Tag: india news

  • Perni Nani Fires on CM Chandrababu & Pawan Kalyan | చంద్రబాబు కాపులను వదిలేశాడు | ACTPnews

    Perni Nani Fires on CM Chandrababu & Pawan Kalyan | చంద్రబాబు కాపులను వదిలేశాడు | ACTPnews

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కాపుల ఓట్ల కోసం వాడుకుని, ఇప్పుడు వారిని విస్మరించారని పేర్ని నాని మండిపడ్డారు. “ఓడ మల్లయ్య.. బోడి మల్లయ్య” చందంగా చంద్రబాబు తీరు ఉందని, ఇప్పుడు ఆయనకు కేవలం పవన్ కళ్యాణ్ అనే తురుపు ముక్క ఉంటే చాలని భావిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేతిలో తాము ఎలా మోసపోయామో కాపు సామాజిక వర్గానికి…

    Continue Reading

  • DMK Workers Attack Congress Cadre in Mayiladuthurai | కాంగ్రెస్ కార్యకర్తలపై డీఎంకే శ్రేణుల దాడి | ACTPnews

    DMK Workers Attack Congress Cadre in Mayiladuthurai | కాంగ్రెస్ కార్యకర్తలపై డీఎంకే శ్రేణుల దాడి | ACTPnews

    తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. మయిలాడుతురై జిల్లాలో కాంగ్రెస్ మరియు డీఎంకే కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చెలరేగింది. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ను గవర్నర్ సీఎంగా ఆహ్వానించాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టిన నేపథ్యంలో, డీఎంకే శ్రేణులు వారిపై దాడికి దిగాయి. “మాతో పొత్తులో ఉండి విజయ్కు మద్దతు ఇస్తారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎంకే కార్యకర్తలు, కాంగ్రెస్ జెండాలను రోడ్డుపై పారేసి తొక్కిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. Source…

    Continue Reading

  • Minister Nimmala Ramanaidu Cycles 10 KM to CM Camp Office | 10.కి.మీ. సైకిల్పై వెళ్లిన మంత్రి | ACTPnews

    Minister Nimmala Ramanaidu Cycles 10 KM to CM Camp Office | 10.కి.మీ. సైకిల్పై వెళ్లిన మంత్రి | ACTPnews

    ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు ఒక గొప్ప చొరవ తీసుకున్నారు. ప్రధాని మోదీ మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ‘నో వెహికల్ డే’ (No Vehicle Day) పాటిస్తూ, ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేందుకు ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి ఉండవల్లిలోని సీఎం నివాసం వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర మండుటెండలో సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

    Continue Reading

  • Tirumala Temple: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అప్పటి నుంచి వీఐపి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు! | | ACTPnews

    Tirumala Temple: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అప్పటి నుంచి వీఐపి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు! | | ACTPnews

    Last Updated:May 16, 2026 1:48 PM IST Tirumala Temple: తిరుమలలో భారీ భక్తుల రద్దీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోగా శిలాతోరణం వరకు క్యూలు, టీటీడీ అన్నప్రసాదం, నీరు, ఉచిత బస్సులు పెంచి, విఐపి బ్రేక్ దర్శనాలు జులై 15 వరకు రద్దు + News18 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ వస్తుంది.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి ఔటర్ రింగ్ రోడ్డులోని శిలా తోరణం వరకు క్యూ లైన్…

    Continue Reading

  • Amit Shah Announces Suvendu Adhikari As New West Bengal CM | బెంగాల్ కొత్త సీఎంగా సువేందు అధికారి.. | ACTPnews

    Amit Shah Announces Suvendu Adhikari As New West Bengal CM | బెంగాల్ కొత్త సీఎంగా సువేందు అధికారి.. | ACTPnews

    పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో నూతన శకం ప్రారంభమైంది. బిజెపి శాసనసభాపక్ష నేతగా సీనియర్ నాయకుడు సువేందు అధికారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోల్కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో బెంగాల్ చరిత్రలో బిజెపి నుంచి ముఖ్యమంత్రి కాబోతున్న తొలి వ్యక్తిగా సువేందు అధికారి నిలిచారు. మే 9న కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు…

    Continue Reading

  • SV Krishna Reddy: సమాజానికి‌ మంచి‌  మనుషులు అవసరం -ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి | | ACTPnews

    SV Krishna Reddy: సమాజానికి‌ మంచి‌  మనుషులు అవసరం -ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి | | ACTPnews

    Last Updated:Dec 27, 2020 4:26 PM IST SV Krishna Reddy: వింత పొకడలతో పెడదారి పడుతున్న నేటి సమాజానికి మంచి మనస్సున్న మనుషుల అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ దర్శకులు ,నిర్మాత ఎస్వీ కృష్ణా రెడ్డి అన్నారు. ఆదివారం ఫిల్ం నగర్ లోని తాజ్ మహాల్ హోటల్‌లో.. వింత పొకడలతో పెడదారి పడుతున్న నేటి సమాజానికి మంచి మనస్సున్న మనుషుల అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ దర్శకులు ,నిర్మాత ఎస్వీ కృష్ణా రెడ్డి అన్నారు.…

    Continue Reading

  • TTD e-Auction: తిరుమల శ్రీవారి ఆలయ గోనె సంచుల ఈ-వేలం.. పాల్గొనాలంటే ఈ రూల్స్ తప్పనిసరి! | | ACTPnews

    TTD e-Auction: తిరుమల శ్రీవారి ఆలయ గోనె సంచుల ఈ-వేలం.. పాల్గొనాలంటే ఈ రూల్స్ తప్పనిసరి! | | ACTPnews

    Last Updated:May 16, 2026 9:11 PM IST టీటీడీ ఆలయాల్లో వాడిన గోనె సంచులను 2026-27కి ఈ-వేలం ద్వారా విక్రయించనుంది, మే 26న ఆన్‌లైన్ వేలం, పాల్గొనాలంటే మే 25లోపు 75000 రూపాయల ఈఎండీ డిపాజిట్ చేయాలి News18 కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుబంధ ఆలయాల్లో నిత్యం టన్నుల కొద్దీ ప్రసాదాల తయారీ, ఇతర అవసరాల కోసం సరుకులను ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో అక్కడ భారీగా…

    Continue Reading

  • Vijay All Ready to Form TVK Govt | విజయ్ సీఎం అయ్యేందుకు లైన్ క్లియర్ | ACTPnews

    Vijay All Ready to Form TVK Govt | విజయ్ సీఎం అయ్యేందుకు లైన్ క్లియర్ | ACTPnews

    తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు కమ్యూనిస్ట్ పార్టీలు (CPI & CPM) తమ బేషరతు మద్దతును ప్రకటించాయి. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ఆహ్వానిస్తామన్న గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ, రాష్ట్రంలో బీజేపీ పరోక్ష పాలనను అడ్డుకోవడమే తమ లక్ష్యమని లెఫ్ట్ పార్టీలు స్పష్టం చేశాయి. సిపిఐ, సిపిఐ(ఎం) మద్దతుతో టీవీకే బలం 117కు చేరింది. త్వరలో వీసీకే (VCK)…

    Continue Reading

  • Kishan Reddy Sensational Comments on Petrol Prices | పెట్రోల్ రేట్లు తక్కువే పెంచారు..! | ACTPnews

    Kishan Reddy Sensational Comments on Petrol Prices | పెట్రోల్ రేట్లు తక్కువే పెంచారు..! | ACTPnews

    అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు మరియు పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు కీలక వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం కారణంగా అమెరికా, జపాన్, జర్మనీ వంటి సంపన్న దేశాల్లో కూడా ఇంధన ధరలు 40 శాతానికి పైగా పెరిగాయని ఆయన గుర్తు చేశారు. అయితే, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారం పడకుండా అనేక చర్యలు తీసుకుంటోందని, ఇతర…

    Continue Reading

  • Kasturi Shankar  | విజయ్ ప్రమాణస్వీకారం పై కస్తూరి కామెంట్స్ | ACTPnews

    Kasturi Shankar | విజయ్ ప్రమాణస్వీకారం పై కస్తూరి కామెంట్స్ | ACTPnews

    తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. మెజారిటీ మార్కు (118) నిరూపించుకోలేకపోవడంతో టీవీకే అధినేత విజయ్ను ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఆహ్వానించలేదు. దీనిపై బీజేపీ నేత కస్తూరి శంకర్ స్పందిస్తూ, గవర్నర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు, AMMK అధినేత దినకరన్, తన పార్టీ ఎమ్మెల్యే సంతకాన్ని విజయ్ వర్గం ఫోర్జరీ చేసిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు ఢిల్లీలో డిఎంకె-కాంగ్రెస్ కూటమికి చెక్ పడింది. కాంగ్రెస్తో పొత్తు ముగిసిందని, పార్లమెంట్లో తమ ఎంపీలకు విడిగా సీట్లు…

    Continue Reading