Tag: national news
-

Hyderabad: వనస్థలిపురంలో దారుణం.. పిల్లలను చూసేందుకు వస్తే ప్రాణం తీశారు.. భార్య, బావమరిదే నిందితులు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 21, 2026 5:20 AM IST తీవ్రంగా కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడిని మెట్లపై నుంచి కిందికి ఈడ్చుకుంటూ వస్తుండగా స్థానిక యువకుడొకరు మొబైల్లో వీడియో తీయడంతో ఈ దారుణం బయటపడింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: కన్నబిడ్డలను చూడాలనే ఆరాటంతో అర్ధరాత్రి వేళ వచ్చిన ఒక తండ్రికి భార్య కుటుంబ సభ్యులే కాలయముళ్లయ్యారు. పిల్లలను చూపిస్తారనుకుంటే.. విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసిన అత్యంత దారుణమైన ఘటన హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్…
-

తెలుగు ఇండస్ట్రీకి మరో వారసుడు.. బహుభాషా చిత్రం ‘సీతాయణం’తో ఎంట్రీ.. | | ACTPnews
Last Updated:Dec 21, 2020 10:37 PM IST కన్నడ సుప్రీం హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం “సీతాయణం”. ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనహిత భూషణ్ కధానాయిక. సీతాయణం సినిమా (Seethayanam movie) కన్నడ సుప్రీం హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో…
-

Vijay Meets Governor: నేనే సీఎం.. గవర్నర్ని కలిసిన విజయ్ | ACTPnews
తమిళనాడు రాజకీయ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. టీవీకే (TVK) అధినేత విజయ్ బుధవారం సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు. తన పార్టీకి చెందిన 108 మంది ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్రులు, మిత్రపక్షాలైన కాంగ్రెస్ (5 సీట్లు) కలిపి మొత్తం 112 మంది (మరికొంత మంది మద్దతుతో సహా) ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు అందజేశారు. ద్రావిడ రాజకీయాలకు చెక్ పెడుతూ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన విజయ్ను ప్రభుత్వం…
-

Naveen Chandra: ‘అర్థ శతాబ్ధం’ ఫస్ట్ లుక్ విడుదల.. పోలీస్ ఆఫీసర్గా నవీన్ చంద్ర.. | | ACTPnews
Last Updated:Dec 25, 2020 10:08 PM IST Ardhashathabdham: రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తోన్న చిత్రం అర్ధ శతాబ్దం. రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తోన్న చిత్రం అర్ధ శతాబ్దం. ఈ మూవీని రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా చిట్టి…
-

All Set for TDP Mahanadu: నెల్లూరులో ‘మహానాడు’కు సర్వం సిద్ధం! | ACTPnews
తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు-2026కు నెల్లూరు జిల్లా వేదిక కానుంది. ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి బుధవారం (మే 13, 2026) కొడవలూరు మండలం కిసాన్ సెజ్ (IKSEZ)లో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, అచ్చెన్నాయుడు, అనిత తదితరులు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న…
-

Rajiv Gandhi 35th Death Anniversary: రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన సోనియా,రాహుల్,ప్రియాంకా | ACTPnews
భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని ఆయన స్మారక స్థలం ‘వీర్భూమి’ వద్ద భావోద్వేగ పూరిత వాతావరణం నెలకొంది. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రా వీర్భూమిని సందర్శించి కన్నీటి నివాళులర్పించారు. సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి, కాసేపు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. వీరితో పాటు కాంగ్రెస్ జాతీయ…
-

RS Praveen Kumar Hits Back at Asaduddin Owaisi | ఓవైసీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్! | ACTPnews
బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై నిప్పులు చెరిగారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్నీషియా పబ్ కేసు జరిగినప్పుడు.. నిందితులు ఎమ్మెల్యే కొడుకైనా, వఖ్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకైనా వెనకాడకుండా కేవలం మూడు రోజుల్లోనే అరెస్ట్ చేశామని గుర్తు చేశారు. మతిమరుపు కేటీఆర్, కేసీఆర్ గారికి కాదు, ఓవైసీ గారికే ఉందని ఎద్దేవా చేశారు. పోక్సో కేసు నిందితులకు ఉరిశిక్ష వేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే…
-

Ramchander Rao Travels by Metro to Jubilee Hills | ఎన్. రామచందర్ రావు మెట్రోలో ప్రయాణం | ACTPnews
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆర్థిక స్వావలంబన మరియు బాధ్యతాయుత వనరుల వినియోగ స్ఫూర్తితో, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఒక గొప్ప ఆదర్శాన్ని చాటారు. జూబ్లీ హిల్స్లో జరగనున్న ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తన వ్యక్తిగత కారును వదిలి, తార్నాక మెట్రో స్టేషన్ నుండి మెట్రోలో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో ప్రయాణించడం ద్వారా ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజా రవాణా వ్యవస్థల వినియోగంపై ఆయన ప్రజల్లో…
-

Trump Arrives in China | చైనాలో ట్రంప్ ..ఇరాన్ యుద్ధంపై జిన్పింగ్తో చర్చలు | ACTPnews
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం (మే 13, 2026) చైనా రాజధాని బీజింగ్కు చేరుకున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ట్రంప్ నేడు, రేపు చర్చలు జరపనున్నారు. ఇరాన్పై చైనాకున్న ప్రభావాన్ని ఉపయోగించి, ఆ దేశాన్ని శాంతి చర్చలకు ఒప్పించాలని ట్రంప్ యోచిస్తున్నారు. ముఖ్యంగా హోర్ముజ్…
-

Vijay’s Govt Bid Hits Roadblock | టీవీకే అధినేత విజయ్ దూకుడుకు బ్రేక్ | ACTPnews
తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడింది. టీవీకే అధినేత విజయ్ సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతు లేఖపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా, విజయ్ కేవలం 112 మంది మద్దతును మాత్రమే స్పష్టంగా చూపగలిగారు. మిగిలిన ఎమ్మెల్యేల సంతకాలు మరియు మద్దతు విషయంలో స్పష్టత లేదని గవర్నర్ భావిస్తున్నారు. దీంతో గురువారం జరగాల్సిన ప్రమాణస్వీకారానికి బ్రేక్ పడింది. మెజారిటీ నిరూపించుకోవడానికి మరికొంత…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











