Category: World
All word Telugu news updates
-

ట్విషా శర్మ కేసులో సుప్రీంకోర్టు సీరియస్.. సీబీఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ | | ACTPnews
Last Updated:May 25, 2026 1:07 PM IST ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు సీబీఐకి బదిలీ, సుప్రీంకోర్టు నిష్పక్షపాత దర్యాప్తు, మీడియా వ్యాఖ్యలపై ఆందోళన, ఎవరినీ ముందస్తుగా దోషిగా చూడొద్దని సూచన News18 ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న వేళ, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం దర్యాప్తు పూర్తిగా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా సాగాల్సిన అవసరాన్ని స్పష్టం…
-

Breaking News Live Updates: మహిళా వారోత్సవాలకు ఘన ప్రారంభం.. సీఎం రేవంత్ వర్చువల్ శంకుస్థాపన | | ACTPnews
TG News: “రైతు గోస – బిజెపి భరోసా” కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అరిగోస పడుతున్న తెలంగాణ రైతన్నకు అండగా నిలిచేందుకు భారతీయ జనతా పార్టీ వస్తోంది! “రైతు గోస – బిజెపి భరోసా” కార్యక్రమంలో భాగంగా.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్. శాసనసభాపక్ష నేత మహేందర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో మే 25, 26, 27 తేదీల్లో వ్యవసాయ మార్కెట్ల సందర్శన మరియు రైతులతో ముఖాముఖి సమావేశాలు జరగనున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో…
-

ఫాల్తాలో బీజేపీ సంచలన విజయం.. ‘ప్రజాస్వామ్యం గెలిచింది.. బెదిరింపుల రాజకీయం ఓడింది’ అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్య ! | | ACTPnews
Last Updated:May 24, 2026 10:29 PM IST పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ కోట అయిన ఫాల్తా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో చారిత్రాత్మక విజయం సాధించారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ, ఇది ప్రజాస్వామ్య విజయమని కొనియాడారు. News18 బెంగాల్ రాష్ట్రంలోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం వెలువడిన ఈ ఫలితాలపై ఆయన స్పందిస్తూ, ఇది ప్రజాస్వామ్య…
-

Donald Trump: ‘భారత్, మోదీ అంటే నాకు ఎంతో ఇష్టం’.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు ! | | ACTPnews
Last Updated:May 24, 2026 10:56 PM IST అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ దిల్లీ ఎంబసీకి ఫోన్ చేసి భారత్కు వంద శాతం మద్దతు ఇస్తానని ప్రకటించారు. ప్రధాని మోదీకి తాను పెద్ద అభిమానినని, త్వరలోనే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనుందని స్పష్టం చేశారు. News18 న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆ దేశ 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది.…
-

కర్ణాటకలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలోని 11 మంది జలసమాధి ! | | ACTPnews
Last Updated:May 24, 2026 11:14 PM IST కర్నాటకలోని భట్కల్లో ముత్యపు చిప్పలు ఏరడానికి నదిలోకి దిగిన ఒకే… కుటుంబానికి చెందిన 11 మంది నీటి లోతు తెలియక మునిగి చనిపోయారు. ఈ దారుణ సంఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. News18 కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఆదివారం అత్యంత ఘోర ప్రమాదం జరిగింది. భట్కల్ పరిధిలోని తట్టె హక్కలు నదిలో ముత్యపు చిప్పలు ఏరడానికి…
-

PM Modi: చిన్న పిల్లలతో ప్రధాని మోదీ సందడి.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ ! | | ACTPnews
Last Updated:May 24, 2026 10:16 PM IST ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ బిజీ షెడ్యూల్ మధ్య ఆఫీసులో ఇద్దరు చిన్న పిల్లలతో సరదాగా గడిపారు. ఆ అమాయక పిల్లలను తన యువ స్నేహితులుగా పేర్కొంటూ ప్రధాని పంచుకున్న ఫొటోలు ఇంటర్నెట్లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. News18 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ అత్యంత బిజీగా ఉండే పని వేళల్లో కొద్దిసేపు చిన్న పిల్లలతో గడిపారు. ‘సేవా తీర్థ్’ ప్రాంగణంలోకి ఇద్దరు నటుల వంటి చిన్న పిల్లలు…
-

Russia-Ukraine War: ఉక్రెయిన్పై రష్యా క్షిపణుల వర్షం.. 700 డ్రోన్లతో చరిత్రలో అతిపెద్ద దాడి | | ACTPnews
Last Updated:May 24, 2026 8:38 PM IST ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా 700 డ్రోన్లు, హైపర్సోనిక్ క్షిపణులతో భీకర దాడికి తెగబడింది. ఈ దాడుల్లో నలుగురు మరణించగా, అనేక నివాస భవనాలు, పాఠశాలలు ధ్వంసమవడంతో ప్రజలు బంకర్లలో తలదాచుకున్నారు. News18 ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా భీకర దాడి జరిపింది. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్.. రష్యా అధీనంలో ఉన్న ప్రాంతాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగా మాస్కో ఈ చర్యకు పాల్పడింది. రష్యా ఏకంగా 700…
-

CBSE రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్లో లోపాలు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర కీలక ఆదేశం | | ACTPnews
Last Updated:May 24, 2026 7:24 PM IST సీబీఎస్ఈ రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్లో సాంకేతిక లోపాల వల్ల ఫీజులు వేలల్లో చూపించడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సమస్యలను పరిష్కరించడానికి ఐఐటీ నిపుణులను రంగంలోకి దించుతూ ఆదేశాలు జారీ చేశారు. News18 సీబీఎస్ఈ పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత మార్కుల పునఃపరిశీలన (రీ-ఇవాల్యుయేషన్) పోర్టల్లో తలెత్తిన సాంకేతిక లోపాలను పరిష్కరించడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ఆదేశాలు…
-

Donald Trump: భయం.. భయం.. డోనాల్డ్ ట్రంప్ను వెంటాడుతున్న హత్యాప్రయత్నాలు.. కారణాలు ఇవే! | | ACTPnews
Last Updated:May 24, 2026 6:24 AM IST గత నెలలో జరిగిన హత్యాప్రయత్నం మరువక ముందే, సరిగ్గా నెల రోజుల్లోనే మళ్లీ వైట్ హౌస్ ప్రాంగణం బుల్లెట్ల శబ్దాలతో ప్రతిధ్వనించడం అమెరికా భద్రతా సంస్థల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ Donald Trump: తానే ఈ ప్రపంచానికి లీడర్ను అని భీరాలకు పోయే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల పరంపర అంతకంతకూ తీవ్రరూపం దాల్చుతోంది. తాజాగా అమెరికా కాలమానం…
-

Iran Updates: ఇరాన్ సంచలన నిర్ణయం.. మరో 30 రోజుల్లో సాధారణ స్థితికి హార్మూజ్ జలమార్గం | | ACTPnews
Last Updated:May 24, 2026 6:13 PM IST పశ్చిమ ఆసియా యుద్ధాన్ని ముగిస్తూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక ఒప్పందానికి సిద్ధమయ్యాయి. 60 రోజుల కాల్పుల విరమణతో పాటు వ్యూహాత్మక హార్ముజ్ జలమార్గాన్ని నెల రోజుల్లోగా అంతర్జాతీయ రవాణా కోసం పూర్తిగా తెరిచేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. AI Generated పశ్చిమ ఆసియా యుద్ధానికి తెరదించుతూ అమెరికా, ఇరాన్ ఒక చారిత్రాత్మక ఒప్పందానికి సిద్ధమయ్యాయి. గత ఫిబ్రవరి 28 తేదీన జరిగిన దాడుల తర్వాత ఇరాన్ ప్రపంచ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












