Author: Sanju
-

High tension at Dilsukhnagar | దిల్సుఖ్నగర్లో ఉద్రిక్తత! నిరుద్యోగులపై పోలీసుల దాడి! | ACTPnews
హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ చౌరస్తాలో మరోసారి నిరుద్యోగుల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేవలం 5 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు కాదు.. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలంటూ డప్పు చప్పుళ్లతో నిరుద్యోగ అభ్యర్థులు, జేఏసీ నేతలు రోడ్డుపై బైఠాయించి భారీ నిరసన చేపట్టారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి, బలవంతంగా ఈడ్చుకెళ్తూ అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. అరెస్ట్ చేసిన నిరుద్యోగులను చైతన్యపురి, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లకు…
-

Russia Bomber: రష్యాలో కుప్పకూలిన ‘Tu-22M3’ యుద్ధ విమానం.. ప్రాణాలతో బయటపడ్డ పైలట్లు! | | ACTPnews
Last Updated:Jun 16, 2026 9:25 AM IST రష్యా మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల ప్రకారం.. ఆ బాంబర్ విమానం అంగారా నది సమీపంలోని అటవీ ప్రాంతంలో ముక్కునేలకి గుచ్చి కూలిపోతూ, ఆకాశంలోకి దట్టమైన పొగను పంపడం కనిపించింది. PC: X.com Russia Bomber: రష్యా వైమానిక దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన ‘Tu-22M3’ సుదూర శ్రేణి వ్యూహాత్మక బాంబర్ (Strategic Bomber) విమానం సోమవారం ఘోర ప్రమాదానికి గురైంది. సైబీరియాలోని…
-

శ్రీవారి ప్రసాదాలకు సైంటిఫిక్ సెక్యూరిటీ.. టీటీడీ కొత్త ప్రణాళిక..! Tirumala TTD prasadam quality. | | ACTPnews
Last Updated:Jun 16, 2026 9:03 PM IST టీటీడీ, సీఎస్ఐఆర్ సీఎఫ్టీఆర్ఐతో ఒప్పందం కుదుర్చుకుని తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యత, భద్రత, పోషక విలువలు, నిల్వ సామర్థ్యం మెరుగుపరచేందుకు శాస్త్రీయ చర్యలు ప్రారంభించింది News18 తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యత, భద్రత, సంప్రదాయ పరిరక్షణకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విశ్వాసంతో స్వీకరించే శ్రీవారి ప్రసాదాలు మరింత నాణ్యమైనవి, సురక్షితమైనవి, పోషక విలువలు కలిగినవిగా ఉండేలా చర్యలు ప్రారంభించింది.…
-

Top10 News: తెలంగాణ పబ్లిక్ స్కూల్.. ఏపీలో మేకప్ వ్యాఖ్యల మంటలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులతో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నిర్మించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (టీపీఎస్) పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. సకల సౌకర్యాలతో ముస్తాబైన ఈ ప్రతిష్టాత్మక పాఠశాల భవనాన్ని రేపు (జూన్ 17న) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించనుంది ఈ మోడల్ స్కూల్. 2.…
-

G7 Summit France 2026: జీ7 సమ్మిట్లో మోదీ-ట్రంప్ భేటీ.. హ్యాండ్షేక్స్, స్మైల్స్.. కానీ హగ్స్ లేవు.. ఎందుకిలా? | | ACTPnews
Last Updated:Jun 16, 2026 7:38 PM IST G7 Summit France 2026: ప్రధాని మోదీ ఈ సమ్మిట్లో గ్లోబల్ సౌత్ ఆకాంక్షలను వ్యక్తం చేస్తానని ముందుగానే ప్రకటించారు. “భారతదేశం గ్లోబల్ సౌత్ ఆకాంక్షలకు వాయిస్ ఇస్తుంది” అని మోదీ బయలుదేరే ముందు వెల్లడించారు. జీ7 సమ్మిట్లో మోదీ-ట్రంప్ భేటీ (Image: ANI) ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఫ్రాన్స్లోని ఎవియన్లో జరిగే జీ7 సదస్సులో వీరు…
-

Telangana Public School: ఇకపై విద్యార్ధులకు ఫ్రీగా కార్పొరేట్ విద్య.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్పెషాలిటీలు ఇవే | | ACTPnews
కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ వాతావరణం కనిపిస్తోంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్రూమ్స్, విద్యార్థులకు విశాలమైన ప్లేగ్రౌండ్స్, ల్యాబ్స్, గాలి-వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తో పాటు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు, వసతులు ఏర్పాటు చేశారు. ఆయా క్రీడలకు ప్రత్యేక శిక్షకులను కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. Source link
-

Telegram Ban: టెలిగ్రామ్పై కేంద్రం షాకింగ్ నిర్ణయం.. జూన్ 22 వరకు బ్యాన్! | | ACTPnews
Last Updated:Jun 16, 2026 10:49 AM IST Telegram Ban India: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై జూన్ 22 వరకు తాత్కాలిక నిషేధం విధిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. News18 నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ, తప్పుడు ప్రచారం లేదా ఇతర అవకతవకలను అరికట్టే లక్ష్యంతో భారతదేశంలో టెలిగ్రామ్ ఇన్స్టంట్ మెసేజింగ్…
-

G7 Summit 2026: జీ7 సదస్సులో భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యం.. ప్రపంచ వేదికపై మోదీ కీలక చర్చలు | | ACTPnews
Last Updated:Jun 16, 2026 11:19 AM IST ఫ్రాన్స్లో జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రత, అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై ప్రపంచ నేతలతో చర్చలు జరుపుతున్నారు. జీ7 వేదికపై భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ సదస్సు మరోసారి చాటుతోంది. News18 ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఆర్థిక శక్తుల సమూహమైన జీ7 (G7) సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని ఎవియన్ నగరానికి…
-

Free Food: హైదరాబాద్లో ‘అందరి ఇల్లు’ గురించి తెలుసా?.. ఇక్కడ ఎవరైనా ఉచితంగా భోజనం చేయొచ్చు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 16, 2026 3:19 PM IST మహానగరాల్లో జీవితం రోజురోజుకూ యాంత్రికంగా మారుతోంది. పక్కింటి వారెవరో కూడా తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. మనుషుల మధ్య బంధాలు తగ్గిపోతుండగా, స్వార్థం పెరుగుతోందని తరచూ వినిపిస్తుంటాయి. News18 మహానగరాల్లో జీవితం రోజురోజుకూ యాంత్రికంగా మారుతోంది. పక్కింటి వారెవరో కూడా తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. మనుషుల మధ్య బంధాలు తగ్గిపోతుండగా, స్వార్థం పెరుగుతోందని తరచూ వినిపిస్తుంటాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ మానవత్వం ఇంకా బతికే ఉందని, పరస్పరం పంచుకోవడం…
-

Success Story: నక్సల్స్ కంచుకోటను ఆదర్శ గ్రామంగా మార్చిన డాక్టర్.. 23ఏళ్ల సేవతో దేవుడిగా గుర్తింపు | ట్రెండింగ్ | ACTPnews
ఆయనే వాళ్ల దేవుడు.. కానీ నేడు అదే అంతాగఢ్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం ఛత్తీస్గఢ్కు ఆదర్శంగా నిలిచింది. ఈ మార్పు భారీ బడ్జెట్ వల్లనో కార్పొరేట్ పెట్టుబడుల వల్లనో రాలేదు. ఏదో అద్భుతం వల్లనో జరగలేదు. కేవలం ఒక వైద్యుడి 23 సంవత్సరాల పట్టుదల, సంకల్ప ఫలితమే ఈ మార్పుకు కారణమైంది. అది 2003లో అంతాగఢ్కు పోస్టింగ్ మీద వచ్చి వెనుతిరిగి చూడని డాక్టర్ భేషజ్ కుమార్ రామ్టెకే కథ. ఆయన 23 సంవత్సరాల క్రితం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











