Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

అద్భుతం.. మీ కళ్లను మీరే నమ్మలేరు, కనుసైగలతోనే నడిచే మ్యాజిక్ వీల్ చైర్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 12:31 PM IST శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారి కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక అద్భుతమైన స్మార్ట్ వీల్చైర్ను రూపొందించారు. కేవలం తల, కళ్ల కదలికలతోనే ఈ కుర్చీని సులభంగా ఆపరేట్ చేయవచ్చు. అద్భుతం.. మీ కళ్లను మీరే నమ్మలేరు, కనుసైగలతోనే నడిచే మ్యాజిక్ వీల్ చైర్! చేతులు కదపాల్సిన అవసరం లేదు.. ఎవరి సహాయం అసలే అక్కర్లేదు! కేవలం కళ్ల కదలికలు, తల ఊపుతూ కనుసైగలతోనే చక్రాల కుర్చీని…
-

Hyderabad: హైదరాబాద్లో అరుదైన ఖగోళ వింత.. నేడు ‘నీడ’ మాయం! సమయం ఎప్పుడంటే? | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 09, 2026 5:51 AM IST అటువంటి ఒక అరుదైన, ఆసక్తికరమైన ఖగోళ ఘటనకు నేడు మన భాగ్యనగరం వేదిక కానుంది. సాధారణంగా ఎండలో నడుస్తున్నప్పుడు మన నీడ మనల్ని వెన్నంటే ఉంటుంది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: వెలుతురు ఉంటే నీడ ఉంటుంది. చీకటిలోనే నీడ ఉండదు. అయితే ఈరోజు హైదరాబాద్ అరుదైన ఖగోళ వింతకు వేదిక కానుంది. నేడు (శనివారం) కాసేపు నీడ మాయం కానుంది. ప్రకృతి ప్రసాదించే అద్భుతాలలో ఖగోళ వింతలు…
-

ట్రాఫిక్ సిబ్బంది వ్యక్తిగత ఫోన్లో వాహనదారుల ఫోటోలు తీయొచ్చా? వీడియో వైరల్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 6:04 AM IST ట్రాఫిక్ సిబ్బంది రోడ్లపై వెళ్తున్న వాహనదారుల ఫోటోలను వారి పర్సనల్ ఫోన్లలో తీయొచ్చా? వైరల్ అవుతున్న వీడియో మీరూ చేసేయండి. News18 హైదరాబాద్ మహానగర రోడ్లపై ప్రయాణించడం అంటేనే ఒక పెద్ద సాహసం. ట్రాఫిక్ రద్దీకి తోడు, అడుగడుగునా చెట్ల చాటున నిలబడి మొబైల్ ఫోన్లతో ఫోటోలు తీసే ట్రాఫిక్ సిబ్బంది వాహనదారులకు నిత్యం కనిపిస్తూనే ఉంటారు. కానీ, రోజువారీ జరిగే ఈ తంతును ఓ సామాన్యుడు…
-

Tirupati Direct Train: నెరవేరిన 75 ఏళ్ల కల… ఏపీలో అక్కడి నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్… రైలు ఆగే స్టాప్స్ ఇవే | | ACTPnews
ఇక ఈ ట్రైన్ టైమింగ్స్ చూస్తే రైలు నెంబర్ 17440 శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి వరకు ఏప్రిల్ 13 నుంచి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరుతుంది. ఈ రైలు చీపురుపల్లెకు 15:25, విజయనగరానికి 15:55, కొత్తవలసకు 16:30, పెందుర్తికి 16:40, దువ్వాడకు 17:58, అనకాపల్లికి 18:18, ఎలమంచిలికి 18:33, సామర్లకోటకు 20:08, రాజమండ్రికి 21:08, ఏలూరుకు 22:18, విజయవాడకు 00:20, తెనాలికి 01:08,…
-

హైదరాబాద్లో ఉంటున్న మహిళలకు అదిరే తీపికబురు.. జూన్ 6 నుంచి ప్రారంభం.. | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 6:49 AM IST హైదారబాద్లో ఉంటున్న మహిళలకు తీపికబురు. ఈ అవకాశం వినియోగించుకోండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. హైదరాబాద్లో ఉంటున్న మహిళలకు అదిరే తీపికబురు.. జూన్ 6 నుంచి ప్రారంభం.. పవిత్ర ఖురాన్ను కేవలం పఠించడం వేరు, ఆ దివ్య గ్రంథంలోని అంతరార్థాన్ని మాతృభాషలో అర్థం చేసుకున్నంత సులభంగా నేరుగా అరబిక్లోనే గ్రహించడం వేరు. ఇస్లామిక్ పవిత్ర గ్రంథం అసలు సందేశాన్ని, దానిలోని అంతులేని మాధుర్యాన్ని ఎలాంటి అనువాదాల అవసరం లేకుండా…
-

Vellampalli : పరకామణి దొంగతనంపై వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు | ACTPnews
తిరుమల పరకామణిలో జరుగుతున్న అక్రమాలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వంలో శ్రీవారి ఆలయ పవిత్రత దెబ్బతింటోందని, దొంగలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. రూ. 87 లక్షల దోపిడీ జరిగితే దాన్ని రూ. 6 లక్షలుగా చిత్రీకరించి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లడ్డూ విషయంలో రాజకీయాలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు పరకామణిలో జరుగుతున్న వాస్తవ దొంగతనాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ వెంటనే తన పదవికి రాజీనామా…
-

Tirupati VIP darshan: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వీఐపీ దర్శనం పేరుతో భారీ మోసం.. తమిళనాడు కేటుగాడు అరెస్ట్! | | ACTPnews
Last Updated:Apr 10, 2026 8:53 AM IST తిరుపతి పోలీసులు శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో ఆన్లైన్ మోసం బయటపెట్టారు, సి సెంథిల్ కుమార్ అరెస్ట్, ఒక్క టికెట్కు 16500 వసూలు, భక్తులకు అధికారిక టీటీడీ సైట్ మాత్రమే వినియోగించమని హెచ్చరిక టీటీడీ లోగోతో VIP దర్శనం పేరుతో భక్తుల్ని మోసం చేసిన నిందితుడు అరెస్ట్..! తిరుపతి జిల్లా పోలీసులు శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో సోషల్ మీడియాలో అమాయక భక్తులను మోసం చేస్తున్న పెద్ద…
-

Hyderabad: రూ.215 కోట్ల అప్పు ఇప్పిస్తామంటూ రూ. 5.64 కోట్లు హాంఫట్.. బోల్తా పడ్డ మహిళ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 10, 2026 4:23 AM IST నమ్మిన వ్యక్తే నట్టేట ముంచడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ భారీ ఆర్థిక మోసానికి సంబంధించి హైదరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: తక్కువ వడ్డీకే భారీ మొత్తంలో విదేశీ రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికి, ఒక గృహిణిని లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు ఆమె నుంచి ఏకంగా రూ.5.64 కోట్లు వసూలు చేసి అదృశ్యమయ్యారు. నమ్మిన…
-

చర్చిలో ప్రార్థనలు చేసిన టీటీడీ బోర్డు సభ్యుడి ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..! TTD board member controversy | | ACTPnews
Last Updated:Apr 11, 2026 2:44 PM IST టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబం చర్చిలో ప్రార్థన ఫోటోలు వైరల్, మత స్వేచ్ఛ వర్సెస్ టీటీడీ నైతికతపై సోషల్ మీడియాలో వేడి చర్చ, దర్శన్ స్పందనపై దృష్టి చర్చిలో టీటీడీ బోర్డు సభ్యుడి ఫ్యామిలీ ప్రార్థనలు..! టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న కర్ణాటకకు చెందిన దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సాధారణంగా వ్యక్తిగత…
-

CM Chandrababu Naidu on Decentralized Development | అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చేరాలంటే వికేంద్రీకరణ అవసరమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











