ఇటలీ చారిత్రక రాజధాని రోమ్ వేదికగా భారత్-ఇటలీ దేశాల మధ్య సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల నేతృత్వంలో ఇరు దేశాలు పలు కీలక రంగాల్లో చారిత్రాత్మక వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ-మెలోని సంయుక్తంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇకపై “భారత్-ఇటలీ సంయుక్తంగా రూపకల్పన చేసి, అభివృద్ధి చేస్తాయి.. ప్రపంచానికి అందిస్తాయి” (Designed and developed by India and Italy, delivered for the world) అనే సరికొత్త సూత్రంతో తాము ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
Source link
India-Italy Strategic Ties: ఇటలీతో ఒప్పందాలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Chennai: వీల్ఛైర్లో స్టేషన్కు తెచ్చి.. వేగంగా వస్తున్న రైలు కిందకు తోసేసి.. కన్నతల్లిని హత్య చేసిన కర్కోటకుడు! | | ACTPnews
-
-
-

Manav Suthar: 94 ఏళ్ల రికార్డు సమం చేసిన మానవ్ సుథార్.. లంక గడ్డపై సరికొత్త రికార్డు | క్రీడా వార్తలు | ACTPnews
-

Hyderabad: ఫ్రాన్స్లో ఎంబీఏ.. బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ దందా.. హైదరాబాద్లో యువతి సహా ముగ్గురు అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews








