తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. మయిలాడుతురై జిల్లాలో కాంగ్రెస్ మరియు డీఎంకే కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చెలరేగింది. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ను గవర్నర్ సీఎంగా ఆహ్వానించాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టిన నేపథ్యంలో, డీఎంకే శ్రేణులు వారిపై దాడికి దిగాయి. “మాతో పొత్తులో ఉండి విజయ్కు మద్దతు ఇస్తారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎంకే కార్యకర్తలు, కాంగ్రెస్ జెండాలను రోడ్డుపై పారేసి తొక్కిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Source link
DMK Workers Attack Congress Cadre in Mayiladuthurai | కాంగ్రెస్ కార్యకర్తలపై డీఎంకే శ్రేణుల దాడి | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










