Category: Andhra & Telangana

All Andhra pradesh & Telangana news updates

  • Hyderabad: 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి కేసులో ఆటో డ్రైవర్‌కు 20 ఏళ్ల కఠిన శిక్ష! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి కేసులో ఆటో డ్రైవర్‌కు 20 ఏళ్ల కఠిన శిక్ష! | తెలంగాణ వార్తలు | ACTPnews

    అసలేం జరిగింది? నేర నేపథ్యం ఇదీ.. ఈ దారుణ ఘటన 2019 అక్టోబర్ 29న నగరంలోని రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒక సాధారణ రోజులాగే బాధిత బాలుడు రాణిగంజ్ ప్రాంతానికి వెళ్లేందుకు నగరంలోని జలవిహార్ సమీపంలో ఒక ఆటో ఎక్కాడు. ప్రయాణికుడిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన బాధ్యతను మరిచిన ఆటో డ్రైవర్, బాలుడు ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్నాడు. నగరంలో అందరూ తిరిగే ప్రధాన రహదారి నుంచి ఆటోను ఒక్కసారిగా దారి మళ్లించాడు. బాలుడికి…

    Continue Reading

  • Shiva Kandukuri: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన శివ కందుకూరి కొత్త చిత్రం చేతక్ శీను.. | | ACTPnews

    Shiva Kandukuri: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన శివ కందుకూరి కొత్త చిత్రం చేతక్ శీను.. | | ACTPnews

    Last Updated:Dec 25, 2020 11:10 PM IST Shiva Kandukuri: ‘చూసీ చూడంగానే’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.. ‘చూసీ చూడంగానే’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.. ప్రస్తుతం “గమనం” వంటి డిఫరెంట్ మూవీలో విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2021 ఫిబ్రవరిలో రిలీజ్…

    Continue Reading

  • Hyderabad: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై యువతి కిడ్నాప్.. ఆ నలుగురి కోసం పోలీసుల పరుగులు | | ACTPnews

    Hyderabad: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై యువతి కిడ్నాప్.. ఆ నలుగురి కోసం పోలీసుల పరుగులు | | ACTPnews

    Last Updated:May 20, 2026 8:57 AM IST Hyderabad: హైదరాబాద్‌లో అమ్మాయిలకు రక్షణ కరువైపోతుందనడానికి మంగళవారం రాత్రి జరిగిన ఓ సంఘటనే నిదర్శనంగా మారింది. అత్తాపూర్‌ ప్రాంతంలో ఓ యువతి నడిరోడ్డుపై నిల్చుండగా థార్ కారులో నలుగురు యువకులు వచ్చి ఆమెను కారులో తీసుకెళ్లారు. Hyderabad Hyderabad: హైదరాబాద్‌లో అమ్మాయిలకు రక్షణ కరువైపోతుందనడానికి మంగళవారం రాత్రి జరిగిన ఓ సంఘటనే నిదర్శనంగా మారింది. అత్తాపూర్‌ ప్రాంతంలో ఓ యువతి నడిరోడ్డుపై నిల్చుండగా థార్ కారులో నలుగురు…

    Continue Reading

  • Perni Nani Fires on CM Chandrababu & Pawan Kalyan | చంద్రబాబు కాపులను వదిలేశాడు | ACTPnews

    Perni Nani Fires on CM Chandrababu & Pawan Kalyan | చంద్రబాబు కాపులను వదిలేశాడు | ACTPnews

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కాపుల ఓట్ల కోసం వాడుకుని, ఇప్పుడు వారిని విస్మరించారని పేర్ని నాని మండిపడ్డారు. “ఓడ మల్లయ్య.. బోడి మల్లయ్య” చందంగా చంద్రబాబు తీరు ఉందని, ఇప్పుడు ఆయనకు కేవలం పవన్ కళ్యాణ్ అనే తురుపు ముక్క ఉంటే చాలని భావిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేతిలో తాము ఎలా మోసపోయామో కాపు సామాజిక వర్గానికి…

    Continue Reading

  • Minister Nimmala Ramanaidu Cycles 10 KM to CM Camp Office | 10.కి.మీ. సైకిల్పై వెళ్లిన మంత్రి | ACTPnews

    Minister Nimmala Ramanaidu Cycles 10 KM to CM Camp Office | 10.కి.మీ. సైకిల్పై వెళ్లిన మంత్రి | ACTPnews

    ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు ఒక గొప్ప చొరవ తీసుకున్నారు. ప్రధాని మోదీ మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ‘నో వెహికల్ డే’ (No Vehicle Day) పాటిస్తూ, ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేందుకు ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి ఉండవల్లిలోని సీఎం నివాసం వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర మండుటెండలో సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

    Continue Reading

  • Tirumala Temple: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అప్పటి నుంచి వీఐపి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు! | | ACTPnews

    Tirumala Temple: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అప్పటి నుంచి వీఐపి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు! | | ACTPnews

    Last Updated:May 16, 2026 1:48 PM IST Tirumala Temple: తిరుమలలో భారీ భక్తుల రద్దీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోగా శిలాతోరణం వరకు క్యూలు, టీటీడీ అన్నప్రసాదం, నీరు, ఉచిత బస్సులు పెంచి, విఐపి బ్రేక్ దర్శనాలు జులై 15 వరకు రద్దు + News18 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ వస్తుంది.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి ఔటర్ రింగ్ రోడ్డులోని శిలా తోరణం వరకు క్యూ లైన్…

    Continue Reading

  • SV Krishna Reddy: సమాజానికి‌ మంచి‌  మనుషులు అవసరం -ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి | | ACTPnews

    SV Krishna Reddy: సమాజానికి‌ మంచి‌  మనుషులు అవసరం -ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి | | ACTPnews

    Last Updated:Dec 27, 2020 4:26 PM IST SV Krishna Reddy: వింత పొకడలతో పెడదారి పడుతున్న నేటి సమాజానికి మంచి మనస్సున్న మనుషుల అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ దర్శకులు ,నిర్మాత ఎస్వీ కృష్ణా రెడ్డి అన్నారు. ఆదివారం ఫిల్ం నగర్ లోని తాజ్ మహాల్ హోటల్‌లో.. వింత పొకడలతో పెడదారి పడుతున్న నేటి సమాజానికి మంచి మనస్సున్న మనుషుల అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ దర్శకులు ,నిర్మాత ఎస్వీ కృష్ణా రెడ్డి అన్నారు.…

    Continue Reading

  • TTD e-Auction: తిరుమల శ్రీవారి ఆలయ గోనె సంచుల ఈ-వేలం.. పాల్గొనాలంటే ఈ రూల్స్ తప్పనిసరి! | | ACTPnews

    TTD e-Auction: తిరుమల శ్రీవారి ఆలయ గోనె సంచుల ఈ-వేలం.. పాల్గొనాలంటే ఈ రూల్స్ తప్పనిసరి! | | ACTPnews

    Last Updated:May 16, 2026 9:11 PM IST టీటీడీ ఆలయాల్లో వాడిన గోనె సంచులను 2026-27కి ఈ-వేలం ద్వారా విక్రయించనుంది, మే 26న ఆన్‌లైన్ వేలం, పాల్గొనాలంటే మే 25లోపు 75000 రూపాయల ఈఎండీ డిపాజిట్ చేయాలి News18 కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుబంధ ఆలయాల్లో నిత్యం టన్నుల కొద్దీ ప్రసాదాల తయారీ, ఇతర అవసరాల కోసం సరుకులను ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో అక్కడ భారీగా…

    Continue Reading

  • Kishan Reddy Sensational Comments on Petrol Prices | పెట్రోల్ రేట్లు తక్కువే పెంచారు..! | ACTPnews

    Kishan Reddy Sensational Comments on Petrol Prices | పెట్రోల్ రేట్లు తక్కువే పెంచారు..! | ACTPnews

    అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు మరియు పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు కీలక వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం కారణంగా అమెరికా, జపాన్, జర్మనీ వంటి సంపన్న దేశాల్లో కూడా ఇంధన ధరలు 40 శాతానికి పైగా పెరిగాయని ఆయన గుర్తు చేశారు. అయితే, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారం పడకుండా అనేక చర్యలు తీసుకుంటోందని, ఇతర…

    Continue Reading

  • Kakani Fires On Chandrababu: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే..మంత్రి కాకాణి షాకింగ్ కామెంట్స్! | ACTPnews

    Kakani Fires On Chandrababu: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే..మంత్రి కాకాణి షాకింగ్ కామెంట్స్! | ACTPnews

    నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వివాదంపై కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జువ్వలదిన్నె హార్బర్ సహా అన్ని విషయాల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని ఆయన మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి చొరవతో 80 శాతానికి పైగా పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టుపై, కనీసం తట్టెడు మట్టి కూడా వేయని చంద్రబాబు తామే…

    Continue Reading

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed