Author: Sanju
-

Tiruchanur: తిరుచానూరులో ఆధ్యాత్మిక వైభవం.. శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలకు భారీ ఏర్పాట్లు..! | | ACTPnews
Last Updated:Jun 24, 2026 8:56 PM IST తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు జూన్ 25 నుంచి 29 వరకు వైభవంగా, పద్మసరోవరంలో తెప్ప విహారం, గజవాహన, గరుడవాహన సేవలు, భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు News18 తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జ్యేష్ఠ…
-

Tirumala: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. ఒక్క రోజులో రూ.5.18 కోట్ల హుండీ ఆదాయం..! Tirumala Tirupati temple | | ACTPnews
Last Updated:Jun 24, 2026 7:55 PM IST తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది, హన్సిక మోత్వాని, శ్రీ విష్ణు, శ్రీనాథ్ మాగంటి దర్శనం, మంగళవారం 84,235 మంది దర్శనం, హుండీ ఆదాయం రూ.5.18 కోట్లు, 4.20 లక్షల లడ్డూల విక్రయం + News18 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఒకవైపు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతుండగా, మరోవైపు సినీ ప్రముఖుల రాకతో…
-

Today Top News: తెలుగు రాష్ట్రాల తాజా అప్డేట్స్.. టాప్ 10 న్యూస్ మీకోసం… | | ACTPnews
జొన్నగిరి పేరును స్వర్ణగిరిగా మార్చేద్దాం.. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ చరిత్రలో సరికొత్త సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. శతాబ్దాల క్రితం అశోక చక్రవర్తి రాజధానుల్లో ఒకటిగా, ‘సువర్ణగిరి’గా వెలుగొందిన ఈ ప్రాంత వైభవాన్ని పునరుద్ధరించేందుకు జొన్నగిరి పేరును స్వర్ణగిరిగా మార్చాలని ఆయన ప్రతిపాదించారు. సాయికృష్ణది లాకప్డెత్.. ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణది…
-

ఆస్తి కోసం కన్న తండ్రిపైనే దాడి.. 300 గజాల స్థలం కోసం కుటుంబంలో రచ్చ..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 24, 2026 6:33 PM IST హైదరాబాద్లో ఆస్తి వివాదం మరోసారి కుటుంబ బంధాలను ఛిద్రము చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రి తన సొంత కుమారుడి నుంచే ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. News18 హైదరాబాద్లో ఆస్తి వివాదం మరోసారి కుటుంబ బంధాలను ఛిద్రము చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రి తన సొంత కుమారుడి నుంచే ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించడం స్థానికంగా తీవ్ర చర్చకు…
-

Movie Time: థియేటర్లో రూ.300 పెట్టి సినిమా చూస్తే బెటరా? లేక ఓటీటీలో చీప్గా చూస్తే లాభమా? దిమ్మతిరిగిపోయే 5 నిజాలు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 24, 2026 6:10 PM IST నేటి డిజిటల్ యుగంలో వినోదం మన చేతుల్లోకి వచ్చేసింది. థియేటర్కు వెళ్లి రూ.200 (పార్కింగ్, స్నాక్స్ కలిపితే మరికొంత ఎక్కువ) ఖర్చు పెట్టి సినిమా చూడాలా? లేదా ఇంట్లోనే కూర్చుని తక్కువ ధరకే ఓటీటీ (OTT) సబ్స్క్రిప్షన్తో నెలకు వందల సినిమాలు చూడాలా? అనే చర్చ ప్రతి ఒక్కరిలోనూ సాగుతోంది. News18 నేటి డిజిటల్ యుగంలో వినోదం మన చేతుల్లోకి వచ్చేసింది. థియేటర్కు వెళ్లి రూ.200 (పార్కింగ్,…
-

PM Modi: ‘వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు’.. ప్రధాని మోదీ ఒక్క మాటతో సోషల్ మీడియా షేక్ | | ACTPnews
Last Updated:Jun 24, 2026 5:21 PM IST ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. Gen Z యువత గురించి మాట్లాడిన సందర్భంగా వైభవ్ను ఉదాహరణగా ప్రస్తావించిన మోదీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐర్లాండ్ టూర్లో అతని అంతర్జాతీయ అరంగేట్రంపై కూడా ఆసక్తి నెలకొంది. PM Modi Praises Vaibhav Sooryavanshi PM Modi on Vaibhav Sooryavanshi:…
-

Jangaa: డిఫరెంట్ కంటెంట్తో జంగా.. స్పెషల్ పోస్టర్ విడుదల | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 24, 2026 5:28 PM IST త్రిగుణ్, వరలక్ష్మీ శరత్ కుమార్, గగన్ బాబు ప్రధాన పాత్రల్లో రాబోతున్న కొత్త సినిమా ‘జంగా’. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ వదిలారు. News18 ఆర్కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద శ్రీమతి వనిత కిలారీ సమర్పణలో రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారీ నిర్మిస్తున్న చిత్రం ‘జంగా’. త్రిగుణ్, వరలక్ష్మీ శరత్ కుమార్, గగన్ బాబు ప్రధాన పాత్రల్లో రాబోతోన్న ఈ మూవీకి…
-

Vasudheva Sutham: వాసుదేవుని ఆలయం చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్.. వసుదేవసుతం ట్రైలర్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 24, 2026 4:46 PM IST మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన సినిమా వసుదేవసుతం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ వీడియో అంచనాలు పెంచేసింది. News18 రెయిన్బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించారు. ఇప్పటి వరకు మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్…
-

Raja The Raja: రుత్విక్, విశాఖ ధిమాన్ ‘రాజా ది రాజా’.. జూలై 17న గ్రాండ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 24, 2026 4:20 PM IST యూత్ఫుల్ ప్రమోషనల్ కంటెంట్తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ‘రాజా ది రాజా’ చిత్రం మూవీ లవర్స్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా జూలై 17న గ్రాండ్ రిలీజ్ కానుంది. News18 యూత్ఫుల్ ప్రమోషనల్ కంటెంట్తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ‘రాజా ది రాజా’ చిత్రం మూవీ లవర్స్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న ఈ…
-

Ketan Agarwal Murder: కేతన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. పెళ్లి ఇష్టం లేకపోతే చేసుకోను అని చెప్పాలి కానీ మర్డర్ చేయాలా? | | ACTPnews
Last Updated:Jun 24, 2026 6:38 AM IST Ketan Agarwal Murder: ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన కేతన్ అగర్వాల్ (26) అనే యువకుడు పూణేలోని లోహగఢ్ కోటపై నుండి ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించాడని మొదట అందరూ భావించారు. కానీ, ఆ ప్రమాదం వెనుక ఉంది మరెవరో కాదు.. కొద్ది రోజుల్లో అతడిని పెళ్లాడబోయే కాబోయే భార్య సియా గోయల్ (26) అని తెలిసి పోలీసులు సైతం షాక్కు గురయ్యారు. మృతుడు కేతన్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











