Author: Sanju
-

TTD News: 3 వేల మంది.. భక్తుల కోసం టీటీడీ వేసిన మాస్టర్ ప్లాన్! | | ACTPnews
ఈ ప్రత్యేక శిక్షణా శిబిరంలో వేద పాఠశాల అధ్యాపకులు, టీటీడీ వివిధ విభాగాల నిపుణులు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. తిరుమల మహత్యం, పురాణ ప్రాశస్త్యం, శ్రీవారి వైభవం, పూజలు, కైంకర్యాల విశిష్టతలను విపులంగా వివరించారు. లడ్డూ కౌంటర్లు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, కల్యాణకట్ట, వైకుంఠం క్యూకాంప్లెక్స్, రిసెప్షన్ కేంద్రాలను స్వయంగా సందర్శించిన శిక్షణార్థులు.. క్షేత్రస్థాయిలో భక్తుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే విధానాలపై ప్రత్యక్షంగా నైపుణ్యాలు నేర్చుకున్నారు. ప్రతి బ్యాచ్లోని దాదాపు 200…
-

Sukumar Daughter: సుకుమార్ కూతురు సుకృతి వేణికి అరుదైన గౌరవం.. 272 మందిలో ఒక్కరికే దక్కిన ఘనత! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Aug 13, 2026 12:50 PM IST లెక్కల మాస్టర్ సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లోనే కాదు ఇండియాలోనే గొప్ప దర్శకుల లిస్ట్లో ఈ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆయన మేకింగ్కు, టేకింగ్ గురించి రాజమౌళి సైతం గొప్పగా వర్ణిస్తాడంటే ఆయన స్థాయేంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. News18 లెక్కల మాస్టర్ సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లోనే కాదు ఇండియాలోనే గొప్ప దర్శకుల లిస్ట్లో ఈ పేరు ఖచ్చితంగా ఉంటుంది.…
-

US visa revocation: 600 మంది గర్భిణీలకు షాక్.. వీసాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకిలా? | | ACTPnews
Last Updated:Aug 13, 2026 12:42 PM IST US visa revocation: బర్త్ టూరిజంగా వస్తున్నవారు.. ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో డెలివరీ చేయించుకోకూడదు అని ట్రంప్ ప్రభుత్వం బలంగా డిసైడ్ అయ్యింది. విదేశాల నుంచి వచ్చే వారికి.. పుట్టే బిడ్డులకు.. పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం రాకుండా ఉండాలంటే.. వీసా ఇవ్వకపోవడమే సరైన మార్గం అని ట్రంప్ భావిస్తున్నారా? 600 మంది గర్భిణీలకు షాక్.. వీసాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకిలా? (Image – Reuters) అమెరికా…
-

Tirupati Train: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్… రేణిగుంట మీదుగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ | | ACTPnews
ఈ రైలు దారిలో జార్ఖండ్లోని గోమో, పరస్నాథ్, హజారీబాగ్ రోడ్, కోడెర్మా, బీహార్లోని గయా, అనుగ్రహ నారాయణ్ రోడ్, డెహ్రీ-ఆన్-సోన్, ససారం, భభువా రోడ్, ఉత్తరప్రదేశ్లోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, మిర్జాపూర్, ప్రయాగ్రాజ్ ఛెవోకీ, మధ్యప్రదేశ్లోని సత్నా, జబల్పూర్, నర్సింహ్పూర్, పిపారియా, ఇటార్సీ, బేతుల్, మహారాష్ట్రలోని నాగ్పూర్, చంద్రపూర్, బాల్హార్షా, తెలంగాణలోని సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తమిళనాడులోని తిరుత్తణి, కాట్పాడి, జోలార్పేట్టై, సేలం,…
-

Arjun Aravind murder case: చాట్జీపీటీలో సెర్చ్ చేసి తల్లి, సోదరిడి హత్య.. అమెరికాలో అర్జున్ అరవింద్ అరాచకం.! | | ACTPnews
Last Updated:Aug 13, 2026 11:41 AM IST Arjun Aravind murder case: భారతీయ సంతతి యువకుడు తన తల్లి, బ్రదర్ని హత్య చేశాడనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే.. అతను హత్యలకు ముందు చాట్జీపీటీలో మర్డర్ ఫాంటసీలు సెర్చ్ చెయ్యడం ఈ కేసులో ట్విస్టుగా మారింది. అర్జున్ అరవింద్ (Image – x) అమెరికా.. మసాచూసెట్స్ రాష్ట్రంలోని ఆక్టన్ పట్టణంలో భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు అర్జున్ అరవింద్.. తన తల్లి,…
-

Trikaala Movie: రైతు కుటుంబం నుంచి దర్శకుడిగా.. ‘త్రికాల’ మూవీ డైరెక్టర్ జర్నీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Aug 13, 2026 11:09 AM IST తిరుపతి జిల్లా చింతాపూడి గ్రామానికి చెందిన మణి తెల్లగూటి పేరు ప్రస్తుతం ‘త్రికాల’ సినిమాతో సినీ వర్గాల్లో ప్రత్యేకంగా వినిపిస్తోంది. రైతు కుటుంబంలో పుట్టిన ఆయనకు చిన్నతనం నుంచే సినిమాలతో అనుబంధం ఏర్పడింది. News18 తిరుపతి జిల్లా చింతాపూడి గ్రామానికి చెందిన మణి తెల్లగూటి ‘త్రికాల’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయనకు చిన్నతనం నుంచే సినిమాలతో అనుబంధం ఏర్పడింది. తండ్రి సినిమా…
-

ప్రమాదం జరిగిన చోట సాయం చేసేందుకు వెళ్లిన పోలీసుకు ఊహించని షాక్.. కత్తి బయటకు తీసి యువకులు ఏం చేశారంటే..? | | ACTPnews
Last Updated:Aug 12, 2026 7:41 PM IST శ్రీకాళహస్తిలో హెడ్ కానిస్టేబుల్పై దాడి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సమయంలో ఇద్దరు యువకుల వాగ్వాదం, కత్తితో దాడి ప్రయత్నం. నిందితులు అరెస్ట్. News18 శ్రీకాళహస్తి టౌన్లో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్కు ఊహించని పరిస్థితి ఎదురైంది. రోడ్డుపై జరిగిన ప్రమాదం నేపథ్యంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్న సమయంలో ఇద్దరు యువకులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో ఓ యువకుడు యూనిఫాం పట్టుకుని దాడికి పాల్పడగా..…
-

తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారి స్వర్ణరథ సేవ.. భక్తులకు కనువిందు చేసే వేడుకలు ఇవే | | ACTPnews
Last Updated:Aug 12, 2026 10:59 PM IST తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం ప్రత్యేక దర్శనం, అన్నప్రసాదం, భద్రతపై దృష్టి. News18 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. శ్రావణ మాసంలో అత్యంత విశిష్టంగా భావించే ఈ వ్రతాన్ని ఆగస్టు 21న వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వ్రతానికి పెద్ద సంఖ్యలో మహిళా…
-

ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. టీటీడీ గజరాజుల కోసం ప్రత్యేకంగా ఏం చేసిందంటే? | | ACTPnews
Last Updated:Aug 12, 2026 11:20 PM IST ఎస్వీ గోశాలలో ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం..! News18 తిరుపతిలోని ఎస్వీ గోశాలలో బుధవారం కనిపించిన దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. సాధారణంగా ఆలయ ఉత్సవాల్లో గంభీరంగా అడుగులు వేస్తూ కనిపించే గజరాజులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీకి చెందిన మూడు ఆడ ఏనుగులు లక్ష్మి, వైష్ణవి, పద్మావతిలను పూజించి, వాటికి ఆహారం అందించారు. దీంతో ఎస్వీ గోశాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.…
-

అయోధ్య రామమందిరానికి తొలి CEO ఎవరు? 5,585 దరఖాస్తులు.. మూడు దశల్లో ఎంపిక! | | ACTPnews
Last Updated:Aug 12, 2026 10:11 PM IST అయోధ్య రామమందిరం తొలి CEO పదవి కోసం ఏకంగా 5,585 మంది దరఖాస్తు చేశారు. కానీ చివరకు ఆ బాధ్యత ఎవరి చేతుల్లోకి వెళ్లనుంది? ఈ ప్రతిష్ఠాత్మక పదవికి ఎంపిక ప్రక్రియ ఎలా సాగుతోంది? పూర్తి వివరాలు ఇవే. Ayodhya Ram Mandir (ప్రతీకాత్మక చిత్రం) అయోధ్యలోని భవ్య రామమందిర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపట్టిన తొలి చీఫ్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












