ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించి, ఉత్తరాది రాష్ట్రాలకు గొప్ప కానుకను అందించారు. 210 కిలోమీటర్ల పొడవైన ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే అందుబాటులోకి రావడంతో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కు ప్రయాణ సమయం 6 గంటల నుండి కేవలం 2.5 గంటలకు తగ్గిపోనుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రత్యేకత ఆసియాలోనే పొడవైన 12 కిలోమీటర్ల ఎలివేటెడ్ వన్యప్రాణి కారిడార్. ఇది రాజాజీ టైగర్ నేషనల్ పార్క్ వన్యప్రాణులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మించబడింది. ప్రారంభోత్సవం అనంతరం సహారన్పూర్లో మోడీ నిర్వహించిన రోడ్షోకు జనం ప్రభంజనంలా తరలివచ్చారు. ఈ రహదారి ఉత్తరాఖండ్లోని చార్ ధామ్ యాత్రకు మరియు పర్యాటక రంగ అభివృద్ధికి కీలక మారనుంది.
Source link
PM Modi | ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వే ప్రారంభం.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Varanasi: వారణాసి సడెన్ సర్ప్రైజ్.. ఖతర్నాక్ పోస్టర్ వదిలిన రాజమౌళి, ఇది కదా కావాల్సింది | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Trump Media Truth API: డొనాల్డ్ ట్రంప్పై ఆరోపణలు.. ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడుతున్నారా? ఏం జరుగుతోంది? | | ACTPnews
-

Ameer Log: హైదరాబాదీ దోస్తానా రుచి చూపించేలా అమీర్ లోగ్ మూవీ.. ‘సీదా హెలికాప్టర్ షాట్’ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ విజేతలకు చాంపియన్షిప్ రింగ్స్.. ఫుట్బాల్ చరిత్రలో కొత్త అధ్యాయం | క్రీడా వార్తలు | ACTPnews







