Author: Sanju

  • Vladimir Putin: భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించిన పుతిన్.. ఆ విషయంలో తిరుగులేని శక్తి అంటూ కామెంట్స్ | | ACTPnews

    Vladimir Putin: భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించిన పుతిన్.. ఆ విషయంలో తిరుగులేని శక్తి అంటూ కామెంట్స్ | | ACTPnews

    Last Updated:Jun 05, 2026 9:23 PM IST భారతదేశాన్ని ఒక అగ్రగామి శక్తిగా అభివర్ణించిన ఆయన, రష్యాకు భారత్ అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని స్పష్టం చేశారు. వ్లాదిమిర్ పుతిన్ Vladimir Putin: ప్రపంచ సాంకేతిక రంగంలో (Global Technology Sector) రోజురోజుకూ పెరుగుతున్న భారతదేశ ప్రాభవాన్ని, ప్రభావాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) పరిశ్రమలో భారతదేశాన్ని ఒక అగ్రగామి శక్తిగా అభివర్ణించిన ఆయన, రష్యాకు భారత్…

    Continue Reading

  • పాములాడించే దేశం నుంచి డిజిటల్ పవర్‌హౌస్ దాకా.. మోదీ హయాంలో మారిన భారత్ గుర్తింపు | | ACTPnews

    పాములాడించే దేశం నుంచి డిజిటల్ పవర్‌హౌస్ దాకా.. మోదీ హయాంలో మారిన భారత్ గుర్తింపు | | ACTPnews

    Last Updated:Jun 05, 2026 5:47 PM IST భారత రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై నిరంతరాయంగా అత్యధిక కాలం పాలించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ జూన్ 10న సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల రికార్డును ఆయన అధిగమించబోతున్నారు. ఈ మైలురాయి దేశ పరిపాలనా వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అద్దం పడుతోంది. News18 స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నిరంతర పాలన రికార్డును…

    Continue Reading

  • IRCTC Ayodhya Kashi Tour: రూ.16 వేలకే 10 రోజుల యాత్ర… కాశీ, అయోధ్య, గయ, ప్రయాగ్‌రాజ్, బైద్యనాథ్ దర్శనం | బిజినెస్ | ACTPnews

    IRCTC Ayodhya Kashi Tour: రూ.16 వేలకే 10 రోజుల యాత్ర… కాశీ, అయోధ్య, గయ, ప్రయాగ్‌రాజ్, బైద్యనాథ్ దర్శనం | బిజినెస్ | ACTPnews

    Last Updated:Jun 05, 2026 7:30 PM IST IRCTC Ayodhya Kashi Tour | అయోధ్య, కాశీతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. కేవలం 16 వేలకే 10 రోజుల యాత్రకు తీసుకెళ్లనుంది. ఈ యాత్రకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. IRCTC Ayodhya Kashi Tour: రూ.16 వేలకే 10 రోజుల యాత్ర… కాశీ, అయోధ్య, గయ, ప్రయాగ్‌రాజ్, బైద్యనాథ్ దర్శనం (image:…

    Continue Reading

  • PM Modi: ‘కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. అందుకే సీఎం మార్పు’: ప్రధాని మోదీ | | ACTPnews

    PM Modi: ‘కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. అందుకే సీఎం మార్పు’: ప్రధాని మోదీ | | ACTPnews

    Last Updated:Jun 05, 2026 6:44 PM IST కర్ణాటకలో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి మార్పుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి వల్లే అక్కడ ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. News18 కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అందుకే ముఖ్యమంత్రి మార్చాల్సి వచ్చిందని ప్రధాని మోదీ విమర్శించారు. శుక్రవారం గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించిన…

    Continue Reading

  • Araku MP Gumma Thanuja Rani  | చంద్రబాబు పై తనూజరాణి ఫైర్ | ACTPnews

    Araku MP Gumma Thanuja Rani | చంద్రబాబు పై తనూజరాణి ఫైర్ | ACTPnews

    పొన్నూరు నియోజకవర్గంలో గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేపట్టిన దళిత మహిళా రైతులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై అరకు వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అనడానికి పొన్నూరు ఘటనే సజీవ సాక్ష్యమని ఆమె పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపై పోలీసులు రౌడీల్లా జులుం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ రాజకీయ పరిణామాల పూర్తి వివరాలు, ఎంపీ…

    Continue Reading

  • Deputy CM Pawan Kalyan | సీడ్ బాల్స్ తయారు చేసిన పవన్ కల్యాణ్.. | ACTPnews

    Deputy CM Pawan Kalyan | సీడ్ బాల్స్ తయారు చేసిన పవన్ కల్యాణ్.. | ACTPnews

    ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన విజ్ఞాన కేంద్రంలో స్కూల్ విద్యార్థులతో కలిసి డిప్యూటీ సీఎం స్వయంగా మట్టితో సీడ్ బాల్స్ (విత్తన బంతులు) తయారు చేశారు. ప్రతి సీడ్ బాల్కు ఒక మొక్కను సృష్టించగలిగే అద్భుత శక్తి ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నాటికి…

    Continue Reading

  • PM Modi Powerful Speech : ప్రపంచం చూపు గ్రీన్ ఫ్యూచర్ వైపు! | ACTPnews

    PM Modi Powerful Speech : ప్రపంచం చూపు గ్రీన్ ఫ్యూచర్ వైపు! | ACTPnews

    ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని సూరత్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూరత్లో రూ. 18,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచమంతా పర్యావరణ పరిరక్షణతో కూడిన ‘గ్రీన్ ఫ్యూచర్’ (పచ్చని భవిష్యత్తు) వైపు వేగంగా నడుస్తోందని అన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడుతూ భారత్ కూడా ‘గ్రీన్ గ్రోత్’…

    Continue Reading

  • PM Modi: డిఫెన్స్ ఆత్మనిర్భర్ భారత్.. మోదీ హయాంలో అత్యంత పటిష్టంగా రక్షణ రంగం | | ACTPnews

    PM Modi: డిఫెన్స్ ఆత్మనిర్భర్ భారత్.. మోదీ హయాంలో అత్యంత పటిష్టంగా రక్షణ రంగం | | ACTPnews

    ఒకప్పటి అసౌకర్య పరిస్థితి పదేళ్ల క్రితం భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా అగ్రస్థానంలో ఉండేది. మన దేశానికి అవసరమైన రక్షణ పరికరాలలో 60 నుండి 70 శాతం వరకు రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల నుండే వచ్చేవి. నాడు రక్షణ ఎగుమతులు ఏడాదికి కనీసం 1,000 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండేవి. ‘అర్జున్’ ట్యాంకు అభివృద్ధి దశాబ్దాల తరబడి సాగింది, ‘తేజస్’ యుద్ధ విమానం ప్రయోగాలు 2001 నుండి జరుగుతున్నా…

    Continue Reading

  • CM Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి రూ. వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారు: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    CM Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి రూ. వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారు: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 05, 2026 5:57 PM IST మహబూబ్‌నగర్ జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, అబద్ధాలను ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy: తెలంగాణ వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని ప్రజలంతా భావిస్తే.. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలో…

    Continue Reading

  • Naga Chaitanya: మహేశ్ బాబు, చెర్రీ బాటలోనే వెళ్తున్న నాగ చైతన్య.. శోభితా గట్టిగానే ప్లాన్ వేసిందిగా.. | | ACTPnews

    Naga Chaitanya: మహేశ్ బాబు, చెర్రీ బాటలోనే వెళ్తున్న నాగ చైతన్య.. శోభితా గట్టిగానే ప్లాన్ వేసిందిగా.. | | ACTPnews

    అయితే ఈ సిరీస్‌కు నాగచైతన్య నిర్మాతగా వ్యవహరించనున్నారు. నేడు పూజ కార్యక్రమం పూర్తిచేసుకున్నారు. మహేశ్ బాబు, చెర్రీలాగ తను కుడా సొంతంగా నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇందులో శోభిత కీలక పాత్ర పోషించి ఉండచ్చు అని సమాచారం. తన సూచనల మేరకు మొదటిసారిగా నిర్మాతగా చైతు రాణించనున్నాడని అంచనాలు. ఇప్పటికే ‘దూత’ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిన నాగచైతన్య, ఆ సిరీస్ ద్వారా నటుడిగా కొత్త కోణాన్ని చూపించారు. హారర్, మిస్టరీ, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports