Author: Sanju
-

PM Modi Seychelles Visit 2026: సీషెల్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ.. సముద్ర దేశంతో బలపడిన బంధం! | | ACTPnews
మొదటి రోజు (జూన్ 27) కార్యక్రమాలు: ప్రధాని మోదీ విక్టోరియా విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అధ్యక్షుడు హెర్మినీ వ్యక్తిగతంగా స్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యాలు, సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్తో ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్స్ను సందర్శించి, ప్రపంచంలోనే అతి ప్రాచీన జీవి జానతాన్ అనే టార్టాయిజ్ను చూశారు. అక్కడ చెట్టు నాటడం, సీషెల్స్ తీర సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇండియన్ నేవీ నుంచి తయారైన ఫాస్ట్ పెట్రోల్ వెసల్…
-

HSBC Rugby Premier League: రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఛాంపియన్గా అవతరించిన హైదరాబాద్ హీరోస్! | | ACTPnews
హైదరాబాద్ హీరోస్ జట్టు ఫైనల్లో క్లినికల్ ప్రదర్శనతో ముంబైని అధిగమించింది. మ్యాచ్ ప్రారంభంలో ముంబై బంతి నియంత్రణ సాధించినా, హైదరాబాద్ బలమైన డిఫెన్స్తో ఎదురుదాడులు చేసి ఆధిక్యం సాధించింది. ఫ్రాన్సిస్కో కాస్కుల్లోలా, తైతైఫోనో తావితాకు, శివమ్ శుక్లా, మాన్యుయెల్ మోరెనో, మారిస్ లాంగ్ వంటి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన హైదరాబాద్ విజయానికి కీలకమైంది. విరామ సమయానికి హైదరాబాద్ పూర్తి నియంత్రణలో ఉంది. రెండో హాఫ్లో కూడా డీగో అర్డావో, కెవిన్ వెకేసా, టెరియో తమాని గోల్స్తో ఆధిక్యాన్ని…
-

Prostitution Racket: లాడ్జీలో హై ప్రొఫైల్ వ్యక్తుల వ్యభిచారం ముఠా గుట్టురట్టు.. ముగ్గురు హీరోయిన్లను సేవ్ చేసిన పోలీసులు | | ACTPnews
Last Updated:Jun 29, 2026 10:14 AM IST Prostitution Racket: వినోద పరిశ్రమలో ఇది పెద్ద కలకలం సృష్టించింది. ముంబై పోలీసులు గిర్గావ్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఒక హై-ప్రొఫైల్ వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్న ఒక హోటల్పై దాడి చేసి, పోలీసులు ముగ్గురు హీరోయిన్లను రక్షించారు. Prostitution Racket Prostitution Racket: వినోద పరిశ్రమలో ఇది పెద్ద కలకలం సృష్టించింది. ముంబై పోలీసులు గిర్గావ్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఒక హై-ప్రొఫైల్ వ్యభిచార…
-

ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రిలయన్స్ ఫౌండేషన్ అథ్లెట్ల ఆధిపత్యం.. బెస్ట్ అథ్లెట్లుగా అన్సీ సోజన్, శ్రీశంకర్ మురళి | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 29, 2026 6:55 AM IST Inter State Athletics Championships 2026: రిలయన్స్ ఫౌండేషన్ చాలా మంచి పనులు చేస్తోంది. కానీ వాటి గురించి పెద్దగా చెప్పట్లేదు. ఆ పనుల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రిలయన్స్ ఫౌండేషన్ అథ్లెట్లు బెస్ట్ అథ్లెట్లుగా నిలవడం ఆ కృషిలో భాగమే. బెస్ట్ అథ్లెట్లుగా అన్సీ సోజన్, శ్రీశంకర్ మురళి భువనేశ్వర్లోని కలింగ స్టేడియంలో జరిగిన 65వ నేషనల్ ఇంటర్ స్టేట్…
-

Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల విషాదాంతం.. మరణంలోనూ విడిపోని చిన్ననాటి స్నేహం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 28, 2026 6:24 AM IST చెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన సాయిశ్రీధర్ (28), హర్షవర్ధన్ (22), జయకిశోర్ (18) అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. News18 చెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.…
-

IND W vs AUS W : టి20 ప్రపంచకప్లో ముగిసిన టీమిండియా కథ.. ఆసీస్ చేతిలో ఓటమితో టోర్నీ నుంచి అవుట్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 28, 2026 10:18 PM IST యాష్ గార్డ్నర్ (29 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుతో మ్యాచ్ గతినే మార్చేసింది. వెటరన్ ప్లేయర్ అలీసా పెర్రీ (38 బంతుల్లో 56 నాటౌట్; 8 ఫోర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఓటమితో భారత్ ఇంటిదారి పట్టగా.. ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా సెమీస్ చేరింది. గ్రూప్ ‘బి’ నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు సెమీస్ చేరాయి. PC: ICC…
-

IND vs IRE 2nd T20: టాప్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్.. పరుగు తేడాతో ఓడిన టీమిండియా.. సిరీస్ పాయె! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 28, 2026 10:32 PM IST 155 పరుగుల తేడాతో బ్యాటింగ్కు దిగిన భారత జట్టు చివరి బంతి వరకు పోరాడింది. అయితే టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో సులభంగా గెలిచే మ్యాచ్ను చేజార్చుకుంది. PC: X.com IND vs IRE 2nd T20: భారత క్రికెట్ అభిమానులకు ఆదివారం చేదు రోజుగా మిగలనుంది. మహిళల టి20 ప్రపంచకప్ 2026 (Women’s T20 World Cup 2026) నుంచి భారత జట్టు నిష్క్రమించగా.. ఐర్లాండ్…
-

CM Chandrababu : 'సంజీవని' పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు! | ACTPnews
గిద్దలూరు నియోజకవర్గం పరిధిలోని కిష్టంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. అక్కడ ప్రతిష్టాత్మకమైన ‘సంజీవని’ డిజిటల్ నర్వ్ సెంటర్ను ఆయన అధికారికంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను వేగంగా, డిజిటల్ విధానంలో నేరుగా ఇంటి వద్దకే చేర్చడమే లక్ష్యంగా ఈ ‘సంజీవని’ పథకాన్ని తీసుకువచ్చామని, ఇది రాష్ట్ర ఆరోగ్య రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని సీఎం స్పష్టం చేశారు. Source link
-

Pune Murder Case: పుణె కేతన్ హత్య కేసులో సంచలన విషయాలు.. FIRలో బయటపడిన భిన్న కోణాలు | | ACTPnews
కాబోయే భార్య అడగడంతో.. కేతన్ ఆ కోటకు వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. అది ప్రాచీన కోట. దాని పక్కనే 400 అడుగుల లోయ ఉంటుంది. ఆమెకు టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లడం ఇష్టం కావచ్చు అని అనుకున్నాడు. తనతో ఆ కోటకు వెళ్లాలని కోరిక ఉందేమో అనుకున్నాడు. కానీ.. సియాపై కేతన్ తల్లికి ఎక్కడో డౌట్ వచ్చింది. అందుకే ఆమె ఈ కోట ట్రిప్కి బ్రేక్ వేసింది. జూన్ 4న ఈ కోటకు వెళ్లాలని కేతన్, సియా అనుకున్నారు. కానీ…
-

YSRCP Perni Nani | రైతులపై కుట్ర బయటపెట్టిన పేర్ని నాని | ACTPnews
అమరావతి రాజధాని భూసేకరణ పేరుతో కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతోందని తాడేపల్లి ప్రెస్మీట్లో వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములను చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి అన్యాయంగా లాక్కొని, తవ్వేస్తూ నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేసిన అరాచక శక్తులు ఎవరో అందరికీ తెలుసని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్న రైతులను భయభ్రాంతులకు గురిచేయడమే వారి ప్రధాన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











