప్ డిజాస్టర్స్ ఇవే! | | ACTPnews
-








