Janasena Leader Attacks Woman in Public | నడిరోడ్డుపై జనసేన నేత అరాచకం! | ACTPnews

Janasena Leader Attacks Woman in Public | నడిరోడ్డుపై జనసేన నేత అరాచకం!



ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. జనసేన ఎమ్మెల్యే సమక్షంలోనే ఓ మహిళపై దాడి జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సమాచారం ప్రకారం, నడిరోడ్డుపై బాధితురాలు హర్షవీణపై జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర లాఠీతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనను అక్కడున్న ప్రజలు చూస్తుండగానే నాగేంద్ర మహిళపైకి దూసుకెళ్లినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా, బాధితురాలితో పాటు ఉన్న వ్యక్తి గోపిపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. పోలీస్ లాఠీతో దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *