Author: Sanju
-

Peddi Ram Charan: అరెరే..! నోరు జారిన రామ్ చరణ్.. సోషల్ మీడియాలో మొదలైన ట్రోలింగ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 10:51 PM IST భోపాల్లో ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ అత్యంత ఘనంగా జరిగాయి. చిత్ర యూనిట్ సమక్షంలో జరిగిన ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రామ్ చరణ్తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, దర్శకుడు బుచ్చిబాబు, యాక్టర్, ఎంపీ రవి కిషన్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమా జూన్ 4న తేదీన దేశవ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. News18 పాపం.. అసలే మన…
-

Hyderabad Buffet: హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద బుఫే.. హైదరాబాద్ శరత్ సిటీ మాల్లో ‘ది గ్రాండ్లైన్’ ఫుడ్ కార్నివాల్.. | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:May 17, 2026 2:52 PM IST Hyderabad Buffet: హైదరాబాద్లోని సరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ప్రారంభమైన “ది గ్రాండ్లైన్” ప్రపంచంలోనే అతిపెద్ద బఫేగా ఫుడ్ లవర్స్ను ఆకట్టుకుంటోంది. 500కు పైగా వంటకాలతో ఈ రెస్టారెంట్ భోజన ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తోంది. News18 హైదరాబాద్ నగరం అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది చార్మినార్, చారిత్రక కట్టడాలు, నిజాం సంస్కృతి, రుచికరమైన బిర్యానీ. అయితే ఇప్పుడు ఈ మహానగరం మరో ప్రత్యేక ఆకర్షణతో…
-

Tamilandu Child Murder: తమిళనాడులో దారుణం.. పదేళ్ల బాలిక గొంతు నులిమి హత్య.. సీఎం విజయ్ కీలక ఆదేశం | | ACTPnews
Last Updated:May 23, 2026 4:11 PM IST కోయంబత్తూరు సమీపంలో పది సంవత్సరాల బాలిక అపహరణ, హత్య ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం, వేగంగా విచారణ జరిపి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చింది. ప్రతీకాత్మక చిత్రం తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోయంబత్తూరు సమీపంలోని సూలూర్ కన్నంపాలయం ప్రాంతంలో 10 సంవత్సరాల బాలిక అపహరణ, హత్య ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ…
-

Khushbu Sundar | అసెంబ్లీ ఎన్నికలపై ఖుష్బూ సుందర్ షాకింగ్ కామెంట్స్! | ACTPnews
తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ ఆదివారం (ఏప్రిల్ 5, 2026) పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ సందర్భంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆమె స్పందిస్తూ.. పుదుచ్చేరి ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, ఎన్డీయే అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తమను మళ్ళీ అధికారంలోకి తెస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చిన ఖుష్బూ, దక్షిణాదిలో బీజేపీ బలపడుతోందని, పుదుచ్చేరిలో తమ గెలుపు ఏకపక్షంగా ఉంటుందని…
-

Ashwini Vaishnaw | హైదరాబాద్-అమరావతి బుల్లెట్ రైలుజస్ట్ గంటలో వెళ్లొచ్చు.. | ACTPnews
ఆంధ్రప్రదేశ్ రైల్వే చరిత్రలో మంగళవారం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీకి వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ – అమరావతి మధ్య బుల్లెట్ రైలును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 70 నిమిషాలకు తగ్గుతుందని, ఈ ప్రాజెక్టును 7-8 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఏపీ ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ కోస్తా రైల్వే…
-

GT vs RR IPL 2026: రాజస్థాన్పై గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ విజయం.. దుమ్మురేపిన శుభ్మన్ గిల్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 10, 2026 4:15 AM IST GT vs RR IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RR ముందు GT 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. జవాబుగా RR 16.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో GT పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. రాజస్థాన్పై గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ విజయం (Image – x – @gujarat_titans)…
-

Bullet Train: హైదరాబాద్ టు ముంబై.. కేవలం 3 గంటలే.. సిద్ధమైన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ డీపీఆర్.. శంషాబాద్ ఎయిర్పోర్ట్కూ హైస్పీడ్ కనెక్టివిటీ! | తెలంగాణ వార్తలు | ACTPnews
మూడు రాష్ట్రాల మీదుగా 671 కిలోమీటర్ల ప్రయాణం ఈనాడు కథనం ప్రకారం.. ఈ హైస్పీడ్ కారిడార్ మొత్తం పొడవు 671 కిలోమీటర్లు. ఈ కారిడార్ మూడు రాష్ట్రాల పరిధి గుండా సాగనుంది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 457 కిలోమీటర్లు (68 శాతం), కర్ణాటకలో 121 కిలోమీటర్లు (18 శాతం), మరియు తెలంగాణ పరిధిలో 93 కిలోమీటర్ల (14 శాతం) మేర ట్రాక్ నిర్మిస్తారు. గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ఈ బుల్లెట్ రైళ్లను డిజైన్…
-

రష్యా చమురు వివాదం.. భారత్తో బంధంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు ! | | ACTPnews
Last Updated:May 23, 2026 8:15 PM IST రష్యా చమురు కొనుగోళ్లపై విధించిన ఆంక్షలు కేవలం భారతదేశాన్ని ఉద్దేశించినవి కావు అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఇంధన భద్రత కోసం భారత్ ఇతర ప్రత్యామ్నాయ దేశాలను ఎంచుకోవాలని సూచించారు. News18 భారతదేశ ఉత్పత్తులపై అమెరికా విధించిన ఆంక్షలు కేవలం భారత్ను లక్ష్యంగా చేసుకుని చేసినవి కావు అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని…
-

Revanth Reddy vs Pinarayi Vijayan | పినరయికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది- రేవంత్ రెడ్డి | ACTPnews
కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం (ఏప్రిల్ 6, 2026) తిరువనంతపురంలో నిర్వహించిన రోడ్షోలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై ఆయన నిప్పులు చెరిగారు. “పినరయి విజయన్కు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది.. ఇక ఆయనకు బై బై చెప్పే సమయం వచ్చింది” అని రేవంత్ వ్యాఖ్యానించారు. విజయన్ తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రధాని మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. విజయన్ మరియు కేసీఆర్ మంచి మిత్రులని,…
-

Payyavula Keshav : గూగుల్ సెంటర్ రేకుల షెడ్డు కాదు..జగన్పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్! | | ACTPnews
Last Updated: Apr 28, 2026, 19:21 IST అనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ వైఎస్ జగన్పై నిప్పులు చెరిగారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారని, ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చే అద్భుతమైన కార్యక్రమని కొనియాడారు. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీకి పునాది వేసినప్పుడు కూడా ఇలాగే హేళన చేశారని, కానీ నేడు అది నగరానికే తలమానికంగా మారిందని గుర్తు చేశారు. గూగుల్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












