Author: Sanju
-

తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారి స్వర్ణరథ సేవ.. భక్తులకు కనువిందు చేసే వేడుకలు ఇవే | | ACTPnews
Last Updated:Aug 12, 2026 10:59 PM IST తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం ప్రత్యేక దర్శనం, అన్నప్రసాదం, భద్రతపై దృష్టి. News18 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. శ్రావణ మాసంలో అత్యంత విశిష్టంగా భావించే ఈ వ్రతాన్ని ఆగస్టు 21న వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వ్రతానికి పెద్ద సంఖ్యలో మహిళా…
-

ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. టీటీడీ గజరాజుల కోసం ప్రత్యేకంగా ఏం చేసిందంటే? | | ACTPnews
Last Updated:Aug 12, 2026 11:20 PM IST ఎస్వీ గోశాలలో ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం..! News18 తిరుపతిలోని ఎస్వీ గోశాలలో బుధవారం కనిపించిన దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. సాధారణంగా ఆలయ ఉత్సవాల్లో గంభీరంగా అడుగులు వేస్తూ కనిపించే గజరాజులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీకి చెందిన మూడు ఆడ ఏనుగులు లక్ష్మి, వైష్ణవి, పద్మావతిలను పూజించి, వాటికి ఆహారం అందించారు. దీంతో ఎస్వీ గోశాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.…
-

అయోధ్య రామమందిరానికి తొలి CEO ఎవరు? 5,585 దరఖాస్తులు.. మూడు దశల్లో ఎంపిక! | | ACTPnews
Last Updated:Aug 12, 2026 10:11 PM IST అయోధ్య రామమందిరం తొలి CEO పదవి కోసం ఏకంగా 5,585 మంది దరఖాస్తు చేశారు. కానీ చివరకు ఆ బాధ్యత ఎవరి చేతుల్లోకి వెళ్లనుంది? ఈ ప్రతిష్ఠాత్మక పదవికి ఎంపిక ప్రక్రియ ఎలా సాగుతోంది? పూర్తి వివరాలు ఇవే. Ayodhya Ram Mandir (ప్రతీకాత్మక చిత్రం) అయోధ్యలోని భవ్య రామమందిర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపట్టిన తొలి చీఫ్…
-

Tollywood: ఇంటెన్సీవ్ థ్రిల్లర్గా ‘మేరంగి జంక్షన్’.. చూస్తుంటే షకలక శంకర్ హిట్టు కొట్టేలానే ఉన్నాడుగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Aug 12, 2026 10:02 PM IST యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై మాస్టర్ దివ్యాన్ష్ సమర్పణలో తెరకెక్కుతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ‘మేరంగి జంక్షన్’. షకలక శంకర్, సాహితీ దాసరి, వినీత కందాల, సంపత్ కుమార్, ప్రభాకర్, రాధా కోహినూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. News18 యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై మాస్టర్ దివ్యాన్ష్ సమర్పణలో తెరకెక్కుతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ‘మేరంగి జంక్షన్’. షకలక శంకర్, సాహితీ దాసరి, వినీత కందాల,…
-

జియో ఫైనాన్స్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా భారీ పెట్టుబడి.. రూ.18,268 కోట్ల డీల్, 49.9% వాటా! | బిజినెస్ | ACTPnews
Last Updated:Aug 12, 2026 9:55 PM IST జియో ఫైనాన్స్లోకి అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం ఎంట్రీ ఇచ్చింది! రూ.18,268 కోట్ల భారీ డీల్తో జియో క్రెడిట్లో 49.9% వరకు వాటాను దక్కించుకునేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా సిద్ధమైంది. ఈ భారీ ఒప్పందం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి. Jio Financial Services Jio Financial Services: భారత డిజిటల్ ఫైనాన్స్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్…
-

Karthika Deepam Serial August 12th Episode: సూరజ్ మైండ్ గేమ్.. జ్యోత్స్నలో ఇంత మార్పు ఏంట్రా బాబు! రోబో సీన్స్ అన్నీ రిపీట్! | | ACTPnews
ఇక్కడికి వచ్చావు అనమాట అని సూరజ్ జ్యోత్స్న నీ అడగగా, ఇక్కడికి వచ్చాను అని తెలిసే కదా వచ్చావా అని అడుగుతుంది జ్యోత్స్న. లేదు ఆఫీస్ విషయాల కోసం మాట్లాడడానికి నేనే సూరజ్ నీ ఇంటికి పిలిచాను అని కార్తీక్ అంటాడు. సూరజ్, జ్యోత్స్న ఏం చేసిందో చూడు నా భర్త తన కోసం ఇచ్చిన వస్తువులన్నీ తిరిగి ఇచ్చేసింది అని దీప చెప్పగా, అన్నీ ఇచ్చింది ఒక్క మనసు తప్ప అని అంటాడు సూరజ్. ఒక…
-

Tirupati News: బిగ్ రిలీఫ్.. చెన్నై, హైదరాబాద్తో పనిలేకుండా డైరెక్ట్గా తిరుపతికే.. శ్రీవారి భక్తులకు కేంద్రం తీపికబురు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Aug 12, 2026 4:22 PM IST శ్రీవారి భక్తులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక ఆ కష్టాలు ఉండవు! వెంటనే ఈ విషయం తెలుసుకోండి. News18 కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన తీపికబురు అందించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతిష్టాత్మక తిరుపతి విమానాశ్రయంలో త్వరలోనే ఈ-వీసా సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ అత్యంత…
-

Irumudi Movie: రవితేజ 'ఇరుముడి' ట్రైలర్ రిలీజ్.. కూతురి కోసం తండ్రి చేసే యుద్ధం..! | ACTPnews
కమర్షియల్ కథల జోలికి వెళ్తే చేతులు కాల్చుకోవడం తప్ప ఏమి లేదని రవన్న ఈ సారి రూటు మార్చేసి ‘ఇరుముడి’ అంటూ డివోషనల్ యాక్షన్ కాన్సెప్ట్తో వస్తున్నాడు. క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా చెప్పుకునే శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. కూతురి కోసం మందు ముట్టుకోకుండా 41 రోజులు అయ్యప్ప దీక్ష వేసుకునే త్రినాథ్ ఊర్లో కూతురు లాంటి చాలా మంది ఆడబిడ్డలు వరుసగా హత్యలకు గురవుతుంటారు. భయపెడితేనే…
-

రాజ్యసభలో ‘లుంగీ’పై రచ్చ.. అసలు ఏం జరిగింది? సౌత్ ఇండియాలో ఎందుకింత వైరల్? | | ACTPnews
Last Updated:Aug 12, 2026 6:40 PM IST రాజ్యసభలో ‘లుంగీ’ ఒక్కసారిగా రాజకీయ వివాదానికి కారణమైంది. కేరళ ఎంపీ జాన్ బ్రిట్టాస్ను “లుంగీ-వాలా” అంటూ పిలిచారని ఆయన చేసిన ఆరోపణలతో సభలో చర్చ మొదలైంది. అసలు సుష్మితా దేవ్ ఏం అన్నారు? ఆమె ఆరోపణలను ఎందుకు ఖండించారు? News18 రాజ్యసభలో బుధవారం ‘లుంగీ’ అంశం రాజకీయ వివాదానికి దారితీసింది. కేరళకు చెందిన సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్.. బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ తనతో జరిగిన…
-

Cemetery: పసికందును ఖననం చేసి వెళ్లారు.. మరుసటి రోజు అక్కడ కనిపించిన దృశ్యంతో కుటుంబం షాక్..! | | ACTPnews
Last Updated:Aug 12, 2026 6:02 PM IST పంజాగుట్ట శ్మశానవాటికలో ఖననం చేసిన ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యం. బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. News18 హైదరాబాద్లోని పంజాగుట్ట శ్మశానవాటికలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల పసికందు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేసి వెళ్లగా.. మరుసటి రోజు అదే ప్రదేశానికి వచ్చి చూసేసరికి అక్కడ మృతదేహం కనిపించలేదు. పైగా ఖననం చేసిన చోట గుంత తీసి ఉండటాన్ని…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












