Tag: వళలన
-

Air India: టాటా చేతికి వెళ్లిన తర్వాత ఎయిర్ ఇండియాకు ఏమైంది?.. వరుస ఘటనలు ఆందోళన! | | ACTPnews
Last Updated:May 21, 2026 4:34 PM IST Air India: భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థగా ఒకప్పుడు గుర్తింపు పొందిన ఎయిర్ ఇండియాను 2022లో టాటా గ్రూప్ స్వాధీనం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ స్థాయిలో తిరిగి నిలబెట్టేందుకు భారీ మార్పులు చేపట్టినా.. గత మూడేళ్లలో వరుస భద్రతా లోపాలు, సాంకేతిక సమస్యలు, విమాన ప్రమాదాలు సంస్థ ప్రతిష్టపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. News18 ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ 2022లో ప్రభుత్వ రంగ…
-

Minister Nimmala Ramanaidu Cycles 10 KM to CM Camp Office | 10.కి.మీ. సైకిల్పై వెళ్లిన మంత్రి | ACTPnews
ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు ఒక గొప్ప చొరవ తీసుకున్నారు. ప్రధాని మోదీ మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ‘నో వెహికల్ డే’ (No Vehicle Day) పాటిస్తూ, ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేందుకు ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి ఉండవల్లిలోని సీఎం నివాసం వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర మండుటెండలో సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











