Tag: కస
-

శ్రీవారి భక్తుల కోసం రూ.1.13 కోట్ల బస్సు.. తిరుమలలో ప్రత్యేక పూజల మధ్య ప్రారంభం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 4:26 PM IST తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు మరో కీలక అడుగు పడింది. దేశంలోని ప్రముఖ ఆరోగ్య సేవా సంస్థలలో ఒకటైన నయాతి హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ఆగ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి రూ.1.13 కోట్ల విలువైన ఆధునిక ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించింది. + News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరింత మెరుగైన…
-

Murder: డబ్బు కోసం దారుణం.. రూ. 10 వేల కోసం హత్య.. షాద్నగర్లో ఘోరం.. కేసును ఛేదించిన పోలీసులు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 13, 2026 5:31 AM IST ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మరుసటి రోజు ఉదయం షాద్నగర్ శివారులోని ఒక వంకలో కేశవులు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రతీకాత్మక చిత్రం Murder: సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయో చెప్పడానికి షాద్నగర్లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. కేవలం పది వేల రూపాయల నగదు కోసం ఒక నిండు ప్రాణాన్ని అత్యంత దారుణంగా బలిగొన్న ఉదంతం స్థానికంగా పెను కలకలం…
-

Pinarayi Vijayan: కేరళం మాజీ సీఎం విజయన్ ఇంటిపై ఈడీ దాడులు.. సీఎంఆర్ఎల్ కేసు మళ్లీ హాట్ టాపిక్ | | ACTPnews
న్యూస్ 18 ఇంగ్లీష్ కథనం ప్రకారం… విజయన్ ఇటీవల నివాసం మార్చిన తిరువనంతపురంలోని అతని అద్దె నివాసంలో కూడా కేంద్ర ఏజెన్సీ తనిఖీలు నిర్వహించింది. వీణా తైక్కండియిల్ కూడా అక్కడే నివాసముంటున్నట్లు అర్థమవుతుంది. వీణా యాజమాన్యంలోని ఐటీ సంస్థ అయిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్కు సంబంధించిన దర్యాప్తుతో ఈ సోదాలకు సంబంధం ఉంది. సీఎంఆర్ఎల్పై ఈడీ దర్యాప్తును రద్దు చేయడానికి కేరళ హైకోర్టు నిరాకరించిన ఒక రోజు తర్వాత ఈ దాడులు జరగడం, ఆ కంపెనీకి, దాని అధికారులకు…
-

Byju’s: అసలు ఏంటి బైజూ రవీంద్రన్ కేసు.. ఇంత వరకు ఎంత మంది అరెస్ట్ చేశారు? | | ACTPnews
Last Updated:May 27, 2026 9:40 AM IST బైజూ రవీంద్రన్ ఒకప్పుడు భారత విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్ను ప్రారంభించారు. News18 ఒకప్పుడు భారత స్టార్టప్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఎడ్టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ ఇప్పుడు తీవ్రమైన న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సింగపూర్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించడం అంతర్జాతీయ…
-

ఇంజినీరింగ్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.. టీటీడీ పరీక్షల షెడ్యూల్ విడుదల | | ACTPnews
Last Updated:Apr 29, 2026 6:10 PM IST టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల కోసం CBT పరీక్షలు మే 10,11న ఏపీ వ్యాప్తంగా, ఏప్రిల్ 24-29లో సెంటర్ ఎంపిక, మే 2 నుంచి హాల్ టికెట్లు, వివరాలు టీటీడీ వెబ్సైట్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి టిటిడి కీలక ప్రకటన..! తిరుమల తిరుపతి దేవస్థానములలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న పలు కీలక పోస్టుల భర్తీకి సంబంధించి…
-

Bhumana Karunakar Reddy : బీఆర్ నాయుడు కోసం ర్యాలీలు లేవు.. కేవలం పూజలే! | ACTPnews
టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆదివారం (ఏప్రిల్ 5, 2026) నాడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిపై మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ర్యాలీలు, ధర్నాల కోసం కాదని, కేవలం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించేందుకు మాత్రమేనని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ భక్తి భావంతో చేసే ఈ కార్యక్రమానికి పోలీసులు సెక్షన్ 30…
-

Tirumala festivals: మే నెలలో తిరుమల పర్వదినాల సందడి.. శ్రీవారి భక్తుల కోసం టీటీడీ విడుదల చేసిన ముఖ్యమైన తేదీలు ఇవే! | | ACTPnews
Last Updated:Apr 30, 2026 1:20 PM IST మేలో తిరుమలలో కూర్మ జయంతి గరుడసేవ, అన్నమాచార్య జయంతి, హనుమజ్జయంతి, నమ్మాళ్వార్ ఉత్సవాలు, వరదరాజస్వామి తిరునక్షత్రం, టీటీడీ ముందస్తు ప్లాన్ సూచన News18 మే నెలలో తిరుమల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లనుంది. శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ నెలలో నిర్వహించబోయే విశేష పర్వదినాలు ఉత్సవాల జాబితాను విడుదల చేసింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.…
-

Tirumala Ghee Adulteration Case: కల్తీ నెయ్యి కేసు.. నాటి ఈవో ధర్మారెడ్డే ప్రధాన కారకుడు: ఏకసభ్య కమిషన్ నివేదిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 02, 2026 6:19 AM IST నాణ్యతా ప్రమాణాలను పక్కనబెట్టి, కొన్ని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలను సడలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కమిషన్ నిర్ధారించింది. తిరుమల Tirumala Ghee Adulteration Case: ప్రపంచప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ కావడానికి నాటి తితిదే అదనపు ఈవో/ఈవో ఏవీ ధర్మారెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే ప్రధాన కారణమని ఏకసభ్య కమిషన్ తన నివేదికలో…
-

K Kavitha's Kashi Visit Before Political Party Launch | శివుడి ఆశీస్సుల కోసం వచ్చా.. | ACTPnews
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె, తన కొత్త రాజకీయ ప్రయాణానికి ముందు దైవ ఆశీస్సులు తీసుకున్నారు. మరోవైపు, నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ వేడి రాజుకుంది. 2029 ఎన్నికల నుండి అమలు చేయాలన్న నిబంధనపై ఇండియా (INDIA) కూటమి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. డీలిమిటేషన్ నిబంధనను వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో గళం ఎత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. Source…
-

Tirumala: వేసవిలోనూ కూల్గా శ్రీవారి దర్శనం.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
చలువ పందిళ్లు, కూల్ పెయింటింగ్ భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో ఎండ వేడి తగలకుండా బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు భారీగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులకు నీడనిచ్చేలా ప్రత్యేక షెల్టర్లను నిర్మించారు. ముఖ్యంగా ఆలయ మాడవీధులు, లడ్డూ కౌంటర్లు మరియు భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లపై వేడిని తగ్గించే సింథటిక్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











