Tag: మద.

  • Ram Charan: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగి స్ఫూర్తి నింపే విషయాలు చెప్పారు.. రామ్ చరణ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Ram Charan: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగి స్ఫూర్తి నింపే విషయాలు చెప్పారు.. రామ్ చరణ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:May 29, 2026 7:29 AM IST టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా దిల్లీలో ఒక గ్రాండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రామ్ చరణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. News18 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో…

    Continue Reading

  • PM Modi: ‘కారును షేర్ చేసుకోండి.. కొత్త వాహనాలపై ఖర్చులు వద్దు’ కేబినెట్ మీటింగ్‌లో మంత్రులకు పీఎం మోదీ కీలక సూచన! | | ACTPnews

    PM Modi: ‘కారును షేర్ చేసుకోండి.. కొత్త వాహనాలపై ఖర్చులు వద్దు’ కేబినెట్ మీటింగ్‌లో మంత్రులకు పీఎం మోదీ కీలక సూచన! | | ACTPnews

    Last Updated:May 28, 2026 2:46 PM IST ప్రధాని మోదీ మంత్రులకు పలు కీలక సూచనలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మంత్రులంతా ఆడంబరాలకు పోకుండా సాధారణ జీవితాన్ని గడుపుతూ, ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో) PM Modi: కేంద్ర ప్రభుత్వ పాలనలో పారదర్శకతతో పాటు పర్యావరణ స్పృహ, వ్యక్తిగత బాధ్యతను పెంపొందించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక అడుగులు వేస్తున్నారు.…

    Continue Reading

  • Ken-Betwa project: రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచన.. మోదీ చెప్పిన కెన్-బెట్వా ప్రాజెక్టు ప్రత్యేకతేంటి? | | ACTPnews

    Ken-Betwa project: రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచన.. మోదీ చెప్పిన కెన్-బెట్వా ప్రాజెక్టు ప్రత్యేకతేంటి? | | ACTPnews

    కెన్-బెట్వా ప్రాజెక్టు: ప్రధాని మోదీ.. కెన్-బెట్వా నది అనుసంధాన ప్రాజెక్టును.. రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారానికి ఆదర్శ మోడల్‌గా తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా.. సహకారంతోపాటూ.. మిషన్ మోడ్‌లో అమలు చెయ్యడం ద్వారా వివాదాల్ని ఎదుర్కోవచ్చని సూచించారు. రాష్ట్రాలు.. నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, భూగర్భజలాల పునరుద్ధరణ, సమర్థమైన నీటిపారుదల వంటి అంశాల్ని గుర్తించి దీర్ఘకాలం నీరు లభించేలా చెయ్యాలని మోదీ సూచించారని డెక్కన్ హెరాల్డ్ రిపోర్ట్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశాలు ఇవే: *…

    Continue Reading

  • Byju’s: అసలు ఏంటి బైజూ రవీంద్రన్ కేసు.. ఇంత వరకు ఎంత మంది అరెస్ట్ చేశారు? | | ACTPnews

    Byju’s: అసలు ఏంటి బైజూ రవీంద్రన్ కేసు.. ఇంత వరకు ఎంత మంది అరెస్ట్ చేశారు? | | ACTPnews

    Last Updated:May 27, 2026 9:40 AM IST బైజూ రవీంద్రన్ ఒకప్పుడు భారత విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్‌ను ప్రారంభించారు. News18 ఒకప్పుడు భారత స్టార్టప్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఎడ్టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ ఇప్పుడు తీవ్రమైన న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సింగపూర్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించడం అంతర్జాతీయ…

    Continue Reading

  • SRH vs RR IPL 2026: ఇరక్కొట్టేసిన రాజస్థాన్.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్! | క్రీడా వార్తలు | ACTPnews

    SRH vs RR IPL 2026: ఇరక్కొట్టేసిన రాజస్థాన్.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్! | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 27, 2026 9:32 PM IST SRH vs RR IPL 2026: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎందుకో.. కొంత తడబడినట్లు కనిపిస్తోంది. బౌలర్లు.. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దాంతో.. రాజస్థాన్ దుమ్మురేపేసింది. భారీ టార్గెట్ ఇచ్చింది. ఇరక్కొట్టేసిన రాజస్థాన్.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్! (Image credit – x – @rajasthanroyals) ఐపీఎల్ మొదట్లో ఆడినట్లుగా ఇప్పుడు ఆడితే కష్టమే. అందులోనూ ఎలిమినేటర్ మ్యాచ్‌లో చాలా…

    Continue Reading

  • పెళ్లి పేరుతో లక్షల్లో మోసం?.. ఈ 42 మంది పెళ్లి కొడుకుల కథ వెంటే షాక్ అవుతారు..! | | ACTPnews

    పెళ్లి పేరుతో లక్షల్లో మోసం?.. ఈ 42 మంది పెళ్లి కొడుకుల కథ వెంటే షాక్ అవుతారు..! | | ACTPnews

    Last Updated:May 27, 2026 6:27 PM IST మధ్యప్రదేశ్ లోని దేవాస్ నగరంలో పెళ్లి పేరుతో జరిగిన ఒక వింత మోసం వెలుగు చూసింది. ఇక్కడి క్లబ్ గ్రౌండ్ లో ఒకేసారి నలభై రెండు మంది కంటే ఎక్కువ మంది పెళ్లికొడుకులు పెళ్లి ఊరేగింపుతో వచ్చి తమ వధువుల కోసం గంటల తరబడి నిరీక్షించారు. News18 మధ్యప్రదేశ్ లోని దేవాస్ నగరంలో పెళ్లి పేరుతో జరిగిన ఒక వింత మోసం వెలుగు చూసింది. ఇక్కడి క్లబ్…

    Continue Reading

  • SARTHAK-PDS: కోట్ల మంది పేదలకు కేంద్రం భారీ శుభవార్త.. మరో ఐదేళ్లపాటూ..! | | ACTPnews

    SARTHAK-PDS: కోట్ల మంది పేదలకు కేంద్రం భారీ శుభవార్త.. మరో ఐదేళ్లపాటూ..! | | ACTPnews

    ఈ పథకం జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) 2013 అమలును మరింత బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం సుమారు 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు సబ్సిడీ ఆహార ధాన్యాలు అందించే ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ నెట్‌వర్క్‌ భారత్‌లో ఉంది. తాజా నిర్ణయం దాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల పేదలకు రేషన్ బియ్యం మరింత మెరుగ్గా లభిస్తాయి. కేంద్ర సమాచార & ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు బ్రీఫింగ్ ఇస్తూ ఈ వివరాలు వెల్లడించారు. ఈ అంబ్రెల్లా…

    Continue Reading

  • అమెరికా ముందు పాకిస్తాన్ అసలు రంగు బయటపడిందా? ద్వంద్వ వైఖరితో చిక్కుల్లో ఆ దేశ ప్రధాని.. | | ACTPnews

    అమెరికా ముందు పాకిస్తాన్ అసలు రంగు బయటపడిందా? ద్వంద్వ వైఖరితో చిక్కుల్లో ఆ దేశ ప్రధాని.. | | ACTPnews

    Last Updated:May 27, 2026 10:12 AM IST పాకిస్తాన్, తన ప్రయోజనాలు సాధించుకుని మెల్లగా దూరమవుతోందని అమెరికాకు ఇప్పుడు అర్థమవుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా సెనేటర్లు కూడా పాకిస్తాన్ సమస్యలకు పరిష్కారం కాదని, అది తానే ఒక పెద్ద సమస్యగా మారిందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. News18 బురదలో రాయి వేసినా అది తిరిగి మనకే మురికి అంటుతుందని అంటారు. కానీ అమెరికా మాత్రం నేరుగా ఆ బురదలో కాలుపెట్టిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ విషయంలో ఇప్పటివరకు అమెరికా…

    Continue Reading

  • PM Modi: దేశవ్యాప్తంగా భారీగా ఎండల తీవ్రత.. ప్రజలకు కీలక సూచనలు చేసిన ప్రధాని మోదీ | | ACTPnews

    PM Modi: దేశవ్యాప్తంగా భారీగా ఎండల తీవ్రత.. ప్రజలకు కీలక సూచనలు చేసిన ప్రధాని మోదీ | | ACTPnews

    Last Updated:May 27, 2026 12:24 PM IST దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. News18 దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా వేసవి వేడి ప్రభావం పిల్లలు,…

    Continue Reading

  • ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన సక్సెస్.. ఇండియాకు రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు | | ACTPnews

    ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన సక్సెస్.. ఇండియాకు రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు | | ACTPnews

    Last Updated:May 21, 2026 10:34 AM IST ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటన భారతదేశానికి భారీ పెట్టుబడులను తెచ్చిపెట్టింది. సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయల (40 బిలియన్ డాలర్లు) విలువైన నూతన పెట్టుబడి ఒప్పందాలు, వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఖరారయ్యాయి. News18 ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల (యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ) అధికారిక పర్యటన భారతదేశ ఆర్థిక రంగానికి భారీ ఊతాన్ని ఇచ్చింది. ఈ విదేశీ పర్యటన…

    Continue Reading