Author: Sanju
-

Nara Lokesh | ఏయూలో చదవనందుకు బాధగా ఉంది..మంత్రి లోకేశ్ ఎమోషనల్ స్పీచ్! | ACTPnews
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన శతాబ్ది వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. “ఏయూ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీలో నేను చదవలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది” అని లోకేశ్ వ్యాఖ్యానించారు. 2014 విభజన తర్వాత ఏపీకి ఏయూ మరియు సీబీఎన్ అనేవి రెండు పెద్ద బ్రాండ్లని…
-

DC vs KKR: ఢిల్లీ చెత్త బ్యాటింగ్.. చేతులెత్తేసిన మిడిల్ ఆర్డర్.. కోల్కతా టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 08, 2026 9:15 PM IST ఢిల్లీ DC 20 ఓవర్లలో 8 వికెట్లకు 142, నిస్సంక 50, కేఎల్ రాహుల్ 23, అశుతోష్ 39, కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి, అనుకుల్ రాయ్ చెరో 2 వికెట్లు, నరైన్ తదితరులకు ఒక్కో వికెట్. credit: x ఢిల్లీ వేదికగా కోల్కతా జరుగుతున్న మ్యాచ్లో ఆతిథ్య DC బ్యాటర్లు చెత్త పెర్ఫామెన్స్ కనబర్చారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు…
-

Tirumala: తిరుమల కొండపై పోలీసుల స్పీడ్ యాక్షన్.. తప్పిపోయిన చిన్నారిని అరగంటలో పేరెంట్స్కి అప్పగింత | | ACTPnews
Last Updated:May 11, 2026 9:42 AM IST Tirumala: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మరోసారి తమ అప్రమత్తతను చాటిచెప్పారు. తిరుమలలో తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని కేవలం అరగంటలోపే గుర్తించి సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించి కొండపైన భద్రత ప్రమాణాలు పటిష్టంగా ఉన్నాయని మరోసారి రుజువు చేశారు. News18 Tirumala: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మరోసారి తమ అప్రమత్తతను చాటిచెప్పారు. తిరుమలలో తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని…
-

DC vs KKR: ఫిన్ ఆలెన్ అద్భుత సెంచరీ.. ఢిల్లీపై కోల్కతా ఘన విజయం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 08, 2026 10:42 PM IST ఫిన్ ఆలెన్ 47 బంతుల్లో సెంచరీతో కేకేఆర్, ఢిల్లీ నిర్దేశించిన 143 లక్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో సులభంగా ఛేదించింది, ఢిల్లీ 142కి పరిమితం. credit: x ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ భారీ విజయం సొంతం చేసుకుంది. ఫిన్ ఆలెన్ అద్భుత సెంచరీ సాధించడంతో ఢిల్లీ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. ఆలెన్…
-

తిరుమలలో ఆధ్యాత్మిక సందడి.. వైభవంగా హనుమ జయంతి వేడుకలు! | | ACTPnews
Last Updated:May 12, 2026 10:42 PM IST తిరుమలలో వైభవంగా హనుమ జయంతి వేడుకలు..! + News18 తిరుమల పర్వతాలు మరోసారి భక్తిరసంలో మునిగిపోయాయి. వైశాఖ మాసం బహుళ దశమిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న హనుమ జయంతి వేడుకలు తిరుమలలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పాపవినాశనం మార్గంలోని జాపాలి తీర్థం వరకు భక్తుల సందడి కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు…
-

Trump | ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్ | ACTPnews
ఇజ్రాయెల్ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికల సెగలు రేగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని అధికార కూటమిలో తీవ్ర సంక్షోభం నెలకొనడం, ఆయన పదవికే ముప్పు వచ్చేలా ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు పడుతుండటంతో ట్రంప్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో జోక్ చేస్తూ.. “ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రజల్లో నాకు 99 శాతం ప్రజాదరణ ఉంది. బహుశా…
-

Amit Shah : నక్సలిజం కథ ముగిసింది! పార్లమెంట్ లో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు | ACTPnews
దేశం నుండి నక్సలిజం దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని, ఏప్రిల్ 1 నుండి భారత్ నక్సల్ రహిత దేశంగా మారుతుందని హోంమంత్రి అమిత్ షా సోమవారం (మార్చి 30, 2026) లోక్సభలో ప్రకటించారు. బస్తర్ ప్రాంతం ఇప్పుడు తుపాకుల మోత నుండి స్కూలు గంటల వైపు మళ్లిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ హయాంపై ఆయన విమర్శలు గుప్పించారు. 1970వ దశకంలో ఇందిరా గాంధీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వామపక్ష భావజాలాన్ని ప్రోత్సహించారని, దానివల్లే దేశంలో 12…
-

Kishan Reddy | పెట్రోల్ డీజిల్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ! | | ACTPnews
Last Updated: Apr 29, 2026, 21:00 IST తెలంగాణలో చమురు సరఫరాపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లోని సీజీఓ టవర్స్లో చమురు సంస్థల ప్రతినిధులు, డీలర్ల అసోసియేషన్తో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. “రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవు” అని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరియు సోషల్ మీడియాలో వస్తున్న…
-

IPL 2026: కృనాల్ పాండ్యా చొక్కా పట్టుకున్న పూరన్.. మ్యాచ్ అనంతరం డిష్యుం.. డిష్యుం.. వీడియో వైరల్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 09, 2026 10:46 AM IST ఆట మధ్యలో జరిగిన ఈ వాగ్వివాదం చివరకు పూరన్ తన తోటి ఆటగాడైన కృనాల్ పాండ్యా కాలర్ పట్టుకునే వరకు వెళ్లడం అందరినీ విస్మయానికి గురిచేసింది. PC : Screen Short IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన ఒక మ్యాచ్లో మైదానంలో ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న అనూహ్య ఘటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు చెందిన ఇద్దరు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













