Author: Sanju

  • Sanchita Ugale Case Update: నటి సంచితా ఉగాలే వాట్సాప్ చాట్‌ లీక్ .. ఆ నటుడి టార్చర్ వల్లే చనిపోయిందా..? | | ACTPnews

    Sanchita Ugale Case Update: నటి సంచితా ఉగాలే వాట్సాప్ చాట్‌ లీక్ .. ఆ నటుడి టార్చర్ వల్లే చనిపోయిందా..? | | ACTPnews

    పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ADR) నమోదు చేశారు. దర్యాప్తు అధికారులు సంచితా ఉగలే వ్యక్తిగత, వృత్తి జీవితంతో సహా ఆమె జీవితంలోని అన్ని కోణాలను విచారిస్తున్నారు. సంచిత మరణానికి గల కారణంపై కుటుంబ సభ్యులు తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. మరణానికి ముందు సంచిత మానసిక ఒత్తిడికి లోనైందని, వేధింపులకు గురైందని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. “పరిశ్రమలోని వ్యక్తులు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఆమె ఇంట్లో చాలా కలత చెందింది. ఆమె బయటకు బాగానే కనిపించినా, లోపల…

    Continue Reading

  • Lionel Messi Goals: ఫిఫా వరల్డ్ కప్‌లో మ్యాజిక్ చేసిన మెస్సీ.. అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డ్ బ్రేక్ | క్రీడా వార్తలు | ACTPnews

    Lionel Messi Goals: ఫిఫా వరల్డ్ కప్‌లో మ్యాజిక్ చేసిన మెస్సీ.. అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డ్ బ్రేక్ | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 17, 2026 10:34 AM IST Lionel Messi Goals: ఈ ఉదయం ‘మెస్సీ మ్యాజిక్’ను మిస్ అయ్యారా? అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా క్లోజ్‌ రికార్డును అధిగమించే దిశగా మెస్సీ ఎలా దూసుకెళ్లాడో ఒకసారి చూడండి. News18 Lionel Messi Goals: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ లవర్స్‌కి మరోసారి మెస్సీ తన ఆట తీరుతో ఫిదా చేశాడు. అతను మైదానంలో అలా పరుగెత్తడని మెస్సీ విమర్శకులు అంటారు. ఎందుకంటే లియో మెస్సీకి…

    Continue Reading

  • Social Media Ban: బ్రిటన్‌లో సంచలన నిర్ణయం.. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం! | | ACTPnews

    Social Media Ban: బ్రిటన్‌లో సంచలన నిర్ణయం.. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం! | | ACTPnews

    Last Updated:Jun 16, 2026 6:16 AM IST బ్రిటన్ ప్రభుత్వం ఒక చరిత్రాత్మక, కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించకుండా పూర్తిగా నిషేధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ప్రకటించారు. బ్రిటన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ Social Media Ban: చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని రక్షించేందుకు, వారిని ఆన్‌లైన్ వ్యసనాల నుండి దూరం చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఒక చరిత్రాత్మక,…

    Continue Reading

  • Belagavi: రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్య ఖతర్నాక్ ప్లాన్.. ప్రియుడితో కలిసి భర్తను.. | | ACTPnews

    Belagavi: రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్య ఖతర్నాక్ ప్లాన్.. ప్రియుడితో కలిసి భర్తను.. | | ACTPnews

    Last Updated:Jun 16, 2026 6:35 AM IST భర్త సందీప్ పేరు మీద రూ. 2 కోట్ల భారీ బీమా (ఇన్సూరెన్స్) పాలసీ ఉన్నట్లు సుమకు, ఆమె ప్రియుడికి తెలిసింది. ఎలాగైనా సందీప్‌ను అడ్డుతొలగించుకుంటే.. ఒకరికొకరం తోడుగా ఉండటమే కాకుండా, రూ. 2 కోట్ల భారీ సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చని వీరిద్దరూ పథకం వేశారు. సుమ Belagavi: సమాజంలో డబ్బుపై వ్యామోహం, అక్రమ సంబంధాలు ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. ఏడడుగుల బంధాన్ని మరిచి, కోట్లాది…

    Continue Reading

  • PM Modi: ప్రధాని మోదీకి స్లోవేకియా అత్యున్నత జాతీయ పురస్కారం.. నరేంద్రుడికి దక్కిన 33వ అంతర్జాతీయ గౌరవం! | | ACTPnews

    PM Modi: ప్రధాని మోదీకి స్లోవేకియా అత్యున్నత జాతీయ పురస్కారం.. నరేంద్రుడికి దక్కిన 33వ అంతర్జాతీయ గౌరవం! | | ACTPnews

    Last Updated:Jun 16, 2026 7:28 AM IST స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో జరిగిన ఒక ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేశారు. ప్రధాని మోదీకి ఒక విదేశీ ప్రభుత్వం నుండి ఇటువంటి అత్యున్నత పురస్కారం దక్కడం ఇది 33వ సారి కావడం విశేషం. ప్రధాని మోదీ PM Modi: యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం…

    Continue Reading

  • ఐపీఎల్ రేంజ్‌లో పేకాట పోటీలు.. ఎంట్రీ ఫీజు ఒక్క రూపాయే..! | క్రీడా వార్తలు | ACTPnews

    ఐపీఎల్ రేంజ్‌లో పేకాట పోటీలు.. ఎంట్రీ ఫీజు ఒక్క రూపాయే..! | క్రీడా వార్తలు | ACTPnews

    ఈ ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత, కళా సేకర్త అయిన దీవాన్ బహదూర్ రాధాకృష్ణ జలాన్ సేకరణలో భద్రపరిచిన అరుదైన పత్రాలు, ఫోటోల ద్వారా వెలుగులోకి వచ్చాయి. 1934లో నిర్వహించిన పాట్నా సిటీ బ్రిడ్జ్ టోర్నమెంట్‌కు సంబంధించిన ఫోటోలు, నిబంధనల జాబితా, పాల్గొన్న ఆటగాళ్ల వివరాలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ఈ చారిత్రక పత్రాలను ఆయన మునిమనవడు ఆదిత్య జలాన్ సంరక్షిస్తూ, తన ప్లానెట్ పాట్నా మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం ఉంచారు. ఆ కాలంలో…

    Continue Reading

  • Pawan Kalyan  | ఏపీ నుంచే 'వీబీ జీ రామ్ జీ' స్కీమ్ ప్రారంభం | ACTPnews

    Pawan Kalyan | ఏపీ నుంచే 'వీబీ జీ రామ్ జీ' స్కీమ్ ప్రారంభం | ACTPnews

    ఏపీ గ్రామీణాభివృద్ధిలో ఒక సరికొత్త మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన విప్లవాత్మక ‘VB-G RAM-G’ (వికసిత్ భారత్ – జీ రామ్ జీ) పథకాన్ని ఆంధ్రప్రదేశ్లోని అనంత్ పురంలో ప్రారంభించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి, జూలై 1న ఏపీకి వచ్చి…

    Continue Reading

  • B2 Bomber: అమెరికాలో ఘోర ప్రమాదం.. కూలిపోయిన బి-52 బాంబర్.. 8 మంది దుర్మరణం! | | ACTPnews

    B2 Bomber: అమెరికాలో ఘోర ప్రమాదం.. కూలిపోయిన బి-52 బాంబర్.. 8 మంది దుర్మరణం! | | ACTPnews

    Last Updated:Jun 16, 2026 7:51 AM IST B2 Bomber: అమెరికా వైమానిక దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన ‘బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్’ (B-52 Stratofortress) బాంబర్ విమానం సోమవారం ఘోర ప్రమాదానికి గురైంది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ భారీ విమానం కుప్పకూలిపోయింది. PC: X.com ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఎనిమిది మంది సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ అధికారికంగా ప్రకటించింది.…

    Continue Reading

  • Prashanthi Reddy  | మహిళా హోమంత్రిని నోటికొచ్చినట్లు అంటారా? | ACTPnews

    Prashanthi Reddy | మహిళా హోమంత్రిని నోటికొచ్చినట్లు అంటారా? | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కూవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “ఒక మహిళా హోంమంత్రిని నోటికొచ్చినట్లు మాట్లాడతారా?” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటి దురుసుతనం, మహిళలను అవమానించడమే వైసీపి సంస్కృతిగా మారిపోయిందని ధ్వజమెత్తారు. హోంమంత్రి అనితకు మద్దతుగా ప్రశాంతి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. Source link

    Continue Reading

  • High tension at Dilsukhnagar | దిల్సుఖ్నగర్లో ఉద్రిక్తత! నిరుద్యోగులపై పోలీసుల దాడి! | ACTPnews

    High tension at Dilsukhnagar | దిల్సుఖ్నగర్లో ఉద్రిక్తత! నిరుద్యోగులపై పోలీసుల దాడి! | ACTPnews

    హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ చౌరస్తాలో మరోసారి నిరుద్యోగుల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేవలం 5 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు కాదు.. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలంటూ డప్పు చప్పుళ్లతో నిరుద్యోగ అభ్యర్థులు, జేఏసీ నేతలు రోడ్డుపై బైఠాయించి భారీ నిరసన చేపట్టారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి, బలవంతంగా ఈడ్చుకెళ్తూ అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. అరెస్ట్ చేసిన నిరుద్యోగులను చైతన్యపురి, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లకు…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports