Main Story
-

YS Jagan : వీడియో కాల్తోనే పరామర్శనా? | ACTPnews
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వియత్నాం బోటు ప్రమాద బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంత పెద్ద కష్టంలో ఉన్న మనుషులకు ధైర్యం చెప్పడానికి ఒక్క మంత్రి కూడా ప్రత్యక్షంగా రాలేదని మండిపడ్డారు. హోంమంత్రి అనిత కేవలం వీడియో కాల్ చేసి పరామర్శించారని, స్థానిక మంత్రి, ఫిషరీస్ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు కనీసం బాధిత కుటుంబాల ఇళ్లకు…
Editor’s Picks
Trending Now
Featured News
Cover Stories
-

Girl Shaves Head: ఇంట్లో పెళ్లి ప్లాన్ చేశారని గుండు గీయించుకుంది.. అమ్మాయి వీడియో వైరల్ | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jul 14, 2026 3:36 PM IST Viral Video: చూడటానికి చక్కగా అందంగా ఉన్న అమ్మాయి గుండు చేయించుకుంది. నిజమే తన ఇష్టపూర్వకంగా తలవెంట్రుకలు తీయించుకుంటున్న వీడియోని ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే ఆమె ఎందుకు గుండు గీయించుకుందో క్యాప్షన్ పెట్టింది. Viral Video Viral Video: ఈ జన్ జీ జనరేషన్లో ఏదో విధంగా పాపులర్ అవ్వాలనే కోరిక టీనేజర్స్లో పుష్కలంగా కనిపిస్తోంది.దీనికి తోడు సోషల్ మీడియా అందరికి ఉచిత వేదికగా…
-

PM Modi: పీఎం మోదీ మెల్బోర్న్ ఈవెంట్పై చిక్కుల్లో రాహుల్, ఖర్గే.. క్షమాపణ చెబుతారా? | | ACTPnews
జూలై 9న మెల్బోర్న్ లోని ప్రసిద్ధ మార్వెల్ స్టేడియంలో ఈ భారీ కమ్యూనిటీ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా నలుమూలల నుంచి సుమారు 30,000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ అద్భుతమైన వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా దేశ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ జసింతా అల్లన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రెండు దేశాల మధ్యా సంబంధాలను బలోపేతం చేసే ఈ వేడుక…
Popular Now
-

FIFA Grass: మీ తెలివి కాకులెత్తుకెళ్ల.. చివరికి గడ్డి పరకల్ని కూడా అమ్మేస్తున్నారుగా..! | | ACTPnews
ఈ మెగా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జూలై 19న అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే, ఈ చరిత్రాత్మక ఫైనల్ మ్యాచ్కు ఉపయోగించే మైదానంలోని గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి, వాటిని అత్యంత జాగ్రత్తగా ప్రత్యేకమైన అక్రిలిక్ డిస్ప్లే కేసుల్లో భద్రపరిచి అభిమానులకు అమ్ముతున్నారు. ఫీఫా అధికారిక స్టోర్ వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం, ఈ గడ్డి ముక్కల ధరలు 450 డాలర్ల (సుమారు రూ.37వేలు) నుంచి ప్రారంభమై అత్యధికంగా 3,000…
-

Virat Kohli: టీమిండియా కొత్త వ్యూహం.. కోహ్లీతో కలిసి వరల్డ్కప్ 2027 ప్లాన్..గిల్ కీలక వ్యాఖ్యలు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 13, 2026 9:33 PM IST 2027 వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కెప్టెన్ శుభ్మన్ గిల్ వెల్లడించారు. విరాట్ కోహ్లీతో జట్టు కాంబినేషన్లు, భవిష్యత్తు ఆటగాళ్లపై చర్చించినట్లు చెప్పిన గిల్, రోహిత్ శర్మ-కోహ్లీ అనుభవం జట్టుకు ఇప్పటికీ అమూల్యమని స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీ భారత వన్డే జట్టు భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలతో తెరదించారు. ముఖ్యంగా 2027 వన్డే…
Must Read
-

YS Jagan : వీడియో కాల్తోనే పరామర్శనా? | ACTPnews
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వియత్నాం బోటు ప్రమాద బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంత పెద్ద కష్టంలో ఉన్న మనుషులకు ధైర్యం చెప్పడానికి ఒక్క మంత్రి కూడా ప్రత్యక్షంగా రాలేదని మండిపడ్డారు. హోంమంత్రి అనిత కేవలం వీడియో కాల్ చేసి పరామర్శించారని, స్థానిక మంత్రి, ఫిషరీస్ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు కనీసం బాధిత కుటుంబాల ఇళ్లకు…
-

Girl Shaves Head: ఇంట్లో పెళ్లి ప్లాన్ చేశారని గుండు గీయించుకుంది.. అమ్మాయి వీడియో వైరల్ | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jul 14, 2026 3:36 PM IST Viral Video: చూడటానికి చక్కగా అందంగా ఉన్న అమ్మాయి గుండు చేయించుకుంది. నిజమే తన ఇష్టపూర్వకంగా తలవెంట్రుకలు తీయించుకుంటున్న వీడియోని ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే ఆమె ఎందుకు గుండు గీయించుకుందో క్యాప్షన్ పెట్టింది. Viral Video Viral Video: ఈ జన్ జీ జనరేషన్లో ఏదో విధంగా పాపులర్ అవ్వాలనే కోరిక టీనేజర్స్లో పుష్కలంగా కనిపిస్తోంది.దీనికి తోడు సోషల్ మీడియా అందరికి ఉచిత వేదికగా…
-

PM Modi: పీఎం మోదీ మెల్బోర్న్ ఈవెంట్పై చిక్కుల్లో రాహుల్, ఖర్గే.. క్షమాపణ చెబుతారా? | | ACTPnews
జూలై 9న మెల్బోర్న్ లోని ప్రసిద్ధ మార్వెల్ స్టేడియంలో ఈ భారీ కమ్యూనిటీ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా నలుమూలల నుంచి సుమారు 30,000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ అద్భుతమైన వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా దేశ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ జసింతా అల్లన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రెండు దేశాల మధ్యా సంబంధాలను బలోపేతం చేసే ఈ వేడుక…
-

Tirumala: డీకే శివకుమార్ వ్యాఖ్యలపై టీటీడీలో దుమారం.. ఘాటుగా స్పందించిన భాను ప్రకాష్ రెడ్డి..! Tirumala Temple Controversy. | | ACTPnews
Last Updated:Jul 14, 2026 2:30 PM IST డీకే శివకుమార్ వ్యాఖ్యలపై టీటీడీ భాను ప్రకాష్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. తిరుమల సంప్రదాయాలు మార్చలేమని, రాజకీయాలకు అతీతమని స్పష్టం చేశారు. + News18 కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు తిరుమలలో కొత్త చర్చకు దారితీశాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి రాజకీయ నాయకులకు కూడా నిత్యహారతి దర్శనం కల్పించాలని ఆయన చేసిన సూచనపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను…
-

Box Office 2026: రూ.250 కోట్లతో తీస్తే రూ.3700 కోట్ల కలెక్షన్లా? 2026లో బాక్సాఫీస్ను ఊపేసిన టాప్-7 సినిమాలు ఇవే.. | | ACTPnews
2026 సంవత్సరం భారతీయ సినీ పరిశ్రమకు బంగారు అధ్యాయంగా నిలిచింది. ఓటీటీ ప్లాట్ఫారమ్ల ప్రభావంతో థియేటర్ల భవిష్యత్తుపై నెలకొన్న సందేహాలకు ఈ ఏడాది విడుదలైన భారీ చిత్రాలు గట్టి సమాధానం ఇచ్చాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కిన పలు మల్టీలింగ్వల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది విడుదలైన టాప్-7 భారీ చిత్రాల మొత్తం బడ్జెట్ సుమారు రూ.1330 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇవి కలిపి రూ.3700 కోట్లకుపైగా…
-

66 ఏళ్లుగా జీతం లేకుండా ఒకే పని.. ఈ 80 ఏళ్ల తాత చేస్తున్న పని చూస్తే షాక్ అవుతారు..! | | ACTPnews
Last Updated:Jul 14, 2026 12:49 PM IST పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాకు చెందిన 80 ఏళ్ల అశోక్ పాల్ సేవాభావం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులోనూ.. ఆయన గత 66 ఏళ్లుగా తన గ్రామంలోని రోడ్డును శుభ్రం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. + News18 పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాకు చెందిన 80 ఏళ్ల అశోక్ పాల్ సేవాభావం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులోనూ..…
Recommended News
-

YS Jagan : వీడియో కాల్తోనే పరామర్శనా? | ACTPnews
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వియత్నాం బోటు ప్రమాద బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంత పెద్ద కష్టంలో ఉన్న మనుషులకు ధైర్యం చెప్పడానికి ఒక్క మంత్రి కూడా ప్రత్యక్షంగా రాలేదని మండిపడ్డారు. హోంమంత్రి అనిత కేవలం వీడియో కాల్ చేసి పరామర్శించారని, స్థానిక మంత్రి, ఫిషరీస్ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు కనీసం బాధిత కుటుంబాల ఇళ్లకు…
-

Girl Shaves Head: ఇంట్లో పెళ్లి ప్లాన్ చేశారని గుండు గీయించుకుంది.. అమ్మాయి వీడియో వైరల్ | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jul 14, 2026 3:36 PM IST Viral Video: చూడటానికి చక్కగా అందంగా ఉన్న అమ్మాయి గుండు చేయించుకుంది. నిజమే తన ఇష్టపూర్వకంగా తలవెంట్రుకలు తీయించుకుంటున్న వీడియోని ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే ఆమె ఎందుకు గుండు గీయించుకుందో క్యాప్షన్ పెట్టింది. Viral Video Viral Video: ఈ జన్ జీ జనరేషన్లో ఏదో విధంగా పాపులర్ అవ్వాలనే కోరిక టీనేజర్స్లో పుష్కలంగా కనిపిస్తోంది.దీనికి తోడు సోషల్ మీడియా అందరికి ఉచిత వేదికగా…
-

PM Modi: పీఎం మోదీ మెల్బోర్న్ ఈవెంట్పై చిక్కుల్లో రాహుల్, ఖర్గే.. క్షమాపణ చెబుతారా? | | ACTPnews
జూలై 9న మెల్బోర్న్ లోని ప్రసిద్ధ మార్వెల్ స్టేడియంలో ఈ భారీ కమ్యూనిటీ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా నలుమూలల నుంచి సుమారు 30,000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ అద్భుతమైన వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా దేశ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ జసింతా అల్లన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రెండు దేశాల మధ్యా సంబంధాలను బలోపేతం చేసే ఈ వేడుక…
-

Tirumala: డీకే శివకుమార్ వ్యాఖ్యలపై టీటీడీలో దుమారం.. ఘాటుగా స్పందించిన భాను ప్రకాష్ రెడ్డి..! Tirumala Temple Controversy. | | ACTPnews
Last Updated:Jul 14, 2026 2:30 PM IST డీకే శివకుమార్ వ్యాఖ్యలపై టీటీడీ భాను ప్రకాష్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. తిరుమల సంప్రదాయాలు మార్చలేమని, రాజకీయాలకు అతీతమని స్పష్టం చేశారు. + News18 కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు తిరుమలలో కొత్త చర్చకు దారితీశాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి రాజకీయ నాయకులకు కూడా నిత్యహారతి దర్శనం కల్పించాలని ఆయన చేసిన సూచనపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను…
-

Box Office 2026: రూ.250 కోట్లతో తీస్తే రూ.3700 కోట్ల కలెక్షన్లా? 2026లో బాక్సాఫీస్ను ఊపేసిన టాప్-7 సినిమాలు ఇవే.. | | ACTPnews
2026 సంవత్సరం భారతీయ సినీ పరిశ్రమకు బంగారు అధ్యాయంగా నిలిచింది. ఓటీటీ ప్లాట్ఫారమ్ల ప్రభావంతో థియేటర్ల భవిష్యత్తుపై నెలకొన్న సందేహాలకు ఈ ఏడాది విడుదలైన భారీ చిత్రాలు గట్టి సమాధానం ఇచ్చాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కిన పలు మల్టీలింగ్వల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది విడుదలైన టాప్-7 భారీ చిత్రాల మొత్తం బడ్జెట్ సుమారు రూ.1330 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇవి కలిపి రూ.3700 కోట్లకుపైగా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports






















