Category: World
All word Telugu news updates
-

Iran News: హార్ముజ్ జలసంధిలో హైటెన్షన్.. ఇరాన్ డ్రోన్, క్షిపణి స్థావరాలపై అమెరికా భీకర వైమానిక దాడులు! | | ACTPnews
Last Updated:Jun 27, 2026 4:17 AM IST Iran News: మొన్ననే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరిగాయి. అంతా బాగుందని అనుకునేలోపు.. మళ్లీ యుద్ధం మొదలైంది. దీనికి ఇరానే కారణం అని అమెరికా అంటోంది. కానీ.. ఈ దాడులు చూస్తుంటే.. ఇక ఇరాన్ కూడా గట్టిగా రియాక్షన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో హైటెన్షన్ (Image credit – reuters) ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వాణిజ్య మార్గమైన హార్ముజ్ జలసంధి (Strait…
-

PM Modi Seychelles Visit 2026: నేడు ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటన.. భారత్కు కలిగే టాప్ 5 ప్రయోజనాలు ఇవే! | | ACTPnews
మోదీ పర్యటన షెడ్యూల్ ఏంటి? ఈ పర్యటన జూన్ 27 నుంచి జూన్ 29 వరకు సాగనుంది. ఈ మూడు రోజుల్లో ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతేకాదు, సీషెల్స్ నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించబోయే తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. జూన్ 28న అక్కడ నివసిస్తున్న 15,000 మందికి పైగా ఉన్న భారతీయ సంతతితో (Indian Diaspora) ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.…
-

Pune Lohagad Fort Murder Case: ‘విగ్’ ప్రాణం తీసిందా? పుణె హత్య కేసులో కొత్త కోణాలు.. సియా ఏం చెప్పింది? | | ACTPnews
విగ్ యాంగిల్ చాలా మంది యువతలో చర్చనీయాంశం అయింది. బాహ్య సౌందర్యం మీద అతిగా ఆధారపడటం, సంబంధాల్లో నిజాయితీ లేకపోవడం వంటి సమస్యలు హైలైట్ అవుతున్నాయి. హైదరాబాద్లోనూ, తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది యువకులు ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది బట్టతల వస్తోంది. అందుకు జన్యుపరమైన కారణాలు, ఒత్తిడి, టెన్షన్స్, లైఫ్ స్టైల్ మార్పులు కారణం అవుతున్నాయి. విగ్ వాడటం ద్వారా.. చాలా మంది కవర్ చేసుకుంటున్నారు. అదేమీ తప్పు కాదు. సినిమాల్లో…
-

అమెరికా వద్దంటోంది.. ఇండియా లేవంటోంది.. H-1B రిటర్నీలకు జాబ్ కష్టాలు | | ACTPnews
ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట్ల H-1B రిటర్నీలు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడా వారికి ఉద్యోగాలు దొరకట్లేదు. మరోలా చెప్పాలంటే.. ఇక్కడి ఉద్యోగాలు.. ఇక్కడి యువతకే చాలట్లేదు. ఇక అమెరికా నుంచి వచ్చే వారికి హై శాలరీలు ఇచ్చి తీసుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవు. దాంతో.. ఈ రిటర్నీల పరిస్థితి.. వెనక గొయ్యి, ముందు నుయ్యిలా మారింది. Xpheno డేటా ప్రకారం 2026లో ఇప్పటికే 7,300 మంది US నుంచి తిరిగి వచ్చారు. ఈ…
-

Top 10 News: ఇవాళ్టి 10 ప్రధాన వార్తలు.. తెలంగాణ, ఏపీ, దేశం, ప్రపంచం.. ఫుల్ రౌండప్ | | ACTPnews
వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక చదువుకు దూరం చేస్తున్నారని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని, కొత్త పథకాలు తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. 2.ఎంతటి వారైనా వదిలేదిలేదు హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి…
-

Pune Murder Case: పుణె మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలోకి తోసేసిన యువతి | | ACTPnews
ముందే అనుకున్న సిగ్నల్.. పక్కా ప్లాన్ ప్రకారం లోయలోకి: ఈ హత్యలో ఎలాంటి ఆధారాలూ వదలకుండా పక్కా ప్లాన్ రచించారు. కేతన్ను హత్య చేయడానికి ముందుగానే సియా, చేతన్ ఇద్దరూ ఒక సిగ్నల్ (సంకేతం) కూడా సెట్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం, ఏమీ ఎరుగని కేతన్తో కలిసి సియా నడుచుకుంటూ వెళ్లి, అనుకున్న ప్రదేశంలో ఆమె కింద కూర్చోగానే, వెనుక నక్కి ఉన్న చేతన్ చౌదరి వచ్చి కేతన్ను లోయలోకి తోసేయాలని నిర్ణయించుకున్నారు. జూన్ 18వ తేదీన…
-

Ram Mandir Trust: అయోధ్య రామ మందిర విరాళాల స్కాంలో షాకింగ్ న్యూస్.. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శితో పాటు మరొకరు రాజీనామా | | ACTPnews
Last Updated:Jun 26, 2026 6:01 PM IST Ram Mandir Trust: అయోధ్యలోని భారీ రామమందిరం కోసం సేకరించిన విరాళాల చోరీ కేసులో ఇప్పుడు అత్యంత నాటకీయమైన, కీలకమైన మలుపు తిరిగింది. రామమందిర ట్రస్ట్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. Ram Mandir Trust Ram Mandir Trust: అయోధ్యలోని భారీ రామమందిరం కోసం సేకరించిన విరాళాల చోరీకి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు అత్యంత నాటకీయమైన, కీలకమైన…
-

Ram Mandir donation theft: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో 8 మందిపై కేసు నమోదు. సిట్ దర్యాప్తు ముమ్మరం | | ACTPnews
సిట్ (SIT) నివేదిక, ఎఫ్ఐఆర్ నమోదు: గతంలో సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే పవన్ పాండే రామ మందిరంలో సుమారు రూ.7 నుంచి 7.5 కోట్ల విరాళాలు పక్కదారి పట్టాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జూన్ 14న ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ బృందంలో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ కిరణ్ ఎస్, ఆర్థిక…
-

Pune Murder Case: షాకింగ్.. మీడియా ముందుకు సియా తల్లిదండ్రులు.. కూతురు గురించి వాళ్లు చెప్పింది వింటే..! | | ACTPnews
కేతన్ మాకు కొడుకు లాంటివాడు: సియా తల్లి పూజా గోయల్ మాట్లాడుతూ.. కేతన్ తమను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకునేవాడనీ, ఈ ఘటనతో తమ రెండు కుటుంబాలూ పూర్తిగా సర్వనాశనం అయిపోయాయని కన్నీరుమున్నీరు అయ్యారు. ఉదయ్పూర్లో 3 కోట్ల రూపాయల బడ్జెట్తో రిసార్ట్ బుక్ చేశామనీ.. మొత్తం 5 కోట్ల రూపాయల ఖర్చుతో డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) ప్లాన్ చేశామని చెప్పారు. పెళ్లి ఇష్టం లేకపోతే సియా తమకు చెప్పేదనీ, ఇద్దరూ (సియా, కేతన్)…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













