Author: Sanju
-

Peddi: జాన్వీపై ఆ కెమెరా యాంగిల్స్ ఏంటి? ముద్దు సీన్లు ఏంటి? బుచ్చిబాబు రియాక్షన్ ఇదే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 9:21 AM IST పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ను కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారని, కొన్ని సీన్లు మరీ శృతిమించేలా ఉన్నాయంటూ ప్రేక్షకులు, విమర్శకులు మండిపడుతున్నారు. తాజాగా దీనిపై బుచ్చిబాబు రియాక్ట్ అయ్యారు. News18 రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘పెద్ది’ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నప్పటికీ, హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో జాన్వీ కపూర్ను కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారని,…
-

ఏకశిలపై సీతారామలక్ష్మణులు.. 16 ఎకరాల పుష్కరిణి.. ఈ క్షేత్ర మహిమ తెలిస్తే షాక్ అవుతారు..! Karvetinagaram Sri Venugopala Swamy Brahmotsavam. | | ACTPnews
ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ వేణుగోపాలస్వామివారి దివ్య మూర్తి భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. చేతిలో వేణువును ధరించి, పాదాల వద్ద వెన్నకుండతో, వెనుక గోవు రక్షణగా నిలవగా, ఇరువైపులా రుక్మిణి, సత్యభామ అమ్మవార్లతో కలిసి స్వామివారు ఇచ్చే దర్శనం జన్మధన్యమనే అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాకుండా, ఆలయ ప్రాంగణంలోని శ్రీకోదండరామస్వామి, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలు, ఏకశిలపై అత్యంత రమణీయంగా చెక్కిన సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఈ ఆలయ శిల్పకళా వైభవానికి అద్దం పడుతున్నాయి. Source link
-

Telugu Serials: ఎంత కష్టం వచ్చింది రామరాజు నీకు.. ధీరజ్ అరెస్ట్ దెబ్బకు కుమిలిపోతున్న కుటుంబం! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Nindu Manasulu Serial June 6th: ‘నిండు మనసులు’ జూన్ 6 ఎపిసోడ్లో సాహితి, గణల పెళ్లిని సిద్ధూ నిలదీస్తుండగా, భర్తను ఒక్క మాట అన్నా ఊరుకోనంటూ సాహితి ప్రేరణపై ఎదురుతిరుగుతుంది. దాంతో కోపానికి గురైన విజయానంద్ గణను కొట్టబోగా, అడ్డువచ్చిన సాహితిని తోసేయడంతో ఆమె గోడకు తగిలి కళ్ళు తిరిగి పడిపోతుంది; వెంటనే సిద్ధూ గణను కాలర్ పట్టుకుని ఇంటి నుండి గెంటేస్తాడు. పెళ్లి బట్టలతో ఇంటికి వచ్చిన గణను తండ్రి రాజశేఖరం లాగిపెట్టి కొట్టగా,…
-

టీటీడీ ఆలయాల్లో ముగిసిన నగల తనిఖీ.. శ్రీవారి ఆభరణాల్లో బయటపడ్డ లోటుపాట్లు..! TTD temple jewellery audit. | | ACTPnews
Last Updated:Jun 06, 2026 10:48 AM IST టీటీడీ 81 ఆలయాల తిరువాభరణాల జుడ్తీ పూర్తి, పెద్ద అక్రమాలు లేవని నివేదిక, రూ.2.33 లక్షల లోటుపై బాధ్యుల నుంచి వసూలు, ఈ-తిరువాభరణం సిస్టమ్ ద్వారా పారదర్శకతకు నిర్ణయం News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని 81 ఆలయాల్లో నిర్వహించిన తిరువాభరణాల వార్షిక భౌతిక తనిఖీ (జుడ్తీ) ప్రక్రియ పూర్తైంది. ఈ తనిఖీలకు సంబంధించిన సమగ్ర నివేదికను టీటీడీ పాలకమండలి ఆమోదించింది. ఆలయాల్లో స్వామివారికి నిత్య…
-

Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్లో ఊహించని ట్విస్ట్.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా! తలపట్టుకుంటున్న కొత్త సీఎం | | ACTPnews
కర్ణాటక రాజకీయాల్లో ‘బెంగళూరు అభివృద్ధి’ శాఖకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అధికార పీఠంలో ఉన్న ఏ పార్టీలోనైనా ఈ శాఖ కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం సర్వసాధారణం. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన, రాజకీయంగా మైలేజ్ ఇచ్చే శాఖలలో ఇది ఒకటి. గతంలో 2023లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా, నాటి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరు అభివృద్ధి యంత్రాంగంపై తన పట్టును నిలుపుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేసిన…
-

JEE Advance: జేఈఈ అడ్వాన్స్డ్ డేటా లీక్ కాలేదు: స్పష్టం చేసిన ఐఐటీ రూర్కీ! | | ACTPnews
Last Updated:Jun 05, 2026 3:02 PM IST లక్షలాది మంది విద్యార్థుల డేటా చోరీకి గురైందనే వార్తలు కేవలం “అసత్యాలు మరియు తప్పుదోవ పట్టించేవి” అని కొట్టిపారేసింది. ఈ మేరకు ఐఐటీ రూర్కీ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఐఐటీ రూర్కీ JEE Advance: జేఈఈ (అడ్వాన్స్డ్) 2026 అభ్యర్థుల సమాచారం పెద్ద ఎత్తున లీక్ అయిందంటూ సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఐఐటీ రూర్కీ (IIT Roorkee) స్పష్టం చేసింది. లక్షలాది…
-

Free Bus pass For Students: విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందరికీ ఉచిత బస్ పాస్ స్కీమ్ అమలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు! | | ACTPnews
Last Updated:Jun 05, 2026 3:30 PM IST ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన మొదటి క్యాబినెట్ సమావేశంలో సీఎం డి.కె. శివకుమార్ ఈ ఉచిత బస్ పాస్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. AI Generated Free Bus pass For Students: కర్ణాటకలోని పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం…
-

US-Iran War: ఖమేనీ కార్యాలయంపై దాడి సమయంలో నేనూ అక్కడే ఉన్నాను : ఇరాన్ విదేశాంగ మంత్రి! | | ACTPnews
Last Updated:Jun 05, 2026 5:43 PM IST తాను అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయం లోపలే ఉన్నానని ఆయన వెల్లడించారు. లెబనాన్కు చెందిన ‘అల్ మయాదీన్’ టెలివిజన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అరాగ్చీ ఈ సంచలన విషయాలను పంచుకున్నారు. అబ్బాస్, ఖమేని US-Iran War: పశ్చిమ ఆసియా (Middle East) లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల (ఫిబ్రవరి 28) భీకర క్షణాలను ఇరాన్ విదేశాంగ…
-

Vladimir Putin: భారత్పై ప్రశంసల వర్షం కురిపించిన పుతిన్.. ఆ విషయంలో తిరుగులేని శక్తి అంటూ కామెంట్స్ | | ACTPnews
Last Updated:Jun 05, 2026 9:23 PM IST భారతదేశాన్ని ఒక అగ్రగామి శక్తిగా అభివర్ణించిన ఆయన, రష్యాకు భారత్ అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని స్పష్టం చేశారు. వ్లాదిమిర్ పుతిన్ Vladimir Putin: ప్రపంచ సాంకేతిక రంగంలో (Global Technology Sector) రోజురోజుకూ పెరుగుతున్న భారతదేశ ప్రాభవాన్ని, ప్రభావాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) పరిశ్రమలో భారతదేశాన్ని ఒక అగ్రగామి శక్తిగా అభివర్ణించిన ఆయన, రష్యాకు భారత్…
-

పాములాడించే దేశం నుంచి డిజిటల్ పవర్హౌస్ దాకా.. మోదీ హయాంలో మారిన భారత్ గుర్తింపు | | ACTPnews
Last Updated:Jun 05, 2026 5:47 PM IST భారత రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై నిరంతరాయంగా అత్యధిక కాలం పాలించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ జూన్ 10న సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల రికార్డును ఆయన అధిగమించబోతున్నారు. ఈ మైలురాయి దేశ పరిపాలనా వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అద్దం పడుతోంది. News18 స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిరంతర పాలన రికార్డును…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











