Author: Sanju

  • Rajagopal Reddy vs Kavitha: కవిత కొత్త పార్టీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్! | ACTPnews

    Rajagopal Reddy vs Kavitha: కవిత కొత్త పార్టీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్! | ACTPnews

    మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కవిత కొత్త పార్టీ ఏర్పాటును “బిగ్ జోక్”గా అభివర్ణించారు. “తండ్రికి (కేసీఆర్) కనీస విలువ ఇవ్వని మనిషి.. తెలంగాణ ప్రజలకు అమ్మ ఎలా అవుతుంది?” అని ఆయన ప్రశ్నించారు. కవితకు ఉన్న గుర్తింపు కేవలం ఒక ఉద్యమకారుడి బిడ్డగా మాత్రమేనని, ఆమెకు స్వతంత్ర రాజకీయ నాయకత్వం లేదని ఎద్దేవా చేశారు. తిరిగి TRS పేరుతో పార్టీ…

    Continue Reading

  • PM Modi: కేంద్ర కేబినెట్‌ భేటీ.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు | | ACTPnews

    PM Modi: కేంద్ర కేబినెట్‌ భేటీ.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు | | ACTPnews

    Last Updated:May 22, 2026 8:16 AM IST ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నాలుగున్నర గంటల పాటు కేంద్ర మంత్రిమండలి సుదీర్ఘంగా సమావేశమైంది. ఫైళ్ల కదలికను వేగవంతం చేస్తూ, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని మంత్రులను ఆదేశించారు. credit: x ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర మంత్రిమండలితో సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన…

    Continue Reading

  • Rahul Gandhi : శబరిమల బంగారం చోరీపై ప్రధాని మౌనం వెనుక మర్మమేంటి? రాహుల్ గాంధీ ఫైర్ | | ACTPnews

    Rahul Gandhi : శబరిమల బంగారం చోరీపై ప్రధాని మౌనం వెనుక మర్మమేంటి? రాహుల్ గాంధీ ఫైర్ | | ACTPnews

    Last Updated: Mar 30, 2026, 21:28 IST కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం (మార్చి 30, 2026) రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానికి హిందూ మతం అన్నా, ఆలయాల అన్నా నిజమైన గౌరవం లేదని ఆయన విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దర్శించుకునే శబరిమల ఆలయంలో బంగారం చోరీ జరిగితే, దానిపై ప్రధాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేరళలో అధికార ఎల్డీఎఫ్ (LDF) మరియు బీజేపీ…

    Continue Reading

  • Telangana Govt Approves Indiramma Housing 2nd Phase | తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! | ACTPnews

    Telangana Govt Approves Indiramma Housing 2nd Phase | తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! | ACTPnews

    తెలంగాణలోని నిరుపేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడతకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు అధికారికంగా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని, ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. Source…

    Continue Reading

  • RR vs GT: దుమ్మురేపిన శుభమన్ గిల్.. గుజరాత్ భారీ స్కోర్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews

    RR vs GT: దుమ్మురేపిన శుభమన్ గిల్.. గుజరాత్ భారీ స్కోర్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 09, 2026 9:21 PM IST జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై GT 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు సాధించింది. శుభమన్ గిల్ 88, సాయి సుదర్శన్ 55, వాషింగ్టన్ సుందర్ 37 అద్భుతంగా రాణించారు. credit: x జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ దుమ్మురేపింది. ముఖ్యంగా ఓపెనర్లు శుభమన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో GT నిర్ణీత 20 ఓవర్లలో…

    Continue Reading

  • Tirupati: తిరుపతిలో షాకింగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ హత్యకు సుపారీ ఇచ్చిందెవరో తెలుసా..? Tirupati lawyer murder conspiracy. | | ACTPnews

    Tirupati: తిరుపతిలో షాకింగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ హత్యకు సుపారీ ఇచ్చిందెవరో తెలుసా..? Tirupati lawyer murder conspiracy. | | ACTPnews

    Last Updated:May 23, 2026 9:16 PM IST తిరుపతిలో న్యాయవాది గుణశేఖర్ కానిస్టేబుల్ హత్యకు కుట్ర ఆరోపణలు, ముగ్గురు యువకుల స్టేట్‌మెంట్‌లతో కేసు నమోదు, పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు + News18 తిరుపతిలో సంచలనం రేపుతున్న ఓ కేసు ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. న్యాయవాదిగా వ్యవహరిస్తున్న వ్యక్తే ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను హత్య చేయించాలని ముద్దాయిలను ప్రేరేపించాడన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఓ…

    Continue Reading

  • కన్న కొడుకు మరణాన్ని స్వాగతించిన తండ్రి.. ‘వాడు చావడమే మంచిదైంది’ అంటూ కామెంట్ ! | | ACTPnews

    కన్న కొడుకు మరణాన్ని స్వాగతించిన తండ్రి.. ‘వాడు చావడమే మంచిదైంది’ అంటూ కామెంట్ ! | | ACTPnews

    Last Updated:May 22, 2026 8:24 AM IST పీఓకేలో హతమైన ఉగ్రవాది హంజా బుర్హాన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువుకుంటానని వెళ్లి కొడుకు ఉగ్రవాద బాట పట్టాడని, అతని వల్ల కుటుంబం ఎంతో నరకం చూసిందని, వాడు చావడమే మంచిదైందని పేర్కొన్నారు. News18 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, అల్-బదర్ ఉగ్రవాద సంస్థ కమాండర్ హంజా బుర్హాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో హతమయ్యాడు. ముజఫరాబాద్‌లో అజ్ఞాత వ్యక్తులు జరిపిన తుపాకీ కాల్పుల్లో అతడు…

    Continue Reading

  • Atishi  :మోదీకి రాఘవ్ భయపడ్డాడు..బీజేపీలో చేరుతాడు..అతిశీ సంచలన ఆరోపణలు! | ACTPnews

    Atishi :మోదీకి రాఘవ్ భయపడ్డాడు..బీజేపీలో చేరుతాడు..అతిశీ సంచలన ఆరోపణలు! | ACTPnews

    ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వ్యవహారశైలిపై ఢిల్లీ అసెంబ్లీ విపక్ష నేత అతిశీ మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడులు జరుగుతున్నా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల అవకతవకలపై విపక్షాలు గళమెత్తుతున్నా రాఘవ్ చద్దా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఆయన భయపడుతున్నారా? అని నిలదీశారు. గతంలో ఇతర విపక్ష నేతలు ED, CBI కేసులకు భయపడి బిజెపిలో చేరినట్లుగానే, చద్దా కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందనే…

    Continue Reading

  • Hyderabad: జవహర్‌నగర్ నేపాల్ ముఠా దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: జవహర్‌నగర్ నేపాల్ ముఠా దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    నమ్మకంగా ఇంట్లో చేరి.. పుట్టినరోజు నాటకంతో స్కెచ్ పోలీసుల కథనం ప్రకారం.. కౌకూర్ లోని అత్యంత విలాసవంతమైన ‘మోహన్స్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్’లో అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీ మోహన్ నర్సిపురం (68) తన భార్యతో కలిసి నివసిస్తున్నారు. ఆ ఇంట్లో వృద్ధ దంపతులు ఇద్దరే ఒంటరిగా ఉంటున్నారనే విషయాన్ని అక్కడ పనిచేసే రాజేష్, మీనా అనే నేపాల్ కార్మికులు గమనించారు. ఎలాగైనా ఆ ఇంట్లో పెద్ద ఎత్తున దోపిడీ చేసి లగ్జరీ లైఫ్ గడపాలని వారు పక్కా స్కెచ్…

    Continue Reading

  • LSG vs PBKS: దుమ్మురేపిన శ్రేయస్ అయ్యార్.. లక్నోపై పంజాబ్ అద్భుత విక్టరీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం | క్రీడా వార్తలు | ACTPnews

    LSG vs PBKS: దుమ్మురేపిన శ్రేయస్ అయ్యార్.. లక్నోపై పంజాబ్ అద్భుత విక్టరీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 23, 2026 11:09 PM IST పంజాబ్ కింగ్స్ 197 లక్ష్యాన్ని 18 ఓవర్లలో చేజ్ చేసి లక్నోపై గెలుపు, శ్రేయస్ అయ్యార్ సెంచరీ, ప్రభుసిమ్రన్ సింగ్ 69, జోష్ ఇంగ్లిస్ 72 వృథా credit:x లక్నో సూపర్ జయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో ఈజీగా ఛేజించేసింది. శ్రేయస్ అయ్యార్ బౌండరీల మోత మోగించాడు. కేవలం 51 బంతుల్లో…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports