Author: Sanju
-

Women’s T20 World Cup 2026: ప్రపంచకప్లో టీమిండియాను ఓడించాలంటే అదక్కొటే మార్గం.. పాక్ జట్టుకు కోచ్ వహాబ్ రియాజ్ హితబోధ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 12, 2026 12:23 PM IST ఒక కఠినమైన గ్రూప్లో ఉన్నప్పటికీ.. ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా, లభించిన ఈ మెగా వేదికను ఆస్వాదిస్తూ తమ సహజమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని జట్టుకు సూచించినట్లు ఆయన తెలిపారు. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన Women’s T20 World Cup 2026: ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12న మహిళల టి20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఈ టోర్నీలో తమ జట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు…
-

తిరుమల శ్రీవారి సేవలో అంబానీ కుటుంబం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 12, 2026 8:28 AM IST శ్రీవారి పాదాల చెంత అంబానీ ఫ్యామిలీ.. వెంకన్నను దర్శించుకున్న అనంత్, రాధిక, ముఖేష్ అంబానీ. + శ్రీవారి సేవలో అంబానీ కుటుంబం.. తిరుమలలో సందడి! దేశంలోనే అగ్రగామి పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధికి విచ్చేశారు. శుక్రవారం ఉదయం ఆయన తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధిక మర్చంట్తో కలిసి తిరుమలగిరులపై కొలువైన శ్రీవేంకటేశ్వర…
-

Aishwarya Rajesh: పగ, ప్రతీకారాల చుట్టూ ఇసాకపట్నం.. ఓటీటీలోకి రాజకీయాల చుట్టూ తిరిగే పవర్ఫుల్ థ్రిల్లర్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 12, 2026 7:02 AM IST అధికారం కోసం జరిగే పోరాటాలు, కుటుంబ విభేదాలతో కూడిన ఒక కల్పిత కథ ‘ఇసాకపట్నం’. ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి రాబోతోంది. News18 ప్రైమ్ వీడియో తన ప్రతిష్టాత్మక తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసాకపట్నం’ ప్రపంచవ్యాప్త ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ జూలై…
-

Mohan Bhagwat: RSS చీఫ్ మోహన్ భగవత్కు తృటిలో తప్పిన ప్రమాదం..! | | ACTPnews
Last Updated:Jun 12, 2026 9:53 AM IST ఈ దాడి జరిగిన సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)చీఫ్ మోహన్ భాగవత్ అదే రైల్లో ప్రయాణిస్తున్నారు. మోహన్ భగవత్ RSS Mohan Bhagwat : కాన్పూర్ నుండి దిల్లీ వెళ్తున్న హైస్పీడ్ ‘స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్’ (Swarna Shatabdi Express) రైలుపై గురువారం గుర్తుతెలియని దుండగులు దారుణంగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఈ దాడి జరిగిన సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్…
-

Nara Lokesh | విశాఖ ఉక్కు బాధితులకు నారా లోకేశ్ భారీ భరోసా! | ACTPnews
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ల్యాడల్ పేలుడు ప్రమాద బాధితులను ఏపీ మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన 6 గంటల్లోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఘటనా స్థలానికి చేరుకుని అప్రమత్తమయ్యారని తెలిపారు. మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కేంద్రం తరఫున అదనంగా రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామన్నారు. కాంట్రాక్ట్, పర్మనెంట్ అనే తేడా లేకుండా మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ప్రాతిపదికన…
-

India vs Afghanistan Test 2026: ఏకైక టెస్ట్లో ఆప్ఘనిస్థాన్పై భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 08, 2026 3:43 PM IST India vs Afghanistan Test 2026: ఇటీవలే ఐపీఎల్ ముగిసింది. ఐతే.. అందులో జోరుగా రన్స్ తీసిన భారత ఆటగాళ్లకు.. వెంటనే టెస్ట్ మ్యాచ్ తగలడంతో.. అదే జోరుతో ఇరక్కొట్టేశారు. దాంతో ఆప్ఘనిస్థాన్ ప్లేయర్లు చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. భారత్ ఖాతాలో మరో టెస్ట్ విన్ చేరింది. ఏకైక టెస్ట్లో ఆప్ఘనిస్థాన్పై భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం (Image – x – ICC)…
-

Nara Lokesh | బాధితులకు అండగా ఉంటాం | ACTPnews
విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL)లో జరిగిన ఘోర ద్రవ ఉక్కు పేలుడు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా, మరో ఆరుగురు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విశాఖ కేజీహెచ్ (KGH) ఆసుపత్రికి చేరుకున్న రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ మరియు ఎంపీ శ్రీభరత్ బాధితుల కుటుంబాలను పరామర్శించారు. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులను ఓదార్చి,…
-

Pawan Kalyan OG2: ఓజీ 2 ఆన్ ది వే.. పవన్ కళ్యాణ్ అభిమానులకు కిర్రాక్ అప్డేట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 12, 2026 11:05 AM IST పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో వచ్చిన ఓజీ సినిమాకు సీక్వల్ ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. మరి ఆ వివరాలు చూద్దామా.. News18 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో వచ్చిన గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ (OG) బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలై విభిన్నమైన టాక్ సొంతం చేసుకున్న…
-

Kavitha Slams Revanth Reddy | రేవంత్ రెడ్డి హిట్లర్ కంటే దారుణం! – కవిత | ACTPnews
Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలపై చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేస్తామన్న సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె స్పందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 27 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి కేవలం 4 వేల పాఠశాలలను మాత్రమే కొనసాగిస్తామని చెప్పడం విద్యా వ్యవస్థపై ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందన్నారు. సీఎం “హిట్లర్ కంటే ఎక్కువగా వ్యవహరిస్తున్నారని.. పేదలు,…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












