Category: World
All word Telugu news updates
-

Twisha Sharma: “చనిపోయిన కూతురి కంటే.. విడాకులు తీసుకున్న కూతురు బెటర్”.. సుప్రీంకోర్టులో సంచలన వ్యాఖ్యలు! | | ACTPnews
Last Updated:May 25, 2026 4:57 PM IST ఈ కేసులో ఎలాంటి పక్షపాతం లేని, నిష్పక్షపాతమైన సీబీఐ (CBI) దర్యాప్తు జరగాలనే డిమాండ్కు అత్యున్నత న్యాయస్థానం మద్దతు పలికింది. ఈ విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సాలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా కోర్టులో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. News18 Twisha Sharma: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న మాజీ నటి, మోడల్ ట్విషా శర్మ మృతి కేసును ఈ రోజు…
-

Padma Awards 2026: రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. తొలి విడతలో 66 మందికి పురస్కారాలు | | ACTPnews
Last Updated:May 25, 2026 6:46 PM IST రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ముగిశాయి. 2026కు గానూ 131 మందిని పద్మ అవార్డులు వరించగా.. తొలి విడతలో భాగంగా మే 25న 66 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. దివంగత భర్త ధర్మేంద్ర తరఫున పద్మ విభూషన్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరిస్తున్న భార్య హేమమాలిని Padma Awards: దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రపతి…
-

Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews
తెలంగాణలో మహిళా వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే అరుదుగా ఒకేసారి 8వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ——– 2. ఇందిరమ్మరాజ్యం కాదు.. ఇండ్లు కూల్చే రాజ్యం కూకట్పల్లి బీఆర్ఎస్ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్…
-

Coimbatore petrol bomb attack: ఇవేం పనులు రా బాబు.. ప్రేమను తిరస్కరిస్తే పెట్రోల్తో ఇలా చేస్తారా? కోయంబత్తూరులో రౌడీషీటర్ ఘాతుకం! | | ACTPnews
Last Updated:May 25, 2026 8:09 PM IST తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా తొండముత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ దాడిలో యువతి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా తగలబడటమే కాకుండా, ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతింది. ప్రేమను నిరాకరించిన యువతి ఇంటిపై పెట్రోల్ బాంబు వేసిన దృశ్యం Coimbatore petrol bomb attack: ప్రేమ పేరుతో వెంటపడటమే కాకుండా, తనను దూరం పెట్టిందనే కక్షతో ఓ యువతి ఇంటిపై…
-

Ebola: ఆఫ్రికాలో ‘ఎబోలా’ కలకలం.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన.. భారత్లో హై-అలర్ట్! | | ACTPnews
Last Updated:May 25, 2026 7:09 PM IST కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తాజాగా ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు చేసింది. ఎబోలా వైరస్ Ebola: ఆఫ్రికా దేశాల్లో ప్రాణాంతక ‘ఎబోలా’ (Ebola) వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర…
-

Tamil Nadu: తమిళనాడులో AIADMKకు మరో భారీ షాక్.. ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామా.. విజయ్ పార్టీలో చేరిక! | | ACTPnews
Last Updated:May 25, 2026 5:12 PM IST తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా అన్నాడీఎంకే పార్టీకు ముగ్గురు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. షణ్ముగం రెబెల్ వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలో చేరారు. విజయ్ పార్టీలో చేరనున్న ముగ్గురు అన్నాడీఎంకే ఎంఎల్యేలు Tamil Nadu: తమిళనాడులో ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే (AIADMK)కు సోమవారం మరో ఘోర పరాభవం ఎదురైంది. పార్టీ సీనియర్ నేత సి.వి.…
-

Tamil Nadu: మైనర్ బాలిక అత్యాచారం కేసు.. రెండు ఉరిశిక్షలు విధించిన పోక్సో కోర్టు! | | ACTPnews
Last Updated:May 25, 2026 5:14 PM IST తూత్తుకుడిలోని ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు సోమవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ ఘోరానికి పాల్పడిన 38 ఏళ్ల నిందితుడికి న్యాయస్థానం ‘డబుల్ డెత్ సెంటెన్స్’ (రెండు మరణశిక్షలు) విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ప్రతీకాత్మక చిత్రం Tamil Nadu: తమిళనాడులో మైనర్ బాలికపై జరిగిన దారుణ అత్యాచారం, హత్య కేసులో తూత్తుకుడిలోని ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు సోమవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ ఘోరానికి పాల్పడిన…
-

Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ ‘సీఎం మార్పు’ సెగ.. సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు! | | ACTPnews
Last Updated:May 25, 2026 2:51 PM IST కాంగ్రెస్ అధిష్టానం నుంచి కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు పిలుపు వచ్చింది. ఉటాహుటిన ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు వచ్చాయి. ఈ విషయాన్ని సిద్దరామయ్య స్వయంగా తెలిపారు. ఈ పిలుపు వెనుక సీఎం మార్పు కారణమా అంటూ కర్ణాటక రాజకీయ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు. పూర్తి వివరాలు కథనంలో. శివకుమార్, సిద్దరామయ్య Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి సీఎం మార్పు గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కాంగ్రెస్…
-

Tamil Nadu: 2 వారాల్లో 25 హత్యలు.. ఆ విషయంలో విజయ్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్.. ఉదయనిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు | | ACTPnews
Last Updated:May 25, 2026 3:05 PM IST తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్పై ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ విరుచుకుపడ్డాడు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందంటూ ఎద్దేవా చేశాడు. విజయ్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. సీఎం విజయ్, ఉదయనిధి స్టాలిన్ Tamil Nadu: తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షణ కరువైందని రాష్ట్ర ప్రతిపక్ష నేత, డీఎంకే (DMK) నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు.…
-

Marco Rubio: తాజ్ మహల్ను సందర్శించిన మార్కో రూబియో దంపతులు.. ట్రంప్ పాత క్యాసినోపై జోక్ | | ACTPnews
Last Updated:May 25, 2026 2:10 PM IST సోమవారం నాటి షెడ్యూల్లో కొంత సమయం ఖాళీ దొరకడంతో, ఈ గ్యాప్ను ఆగ్రాలోని సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించడానికి ఉపయోగించుకున్నట్లు ఆయన వెల్లడించారు. మార్కో రూబియో దంపతులు Marco Rubio: భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి (US Secretary of State) మార్కో రూబియో సోమవారం ఉదయం తన భార్య జీనెట్తో కలిసి ప్రపంచ వింతల్లో ఒకటైన చారిత్రాత్మక తాజ్ మహల్ను సందర్శించారు. తీవ్రమైన ఎండలు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












