Author: Sanju
-

Padma Awards 2026: రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. తొలి విడతలో 66 మందికి పురస్కారాలు | | ACTPnews
Last Updated:May 25, 2026 6:46 PM IST రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ముగిశాయి. 2026కు గానూ 131 మందిని పద్మ అవార్డులు వరించగా.. తొలి విడతలో భాగంగా మే 25న 66 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. దివంగత భర్త ధర్మేంద్ర తరఫున పద్మ విభూషన్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరిస్తున్న భార్య హేమమాలిని Padma Awards: దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రపతి…
-

Tirumala: వేసవిలోనూ కూల్గా శ్రీవారి దర్శనం.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
చలువ పందిళ్లు, కూల్ పెయింటింగ్ భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో ఎండ వేడి తగలకుండా బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు భారీగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులకు నీడనిచ్చేలా ప్రత్యేక షెల్టర్లను నిర్మించారు. ముఖ్యంగా ఆలయ మాడవీధులు, లడ్డూ కౌంటర్లు మరియు భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లపై వేడిని తగ్గించే సింథటిక్…
-

IPL 2026: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఐపీఎల్ చరిత్రలో రెండో అతిపెద్ద గెలుపు! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Apr 28, 2026 12:39 PM IST 2008 తొలి సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్పై ముంబయి ఇండియన్స్ 87 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించిన రికార్డు మొదటి స్థానంలో ఉండగా, ఇప్పుడు ఆర్సీబీ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఆర్సీబీ IPL 2026: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఏకపక్షంగా జరిగిన మ్యాచ్ల్లో ఒకటిగా నిలిచేలా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను కేవలం 75 పరుగులకే…
-

Mohith Reddy Challenges Lokesh | లోకేష్కు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బహిరంగ సవాల్! | ACTPnews
చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంత్రి నారా లోకేష్పై నిప్పులు చెరిగారు. తమ కుటుంబంపై లోకేష్ చేసిన కబ్జా ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. “మేము ఎక్కడ కబ్జాలు చేశామో లోకేష్ ఆధారాలతో నిరూపించాలి” అని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో విషం బాటిల్ పట్టుకుని, గెలిపించకపోతే చనిపోతానని ప్రజలను వంచించి మీ ఎమ్మెల్యే గెలిచారని ఎద్దేవా చేశారు. నేడు ఆ ఎమ్మెల్యే ప్రతి గ్రామంలో చేస్తున్న భూకబ్జాలను తాము ఆధారాలతో సహా…
-

Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews
తెలంగాణలో మహిళా వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే అరుదుగా ఒకేసారి 8వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ——– 2. ఇందిరమ్మరాజ్యం కాదు.. ఇండ్లు కూల్చే రాజ్యం కూకట్పల్లి బీఆర్ఎస్ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్…
-

Minister Anitha at Simhachalam: అప్పన్న సేవలో హోం మంత్రి అనిత..ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. వార్షిక చందనోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అప్పన్నను వేడుకున్నట్లు మంత్రి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. Source link
-

IPL 2026: పంజాబ్కు తొలి ఓటమి.. భారీ లక్ష్యాన్ని ఛేదించి RR అద్భుత విజయం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Apr 28, 2026 11:00 PM IST IPL 2026: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తొలి ఓటమి, రాజస్థాన్ రాయల్స్ 223 లక్ష్యాన్ని 6 వికెట్లతో, 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. News18 ఐపీఎల్-2026 సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ జోరుకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో పంజాబ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ విజయవంతంగా…
-

Tirumala: తిరుమల పవిత్రతపై రాజకీయ రచ్చ.. భూమనపై మండిపడ్డ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 25, 2026 8:24 PM IST తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మఠాధిపతులు, స్వామీజీలను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. + News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మఠాధిపతులు, స్వామీజీలను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.…
-

Lyricist Ananth Sriram: లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ కుటుంబానికి బెదిరింపులు.. అసలేం జరిగిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 25, 2026 7:22 PM IST తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు తాాజాగా వెల్లడించారు. + News18 తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు తాజాగా వెల్లడించారు. కొందరు వ్యక్తులు తమను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని, తన వృద్ధ…
-

Coimbatore petrol bomb attack: ఇవేం పనులు రా బాబు.. ప్రేమను తిరస్కరిస్తే పెట్రోల్తో ఇలా చేస్తారా? కోయంబత్తూరులో రౌడీషీటర్ ఘాతుకం! | | ACTPnews
Last Updated:May 25, 2026 8:09 PM IST తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా తొండముత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ దాడిలో యువతి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా తగలబడటమే కాకుండా, ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతింది. ప్రేమను నిరాకరించిన యువతి ఇంటిపై పెట్రోల్ బాంబు వేసిన దృశ్యం Coimbatore petrol bomb attack: ప్రేమ పేరుతో వెంటపడటమే కాకుండా, తనను దూరం పెట్టిందనే కక్షతో ఓ యువతి ఇంటిపై…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











