Tag: ఏఐ
-

తిరుమలలో తల్లి పేరుతో మొక్క నాటిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. టీటీడీ ఏఐ సేవలపై ప్రశంసలు..! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 6:56 AM IST తిరుమలలో పీయూష్ గోయల్ శ్రీవారి దర్శనం, ఏఐ ఆధారిత ఐసీసీసీ సేవలను ప్రశంసించారు, ఏక్ పేడ్ మా కే నామ్ లో తల్లి పేరుతో మొక్క నాటి పర్యావరణ సందేశం ఇచ్చారు + News18 తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ ఒకే వేదికపై కలిసిన అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తిరుమల శ్రీవారిని…
-

AI Assistant: రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం ఏఐ అసిస్టెంట్… మీరూ తెలుగులో మాట్లాడొచ్చు ఇలా | South Central Railway Launches AI-Based ‘Bholu Mini’ | | ACTPnews
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో మల్కాజ్గిరి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో స్మార్ట్, ఇంటరాక్టివ్, బహుభాషా సహాయక వ్యవస్థల ద్వారా పనిచేసే తదుపరి తరం ఏఐ-ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థలైన భోలు మినీ, భోలు మ్యాక్స్లను ప్రవేశపెట్టింది. ఈ అధునాతన ఇంటరాక్టివ్ విచారణ వ్యవస్థను సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, హైదరాబాద్ డివిజనల్…
-

PM Modi: ఏఐ, క్వాంటం టెక్నాలజీలో చేతులు కలిపిన భారత్-ఇటలీ | | ACTPnews
Last Updated:May 20, 2026 4:55 PM IST రోమ్లో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని మెలోనీ భారత్-ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ప్రకటనలు చేశారు. News18 భారతదేశం, ఇటలీ దేశాల మధ్య అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. రోమ్ నగరంలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనితో కలిసి అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











