Author: Sanju
-

Rape Case: టీ తాగుదామని పిలిచి మద్యం తాగించాడు.. మత్తులో ఉన్న తోటి విద్యార్థినిపై అత్యాచారం చేసిన బీటెక్ స్టూడెంట్.. | | ACTPnews
Last Updated:May 19, 2026 7:43 AM IST Rape Case: ఇబ్రహీంపట్నం వద్ద బీటెక్ విద్యార్థినిపై క్లాస్మెట్ ఉడుతల ఉదయ్ మద్యం తాగించి అత్యాచారం, ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు News18 హైదరాబాద్ నగర శివార్లలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత కలకలం రేపిన ఘోర ఉదంతం ఒకటి వెలుగుచూసింది. తోటి విద్యార్థిని అని చూడకుండా, నమ్మకంగా బయటకు తీసుకువెళ్లి, బలవంతంగా మద్యం తాగించి ఒక బీటెక్ విద్యార్థినిపై ఆమె క్లాస్మెట్…
-

RCB vs MI IPL 2026: ముంబైపై బెంగళూరు థ్రిల్లింగ్ విక్టరీ.. పాయింట్ల టేబుల్లో టాప్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 11, 2026 5:22 AM IST RCB vs MI IPL 2026: ఐపీఎల్ మ్యాచ్లు రోజురోజుకీ మరింత ఆసక్తిగా మారుతున్నాయి. చివరి బంతి వరకూ గెలుపు, ఓటములు దోబూచులాడుతున్నాయి. దాంతో ఫ్యాన్స్ మొబైళ్లకు అతుక్కుపోతున్నాయి. ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు. రాత్రి మ్యాచ్ అలాగే జరిగింది. ముంబైపై బెంగళూరు థ్రిల్లింగ్ విక్టరీ (Image: x – @RCBTweets) మే 10, 2026న ఛత్తీస్గఢ్.. రాయ్పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్…
-

Ram Charan Peddi: పెద్ది కోసం బాలకృష్ణ.. నందమూరి, మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యే బిగ్ ప్లాన్ మావ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 3:37 PM IST జూన్ 2వ తేదీన హైదరాబాద్లోని శిల్పకళా వేదిక లేదా ఎల్బీ స్టేడియంలో అత్యంత వైభవంగా పెద్ది ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారని సమాచారం. ఈ మెగా వేడుకకు ముఖ్య అతిథిగా నటసింహం నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నట్లు పరిశ్రమ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. News18 మెగా పవర్స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). ఈ వేసవిలో టాలీవుడ్…
-

Malkajgiri Deputy Collector: రూ. 100 కోట్ల తిమింగలం!.. ఏసీబీ వలలో డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ | తెలంగాణ వార్తలు | ACTPnews
11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వనస్థలిపురం ఎన్జీఓ కాలనీలోని వంశీమోహన్ నివాసం, మేడ్చల్లోని ఆయన కార్యాలయంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లపై మెరుపు దాడులు చేశాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉన్న ఆయన మామ విజయభాస్కర్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం (రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగా) కేవలం రూ. 6.22 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే పత్రాల్లో కనిపించినప్పటికీ, బహిరంగ మార్కెట్లో…
-

PM Modi: ‘భారత సాంకేతిక పురోగతిపై ప్రపంచం ఆసక్తి’.. రోజ్గార్ మేళాలో ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:May 23, 2026 2:51 PM IST ఐదు దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ, భారత యువత ప్రతిభ, సాంకేతిక వృద్ధిపై అంతర్జాతీయంగా లభిస్తున్న ఆదరణను రోజ్గార్ మేళా వేదికగా కొనియాడారు. వివిధ దేశాలతో కుదిరిన ఒప్పందాలు యువతకు మరిన్ని అవకాశాలు ఇస్తాయన్నారు. News18 భారతదేశ ఆర్థిక, సాంకేతిక వృద్ధిపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఆయన వర్చువల్గా…
-

Modi congratulated Harivansh Narayan Singh | రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ హ్యాట్రిక్ | ACTPnews
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సభను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. హరివంశ్ నారాయణ్ సింగ్ నిష్పాక్షిక వైఖరి, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకున్న అంకితభావం రాజ్యసభ గౌరవాన్ని మరింత పెంచాయని కొనియాడారు. జర్నలిజం మరియు ప్రజా జీవితంలో ఆయనకు ఉన్న అపారమైన అనుభవం సభా నిర్వహణలో స్పష్టంగా కనిపిస్తుందని మోదీ పేర్కొన్నారు. విపక్ష నేతలు కూడా హరివంశ్…
-

Anasuya: సోషల్ మీడియాలో అనసూయ అసభ్యకర ఫోటోలు.. సజ్జనార్కు షాకింగ్ రిక్వెస్ట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 3:02 PM IST టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. సాంకేతికత దుర్వినియోగం అవుతోందని, సెలబ్రిటీలను వేధింపులకు గురిచేసేలా కొందరు వికృత చేష్టలు చేస్తున్నారని మండిపడుతూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. News18 ప్రముఖ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. సాంకేతికత దుర్వినియోగం అవుతోందని, సెలబ్రిటీలను వేధింపులకు గురిచేసేలా కొందరు వికృత చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు అనసూయ. సోషల్ మీడియాలో తనను అత్యంత…
-

Tirumala Smart Darshan: తిరుమల భక్తులకు గుడ్న్యూస్.. భారీ రద్దీలోనూ సాఫీ దర్శనం.. టీటీడీ స్మార్ట్ ప్లాన్ సక్సెస్..! ttd controls heavy rush in tiruma | | ACTPnews
Last Updated:May 13, 2026 8:05 PM IST వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది, టీటీడీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ క్రౌడ్ మేనేజ్మెంట్తో రోజూ 75 నుంచి 91 వేల మందికి సాఫీ దర్శనం కల్పిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లు,…
-

IPL 2026: అతడు నాకు అన్నయ్య లాంటి వాడు.. ముంబై కోచ్పై కృనాల్ పాండ్యా | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 11, 2026 12:00 PM IST భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన నాలుగు వికెట్ల ప్రదర్శన, ఆపై కృనాల్ పాండ్యా వీరోచిత హాఫ్ సెంచరీతో ఆర్సీబీ 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ రేసు నుండి అధికారికంగా నిష్క్రమించింది. కృనాల్ పాండ్యా IPL 2026: రాయ్పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్ (MI)పై 2 వికెట్ల తేడాతో…
-

Producer Naga Vamsi Fires on Theatre Owners | నష్టాలొస్తే థియేటర్లు మూసేసి వెళ్ళండి | ACTPnews
టాలీవుడ్లో నిర్మాతలు మరియు థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ముదిరింది. థియేటర్లలో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు విపరీతంగా పెంచడం వల్లే ప్రేక్షకులు రావడం లేదని నిర్మాత నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏషియన్ సునీల్ నారంగ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. నష్టాలు వస్తుంటే వ్యాపారం వదిలేసి వెళ్లాలని, అంత త్యాగం చేయనవసరం లేదని ఘాటుగా స్పందించారు. మరోవైపు, మైత్రి రవి కూడా శిరీష్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతూ.. సంక్రాంతి సమయంలో సినిమాలు ఉన్నప్పుడు లేని కష్టాలు,…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed









