Tag: తలగణ
-

Hyderabad: హైదరాబాద్లో ఏసీల మోత.. గురువారం 4,750 మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 8:31 AM IST ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు 24 గంటలూ నిరంతరాయంగా తిరుగుతున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగి సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: మహా నగరం హైదరాబాద్ ప్రస్తుతం తీవ్రమైన వేడిగాలులతో కుతకుత ఉడుకుతోంది. భానుడి భగభగలకు తోడు నగర వీధులు నిప్పుల కొలిమిని తలపిస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. ఆరుబయట పరిస్థితి అలా ఉంటే,…
-

Opinion | తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్: బీసీ అస్త్రంతో కాషాయ దండు.. మోదీ మదిలో మాస్టర్ ప్లాన్ ఇదేనా? | తెలంగాణ వార్తలు | ACTPnews
అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయోత్సాహంలో ఉన్న సమయంలో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టడం వెనక కేవలం రాజకీయ స్టేట్మెంట్ మాత్రమే కాకుండా, దీర్ఘకాల వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేసీఆర్తో జరిగిన రాజకీయ పోరాటాన్ని మళ్లీ ప్రజల్లో గుర్తుచేస్తూ, ఈసారి తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామనే సంకేతాన్ని కార్యకర్తలకు మోదీ స్పష్టంగా ఇచ్చారు. అయితే ఈ సభకు ముందు రోజు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి వ్యవహారం…
-

Hyderabad: కోర్టులో విడాకుల కేసు.. నడిరోడ్డుపై భార్య గొంతు కోసిన భర్త! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 20, 2026 4:28 AM IST ఆమె పనిచేసే కార్యాలయ ప్రాంగణంలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ ఘోర ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నగరంలో ఒక దారుణమైన సంఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్యను ఓ భర్త అత్యంత విచక్షణా రహితంగా, కిరాతకంగా కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగానే, నడిరోడ్డుపై కాపుగాసి, ఆమె పనిచేసే కార్యాలయ…
-

Today Top 10 News: ఎబోలా వైరస్ పై కేంద్రం హెచ్చరికలు.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఎన్టీఆర్ | తెలంగాణ వార్తలు | ACTPnews
తెలంగాణలో కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుభవార్త చెప్పారు. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కార్మికులను 4 విభాగాలుగా విభజించిన ప్రభుత్వం.. అన్స్కిల్డ్ కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.16 వేలకు పెంచింది. సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.13 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. స్కిల్డ్ కార్మికులకు రూ.17 వేల నుంచి రూ.18 వేలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న: తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఎవరిది…
-

Hyderabad: హైదరాబాద్ జలమండలిలో భారీ అవినీతి తిమింగలం.. రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు.. లాకర్లలో ఇంకెంతుందో! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 20, 2026 4:47 AM IST కుమార్తో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన తనిఖీల్లో కళ్ళు చెదిరేలా అక్రమ ఆస్తుల సామ్రాజ్యం వెలుగుచూసింది. ఏసీబీ దాడుల్లో దొరికిన నగదు, బంగారం Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ జలమండలి (HMWSSB) జనరల్ మేనేజర్ (జీఎం) అనంత్ లక్ష్మీ కుమార్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం…
-

Hyderabad: సోషల్ మీడియా సెన్సేషన్ ‘కుర్చీ తాత’మృతి.. ‘గుంటూరు కారం’ పాటతో పాపులారిటీ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 21, 2026 5:04 AM IST తన విలక్షణమైన మాటతీరుతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించి, ఆపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనూ మెరిసిన ఆయన బుధవారం హైదరాబాద్లో కన్నుమూశారు. కుర్చీ తాత Hyderabad: ఒకే ఒక్క ఇంటర్వ్యూ.. యాదృచ్ఛికంగా నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క డైలాగ్.. రాత్రికి రాత్రే ఒక సామాన్యుడిని ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సెలబ్రిటీని చేస్తుందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచిన ‘కుర్చీ తాత’ అలియాస్ మహమ్మద్ కాలా…
-

Hyderabad: వనస్థలిపురంలో దారుణం.. పిల్లలను చూసేందుకు వస్తే ప్రాణం తీశారు.. భార్య, బావమరిదే నిందితులు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 21, 2026 5:20 AM IST తీవ్రంగా కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడిని మెట్లపై నుంచి కిందికి ఈడ్చుకుంటూ వస్తుండగా స్థానిక యువకుడొకరు మొబైల్లో వీడియో తీయడంతో ఈ దారుణం బయటపడింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: కన్నబిడ్డలను చూడాలనే ఆరాటంతో అర్ధరాత్రి వేళ వచ్చిన ఒక తండ్రికి భార్య కుటుంబ సభ్యులే కాలయముళ్లయ్యారు. పిల్లలను చూపిస్తారనుకుంటే.. విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసిన అత్యంత దారుణమైన ఘటన హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్…
-

Hyderabad: 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి కేసులో ఆటో డ్రైవర్కు 20 ఏళ్ల కఠిన శిక్ష! | తెలంగాణ వార్తలు | ACTPnews
అసలేం జరిగింది? నేర నేపథ్యం ఇదీ.. ఈ దారుణ ఘటన 2019 అక్టోబర్ 29న నగరంలోని రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒక సాధారణ రోజులాగే బాధిత బాలుడు రాణిగంజ్ ప్రాంతానికి వెళ్లేందుకు నగరంలోని జలవిహార్ సమీపంలో ఒక ఆటో ఎక్కాడు. ప్రయాణికుడిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన బాధ్యతను మరిచిన ఆటో డ్రైవర్, బాలుడు ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్నాడు. నగరంలో అందరూ తిరిగే ప్రధాన రహదారి నుంచి ఆటోను ఒక్కసారిగా దారి మళ్లించాడు. బాలుడికి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











