తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం “నారావారి నరకాసుర పాలన” సాగుతోందని ఆమె విమర్శించారు. మహిళా సాధికారత కోసం నిలబడిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, ఆయన ప్రోత్సాహంతోనే ఎంతోమంది మహిళలు రాజకీయాల్లో ఎదిగారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వరుదు కళ్యాణి, మేయర్ భాగ్యలక్ష్మి వంటి నేతలతో కలిసి కేక్ కట్ చేసిన రోజా, కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Source link
RK Roja | ఏపీలో నారావారి నరకాసుర పాలన! ఆర్కే రోజా ఫైర్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Sexual Assault Case: అసలు ఎవరీ తరుణ్ తేజ్పాల్? 10 ఏళ్ల జైలు శిక్షకు దారితీసిన లైంగిక వేధింపుల కేసు ఏంటి? | | ACTPnews
-

Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్ చిరంజీవి.. ఇదిగో మెగాస్టార్ టీమ్ క్లారిటీ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Gunde Ninda Gudigantalu Serial August 6th Episode: రోహిణీని కొట్టి తరిమేసిన ప్రభావతి.. ఛీ అయినా సిగ్గులేదు! పగ తీర్చుకుంటుందట! | | ACTPnews
-

Hyderabad: పేరెంట్స్ బీ అలర్ట్.. దొంగ ఎన్ఓసీలతో దొరికిపోయిన 52 జూనియర్ కాలేజీలు! లిస్ట్లో మీ పిల్లల కాలేజ్ ఉందా? | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Podarillu Serial August 6th Episode: పాపం తమ్ముళ్లు.. అన్న కోసం ఊరంతా వెతుకుతుంటే… ఈ పెద్ది మనీషా ఇంట్లో అతి | | ACTPnews






