Author: Sanju
-

Muzaffarpur Hospital Fire Tragedy: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఐసీయూలో మంటలు, పలువురు మృతి | | ACTPnews
Last Updated:Jun 04, 2026 9:34 AM IST ముజఫర్పూర్లోని ప్రసాద్ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాలిన గాయాలు, ఊపిరాడకపోవడంతో పది మంది మరణించగా, మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు… News18 బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా నుంచి విషాద వార్త వెలువడుతోంది. ప్రసాద్ ఆసుపత్రిలోని ఐదో అంతస్తులో ఉన్న ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాలిన గాయాలు, ఊపిరాడకపోవడంతో…
-

భారత్ ఈ మిసైల్ బటన్ నొక్కితే చాలు, సగం పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనిపించదు.. | | ACTPnews
Last Updated:Jun 04, 2026 10:55 AM IST ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ నివేదిక ప్రకారం, గంటకు 5,500 కిలోమీటర్లకు పైగా (మ్యాక్ 4.5) వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి 160 కిలోమీటర్ల దూరాన్ని రెండు నిమిషాల కంటే తక్కువ సమయంలో చేరుకోగలదు. News18 భారత్ తన క్షిపణి వ్యవస్థలను నిరంతరం మరింత శక్తివంతంగా, ఆధునికంగా మార్చుకుంటోంది. అగ్ని, బ్రహ్మోస్, ప్రళయ్ వంటి క్షిపణులు దీనికి ఉదాహరణలు. ఇప్పుడు భారత రక్షణ శాస్త్రవేత్తలు స్వదేశీ అస్త్ర…
-

2026 Rajya Sabha elections: రాజుకున్న రాజ్యసభ ఎన్నికల వేడి.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్.. బరిలో కీలక నేతలు! | | ACTPnews
బీజేపీ అభ్యర్థుల జాబితా: సంస్థాగత నేతలకు పెద్దపీట భారతీయ జనతా పార్టీ అధిష్టానం గురువారం ఐదు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈసారి కేబినెట్ మంత్రులను కాకుండా, పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ ఆర్గనైజేషనల్ లీడర్లకు, కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది. మధ్యప్రదేశ్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, సీనియర్ నేత రజనీష్ అగర్వాల్ మధ్యప్రదేశ్ నుండి బరిలోకి దిగుతున్నారు. రాజస్థాన్: రాజస్థాన్ కీలక నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు…
-

Hospital Fire: నేడు ముజాఫర్పూర్ నిన్న హైదరాబాద్ మొన్న విజయవాడ.. ప్రాణాలు తీస్తున్న హాస్పిటల్స్లో అగ్నిప్రమాదాలు | | ACTPnews
Last Updated:Jun 04, 2026 11:12 AM IST Hospital Fire: ప్రసాద్ హాస్పిటల్లోని ఐసీయూలీ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రగాయాలతో చావు బ్రతకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రాణాలు పోసే ఆసుపత్రుల్లో వరుసగా అగ్నిప్రమాదాలకు అసలు కారణం ఏంటీ..? Hospital Fire Hospital Fire: హాస్పిటల్స్ అంటేనే ప్రాణపాయస్థితిలో వచ్చే రోగులకు పునర్జన్మ ప్రసాదించే కేంద్రాలుగా జనం భావిస్తారు. అయితే అనారోగ్య సమస్యలతో…
-

హోటల్లో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సజీవదహనం | | ACTPnews
Last Updated:Jun 04, 2026 11:21 AM IST ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో గురుగ్రామ్కు చెందిన అగర్వాల్ కుటుంబంలోని ఎనిమిది మంది ఉండటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. News18 ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని పూర్తిగా ఛిన్నాభిన్నం చేసింది. సాధారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యుడిని చూసేందుకు వచ్చిన అగర్వాల్ కుటుంబానికి ఈ ప్రయాణం విషాదాంతంగా మారింది.…
-

KS Bharat: షాకిచ్చిన తెలుగు క్రికెటర్.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై.. కోహ్లీ, రోహిత్, ద్రావిడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 04, 2026 8:53 PM IST 2023లో ఆస్ట్రేలియాపై నాగపూర్లో టెస్ట్ అరంగేట్రం చేశారు. ఆయన తన చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ను ఇంగ్లాండ్పై స్వంత గడ్డ అయిన వైజాగ్లో ఆడారు. మొత్తంగా 12 ఇన్నింగ్స్లలో 20.09 సగటుతో 221 పరుగులు చేశారు. కేఎస్ భరత్ (ఫైల్ ఫోటో) KS Bharat: భారత వికెట్ కీపర్-బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ (KS Bharat) అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు.…
-

Annamalai: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం.. విజయ్ రూట్లో అన్నామలై.. రేపే కీలక ప్రకటన! | | ACTPnews
Last Updated:Jun 04, 2026 7:59 PM IST తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ దారిలో అన్నామలై నడవబోతున్నారా? అంటే అవునేమో అనే మాటలు వినిపిస్తున్నాయి. జూన్ 5న అతడు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. News18 Annamalai: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకోబోతోంది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై త్వరలోనే ఆ పార్టీకి శాశ్వతంగా గుడ్బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 5 (శుక్రవారం)న చెన్నైలో ఆయన…
-

Narendra Modi: భారత రాజకీయాల్లో నవ శకం.. నెహ్రూను దాటనున్న మోదీ.. చరిత్రలోనే అత్యధిక కాలం పీఎంగా సరికొత్త రికార్డు! | | ACTPnews
Last Updated:Jun 04, 2026 5:48 PM IST ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యంత విజయవంతమైన ఎన్నికల నాయకుడిగా పీఎం మోదీ స్థానాన్ని ఈ పరిణామం మరింత సుస్థిరం చేయనుంది. మోదీ Narendra Modi: భారత ఆధునిక రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే ఒక చారిత్రాత్మక ఘట్టానికి దేశం వేదిక కాబోతోంది. భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రజలచేత ‘ఎన్నికైన’ ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును నరేంద్ర మోదీ అధిగమించనున్నారు. 2014…
-

Lalit Modi: దావూద్ ఇబ్రహీం నన్ను చంపాలనుకున్నాడు.. నా కొడుకును కిడ్నాప్ చేశాడు: లలిత్ మోదీ సంచలన కామెంట్స్ | | ACTPnews
Last Updated:Jun 04, 2026 6:11 PM IST ఐపీఎల్ రూపశిల్పి లలిత్ మోదీ దావుద్ ఇబ్రహీంపై సంచలన కామెంట్స్ చేశారు. తనను చాలాసార్లు చంపాలనుకున్నాడని.. తన కొడుకును కిడ్నాప్ చేశాడంటూ కామెంట్స్ చేశాడు. లలిత్ మోదీ Lalit Modi: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ కమిషనర్ లలిత్ మోదీ దశాబ్ద కాలం తర్వాత సరికొత్త సంచలన నిజాలను వెల్లడించారు. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని నేరపూరిత…
-
ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..! | ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వార్తలు (Andhra Pradesh Politics) | ACTPnews
Last Updated:Jun 04, 2026 3:28 PM IST రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ నిరసనలు, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఆరోపణలు, మేనిఫెస్టో దహన యత్నాలు, జూన్ 8, 12న మరిన్ని కార్యక్రమాలు ప్రకటింపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












