Category: Andhra & Telangana

All Andhra pradesh & Telangana news updates

  • RS Praveen Kumar Strong Counter to Kavitha | కవితకు ఆర్ఎస్ ప్రవీణ్ స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews

    RS Praveen Kumar Strong Counter to Kavitha | కవితకు ఆర్ఎస్ ప్రవీణ్ స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews

    బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ కవిత గారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అమ్మలా ఉండాలనుకునే కవితమ్మకు, బండి భగీరథ్ పోక్సో కేసులో బాధితురాలి తల్లి పడుతున్న ఆవేదన ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ గారిని మరమనిషి అని విమర్శించే కవిత గారే నిజమైన మరమనిషిలా రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయ విమర్శలు పక్కన పెట్టి ముందు కేసులోని వాస్తవాలు (Facts)…

    Continue Reading

  • Radha Manohar Das: హిందూ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్‌పై కేసు నమోదు.. రంగంలోకి టీటీడీ బోర్డు సభ్యుడు! | | ACTPnews

    Radha Manohar Das: హిందూ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్‌పై కేసు నమోదు.. రంగంలోకి టీటీడీ బోర్డు సభ్యుడు! | | ACTPnews

    Last Updated:May 21, 2026 12:53 PM IST Radha Manohar Das: రాధా మనోహర్ దాస్‌పై అన్య మతస్తులను కించపరిచిన ఆరోపణలతో కేసు, భాను ప్రకాష్ రెడ్డి ఇది హిందూ ధర్మాన్ని అణగదొక్కే చర్యగా విమర్శించారు, వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది + News18 హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్…

    Continue Reading

  • Hyderabad: సోషల్ మీడియా సెన్సేషన్ ‘కుర్చీ తాత’మృతి.. ‘గుంటూరు కారం’ పాటతో పాపులారిటీ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: సోషల్ మీడియా సెన్సేషన్ ‘కుర్చీ తాత’మృతి.. ‘గుంటూరు కారం’ పాటతో పాపులారిటీ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 21, 2026 5:04 AM IST తన విలక్షణమైన మాటతీరుతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించి, ఆపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనూ మెరిసిన ఆయన బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కుర్చీ తాత Hyderabad: ఒకే ఒక్క ఇంటర్వ్యూ.. యాదృచ్ఛికంగా నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క డైలాగ్.. రాత్రికి రాత్రే ఒక సామాన్యుడిని ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సెలబ్రిటీని చేస్తుందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచిన ‘కుర్చీ తాత’ అలియాస్ మహమ్మద్ కాలా…

    Continue Reading

  • Hyderabad: వనస్థలిపురంలో దారుణం.. పిల్లలను చూసేందుకు వస్తే ప్రాణం తీశారు.. భార్య, బావమరిదే నిందితులు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: వనస్థలిపురంలో దారుణం.. పిల్లలను చూసేందుకు వస్తే ప్రాణం తీశారు.. భార్య, బావమరిదే నిందితులు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 21, 2026 5:20 AM IST తీవ్రంగా కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడిని మెట్లపై నుంచి కిందికి ఈడ్చుకుంటూ వస్తుండగా స్థానిక యువకుడొకరు మొబైల్‌లో వీడియో తీయడంతో ఈ దారుణం బయటపడింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: కన్నబిడ్డలను చూడాలనే ఆరాటంతో అర్ధరాత్రి వేళ వచ్చిన ఒక తండ్రికి భార్య కుటుంబ సభ్యులే కాలయముళ్లయ్యారు. పిల్లలను చూపిస్తారనుకుంటే.. విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసిన అత్యంత దారుణమైన ఘటన హైదరాబాద్‌ వనస్థలిపురం పోలీస్ స్టేషన్…

    Continue Reading

  • తెలుగు ఇండస్ట్రీకి మరో వారసుడు.. బహుభాషా చిత్రం ‘సీతాయణం’తో ఎంట్రీ.. | | ACTPnews

    తెలుగు ఇండస్ట్రీకి మరో వారసుడు.. బహుభాషా చిత్రం ‘సీతాయణం’తో ఎంట్రీ.. | | ACTPnews

    Last Updated:Dec 21, 2020 10:37 PM IST కన్నడ సుప్రీం హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం “సీతాయణం”. ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనహిత భూషణ్ కధానాయిక. సీతాయణం సినిమా (Seethayanam movie) కన్నడ సుప్రీం హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో…

    Continue Reading

  • Naveen Chandra: ‘అర్థ శతాబ్ధం’ ఫస్ట్ లుక్ విడుదల.. పోలీస్ ఆఫీసర్‌గా నవీన్ చంద్ర.. | | ACTPnews

    Naveen Chandra: ‘అర్థ శతాబ్ధం’ ఫస్ట్ లుక్ విడుదల.. పోలీస్ ఆఫీసర్‌గా నవీన్ చంద్ర.. | | ACTPnews

    Last Updated:Dec 25, 2020 10:08 PM IST Ardhashathabdham: రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తోన్న చిత్రం అర్ధ శతాబ్దం. రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తోన్న చిత్రం అర్ధ శతాబ్దం. ఈ మూవీని రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా చిట్టి…

    Continue Reading

  • All Set for TDP Mahanadu:  నెల్లూరులో ‘మహానాడు’కు సర్వం సిద్ధం! | ACTPnews

    All Set for TDP Mahanadu: నెల్లూరులో ‘మహానాడు’కు సర్వం సిద్ధం! | ACTPnews

    తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు-2026కు నెల్లూరు జిల్లా వేదిక కానుంది. ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి బుధవారం (మే 13, 2026) కొడవలూరు మండలం కిసాన్ సెజ్ (IKSEZ)లో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, అచ్చెన్నాయుడు, అనిత తదితరులు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న…

    Continue Reading

  • RS Praveen Kumar Hits Back at Asaduddin Owaisi | ఓవైసీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్! | ACTPnews

    RS Praveen Kumar Hits Back at Asaduddin Owaisi | ఓవైసీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్! | ACTPnews

    బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై నిప్పులు చెరిగారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్నీషియా పబ్ కేసు జరిగినప్పుడు.. నిందితులు ఎమ్మెల్యే కొడుకైనా, వఖ్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకైనా వెనకాడకుండా కేవలం మూడు రోజుల్లోనే అరెస్ట్ చేశామని గుర్తు చేశారు. మతిమరుపు కేటీఆర్, కేసీఆర్ గారికి కాదు, ఓవైసీ గారికే ఉందని ఎద్దేవా చేశారు. పోక్సో కేసు నిందితులకు ఉరిశిక్ష వేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే…

    Continue Reading

  • Ramchander Rao Travels by Metro to Jubilee Hills | ఎన్. రామచందర్ రావు మెట్రోలో ప్రయాణం | ACTPnews

    Ramchander Rao Travels by Metro to Jubilee Hills | ఎన్. రామచందర్ రావు మెట్రోలో ప్రయాణం | ACTPnews

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆర్థిక స్వావలంబన మరియు బాధ్యతాయుత వనరుల వినియోగ స్ఫూర్తితో, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఒక గొప్ప ఆదర్శాన్ని చాటారు. జూబ్లీ హిల్స్లో జరగనున్న ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తన వ్యక్తిగత కారును వదిలి, తార్నాక మెట్రో స్టేషన్ నుండి మెట్రోలో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో ప్రయాణించడం ద్వారా ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజా రవాణా వ్యవస్థల వినియోగంపై ఆయన ప్రజల్లో…

    Continue Reading

  • Trump Arrives in China | చైనాలో ట్రంప్ ..ఇరాన్ యుద్ధంపై జిన్పింగ్తో చర్చలు | ACTPnews

    Trump Arrives in China | చైనాలో ట్రంప్ ..ఇరాన్ యుద్ధంపై జిన్పింగ్తో చర్చలు | ACTPnews

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం (మే 13, 2026) చైనా రాజధాని బీజింగ్కు చేరుకున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ట్రంప్ నేడు, రేపు చర్చలు జరపనున్నారు. ఇరాన్పై చైనాకున్న ప్రభావాన్ని ఉపయోగించి, ఆ దేశాన్ని శాంతి చర్చలకు ఒప్పించాలని ట్రంప్ యోచిస్తున్నారు. ముఖ్యంగా హోర్ముజ్…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports