Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

KP Vivekananda : కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫైర్! | ACTPnews
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సంచలన ఆరోపణలు చేశారు. గడిచిన 30 నెలల కాంగ్రెస్ పాలనలో దాదాపు రూ.12,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రేవంత్ రెడ్డి విక్రయించారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా, గతంలో 2010లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి అమ్మిన ఒక భూమిని.. రేవంత్ రెడ్డి గత నెలలో మళ్లీ వేరే ప్రైవేట్ కంపెనీకి అమ్ముకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అక్రమ భూవిక్రయాల…
-

బిర్యానీ ప్రియులకు షాక్.. పైకి ఫేమస్, లోపల బొద్దింకలు, పురుగులు.. ఈ 3 హోటళ్లలో తినే వారికి ఫ్యూజులు ఔట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 19, 2026 6:41 AM IST ఫుడ్ సేఫ్టీ అధికారులకే కళ్లుబైర్లు కమ్మేలా చేసిన రెస్టారెంట్లు ఇవే.. ఈ లిస్టులో మీ ఫేవరెట్ హోటల్ ఉందేమో చూసుకోండి! News18 సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. జూన్ 18వ తేదీ గురువారం సైబరాబాద్ పరిధిలోని మదీనాగూడ, అంజయ్య నగర్, పీఎన్ఆర్ ఎంపైర్ ప్రాంతాల్లో చేపట్టిన ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.…
-

ORRపై 11 ఏళ్ల బాలుడి కారు డ్రైవింగ్.. తండ్రికి షాక్ ఇచ్చిన పోలీసులు.. నాలుగు తగిలిస్తే సరి | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 19, 2026 8:35 AM IST ఈ ఘటనపై స్పందించిన రాజేంద్రనగర్ పోలీసులు, టోలిచౌకికి చెందిన ఒక ప్రముఖ నిర్మాణ రంగ (కన్స్ట్రక్షన్) వ్యాపారవేత్తతో పాటు అతని 11 ఏళ్ల కుమారుడిపై కేసు నమోదు చేశారు. Screen Shot Hyderabad: హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై కేవలం 11 ఏళ్ల మైనర్ బాలుడు అత్యంత విలాసవంతమైన లగ్జరీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ ‘ఎమ్జీ సైబర్స్టర్’ (MG Cyberster) నడుపుతున్న వీడియో సామాజిక…
-

Jeevan Reddy : ధాన్యం కొనుగోళ్లలో రూ.1,000 కోట్ల దోపిడీ! | ACTPnews
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు సుమారు రూ.1,000 కోట్ల మేర భారీ దోపిడీకి పాల్పడ్డారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ భారీ కుంభకోణాన్ని తాము సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మిల్లర్ల మాయాజాలం వల్ల క్వింటాల్కు రూ.120 నుండి రూ.250 వరకు రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లోని ధర్మకాంటా తూకాలను…
-

Hyderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 21 రోడ్లకు బ్రిటీషర్ల పేర్లు తొలగింపు.. మన అమరవీరుల పేర్లతో మార్పు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 19, 2026 9:01 AM IST సికింద్రాబాద్ పరిధిలోని మొత్తం 21 రహదారులు, 3 బజార్లకు బ్రిటీష్ కాలం నాటి పేర్లను తొలగించాలని బోర్డు నిర్ణయించింది. PC: X.com Hyderabad: దేశ చరిత్రలోనే ఎంతో విశిష్టమైన స్థానం కలిగి, 200 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (ఏఓసీ) సెంటర్ పరిధిలో కంటోన్మెంట్ బోర్డు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న వలసవాద గుర్తులను తుడిచివేస్తూ సికింద్రాబాద్…
-

TTD Food quality: తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో ఇక మరింత నాణ్యత.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..! TTD annaprasadam quality | | ACTPnews
Last Updated:Jun 18, 2026 11:09 PM IST తిరుమలలో టీటీడీ అన్నప్రసాదం నాణ్యత పెంచేందుకు పప్పు మిల్లర్లతో సమీక్ష చేసింది, అధిక ప్రమాణాలు, పారదర్శక కొనుగోలు, పటిష్ట సరఫరాపై దృష్టి సారించింది + News18 ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు అందించే శ్రీవారి అన్నప్రసాదం నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక చర్యలు ప్రారంభించింది. భక్తులకు అందించే ప్రతి ఆహార పదార్థం అత్యున్నత ప్రమాణాలతో ఉండాలనే లక్ష్యంతో టీటీడీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి…
-

Ambati Rambabu Sensational Comments : అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు | ACTPnews
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ (లాకప్ డెత్) వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుంటూరులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, సాయికృష్ణను లాకప్లోనే కొట్టి చంపేశారని ఆరోపించారు. చనిపోయిన తన కొడుకు కనీసం బూడిదనైనా ఇవ్వాలని ఆ తల్లి రోదిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ…
-

Ambati Rambabu Shocking Comments : అంబటి రాంబాబు సంచలనం! | ACTPnews
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన నిజాలను బయటపెట్టారు. “సాయికృష్ణ బ్రతికి లేడు.. అతడిని చంపి శవాన్ని మాయం చేశారు. ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా కేవలం సీఐ ఒక్కడే ఇదంతా చేశారా?” అని అంబటి తీవ్రంగా ప్రశ్నించారు. ఈ ఘోర హత్యను కప్పిపుచ్చేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ.. కనీసం ఆ తల్లికి కొడుకు బూడిదనైనా…
-

Kavitha Demands : పవన్ కళ్యాణ్పై నిప్పులు చెరిగిన కవిత! | ACTPnews
తెలంగాణ అవతరణ దినోత్సవం వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను ఉగ్రవాదులతో పోల్చడం, ఢిల్లీ వేదికగా మన స్వరాష్ట్ర ఉద్యమాన్ని విచ్ఛిన్నకర శక్తులతో (సెపరేటిజం) సమానంగా మాట్లాడటంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత యూనియన్లో భాగంగానే మేము ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాము తప్ప, దేశం నుండి విడిపోవాలని ఎప్పుడూ అనలేదని గుర్తుచేశారు. ఇంతటి వివాదాస్పద…
-

Murudeshwar Train: మురుడేశ్వర్, గోకర్ణ టూర్ వెళ్లేవారికి రైల్వే గుడ్ న్యూస్ | Railways Extends Kacheguda-Murdeshwar Train to Kumta, Gateway to Gokarna | | ACTPnews
కాచిగూడ-మురుడేశ్వర్ ఎక్స్ప్రెస్ రైలు దారిలో జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, ఢోన్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట జంక్షన్, కాట్పాడి జంక్షన్, జోలార్పేట్టై, సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుప్పూర్, కోయంబత్తూర్ జంక్షన్, పాలక్కాడ్ జంక్షన్, షోరనూర్ జంక్షన్, తిరూర్, కోళికోడ్, వడకర, తలశెరి, కన్నూర్, పయ్యన్నూర్, నిలేశ్వర్, కంహంగడ్, కాసరగోడ్, మంగళూరు సెంట్రల్, సూరత్కల్, ముల్కి, ఉడుపి, బార్కూర్, కుందాపుర, మూకాంబికా రోడ్ (బైందూర్), భత్కల్, మురుడేశ్వర్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












