Tag: పరకటన.
-

US-Iran War: యూఎస్-ఇరాన్ వార్పై డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. ఖండించిన ఇరాన్ సైన్యం | | ACTPnews
Last Updated:May 24, 2026 9:40 AM IST ఇరాన్, అమెరికా యుద్ధంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ సైనిక విభాగం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’తీవ్రంగా ఖండించింది. ఇదంతా కేవలం అమెరికా అంతర్గత రాజకీయాల కోసం ట్రంప్ ఆడుతున్న డ్రామా అని కొట్టిపారేసింది. ట్రంప్, ఖమేని (ఫైల్) US-Iran War: అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు సంబంధించి ఒక భారీ పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్లతో పాటు పలు మధ్యప్రాచ్య దేశాల…
-

Nirmala Sitharaman | పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన | ACTPnews
ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంతో పాటు సామాన్యులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో వెల్లడించారు. పెట్రోల్పై లీటరుకు ఎక్సైజ్ సుంకాన్ని ₹13 నుండి ₹3కి తగ్గించగా, డీజిల్పై ఉన్న ₹10 ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా సున్నాకు (Zero) తగ్గించారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా తగ్గనున్నాయి. ముఖ్యంగా రవాణా రంగంపై సానుకూల ప్రభావం చూపి, నిత్యావసర వస్తువుల…
-

క్రికెట్కు విజయ్ శంకర్ గుడ్బై.. అధికారిక రిటైర్మెంట్ ప్రకటన | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 6:49 PM IST Breaking news భారత క్రికెట్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న మాజీ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ విజయ్ శంకర్ అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్తో పాటు దేశీయ క్రికెట్కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించిన ఆయన.. తన కెరీర్లో అండగా నిలిచిన బీసీసీఐ, అభిమానులు, భారత జట్టుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ…
-

Tirumala: తిరుమలకు వస్తే తిప్పలు తప్పవు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి.. అప్పటి వరకు కొండపైకి రావొద్దని ప్రకటన | | ACTPnews
Last Updated:May 21, 2026 10:14 AM IST Tirumala: పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది భక్తులు వైకుంఠక్షేత్రంగా భావించే తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు, విద్యార్ధులకు పరీక్షలు పూర్తవడం, ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు కొండపైకి చేరుకున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి కీలక ఆదేశాలు జారీ చేసింది. tirumala rush today Tirumala: పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది భక్తులు వైకుంఠక్షేత్రంగా భావించే తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు,…
-

India-Italy Strategic Ties: ఇటలీతో ఒప్పందాలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన | ACTPnews
ఇటలీ చారిత్రక రాజధాని రోమ్ వేదికగా భారత్-ఇటలీ దేశాల మధ్య సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల నేతృత్వంలో ఇరు దేశాలు పలు కీలక రంగాల్లో చారిత్రాత్మక వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ-మెలోని సంయుక్తంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇకపై “భారత్-ఇటలీ సంయుక్తంగా రూపకల్పన చేసి, అభివృద్ధి చేస్తాయి.. ప్రపంచానికి అందిస్తాయి” (Designed and developed by India…
-

ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన.. పంత్కు దక్కని చోటు | క్రీడా వార్తలు | ACTPnews
ఈసారి జట్టులో యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయడం విశేషం. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు వన్డే జట్టులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యలకు చోటు దక్కినా.. వారి ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు స్పష్టం చేశారు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. మహ్మద్ షమి విషయంపై సెలక్షన్ కమిటీ చర్చించలేదని తెలిపారు. ఈ సిరీస్లో యువ క్రికెటర్లకు భారీ అవకాశం దక్కింది. హర్ష్ దూబె,…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











