Ponguleti Srinivas Reddy Shocking Comments on KCR | కేసీఆర్ పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు | ACTPnews

Ponguleti Srinivas Reddy Shocking Comments on KCR | కేసీఆర్ పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు



తెలంగాణ రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం మరియు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన భారీ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణను ముమ్మరం చేసింది. జస్టిస్ మదన్ బి. లోకూర్ కమిషన్ సమర్పించిన సుమారు 114 పేజీల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్ర కేబినెట్, ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వేల కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం అయిందని, దీని వెనుక ఉన్న అసలు దోషులెవరో తేలాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports