తెలంగాణను ఆర్థికంగా, వాణిజ్యపరంగా సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక అడుగు వేశారు. హైదరాబాద్ శివార్లలోని కోహెడ వద్ద దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సమీకృత మార్కెట్కు (International Integrated Market) ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ లక్ష్యంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) రూ.3,387.35 కోట్ల భారీ వ్యయంతో ఈ మెగా ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక హంగులతో నిర్మించే ఈ మార్కెట్ రాబోయే మూడేళ్ల కాల వ్యవధిలో అందుబాటులోకి రానుంది.
Source link
CM Revanth Reddy : దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Gunde Ninda Gudigantalu Serial August 4th Episode: రోహిణికి బాలు శాపం.. దొంగలను పట్టుకున్న మీనా.. చివరి ట్విస్ట్ అదిరింది | | ACTPnews
-

Japan second capital: జపాన్లో రెండో రాజధాని డిమాండ్.. ఎందుకు? ఇండియాలో హైదరాబాద్పై చర్చ! | | ACTPnews
-

CM Vijay: సీఎం విజయ్పై కొడుకు షాకింగ్ కామెంట్స్.. చిన్నప్పటి విషయాలు బయటపెడుతూ ఓపెన్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Tirumala Hundi Income: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. నెల రోజుల్లోనే ఇన్ని కోట్లా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews







