Tag: శరవర
-

అర్ధరాత్రి అడవుల్లో ప్రారంభమయ్యే దివ్య సేవ.. శ్రీవారి అభిషేక జలం వెనుక గల మహా రహస్యం! Akashaganga Theertham. | | ACTPnews
Last Updated:May 27, 2026 10:01 PM IST తిరుమలనంబి వంశీయులు నేటికీ అర్ధరాత్రి ఆకాశగంగ తీర్థం నుంచి పవిత్ర జలాన్ని తెచ్చి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి అభిషేకానికి సమర్పిస్తున్నారు, టిటిడి భద్రత కల్పిస్తోంది + News18 కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తుల ఆరాధనలు అందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారు భక్తుల పట్ల తన అపారమైన ప్రేమను ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. భక్తుల కష్టాన్ని తన కష్టంగా భావించే ఆపదమొక్కుల వాడు.. అనాధ రక్షకుడు…
-

Bellamkonda Sreenivas: సింపుల్గా టాలీవుడ్ స్టార్ హీరో పెళ్లి.. తిరుమల శ్రీవారి ఆశీస్సుల కోసమే కొండపైన బెల్లంకొండ వారి వివాహం | | ACTPnews
Last Updated:Apr 30, 2026 1:06 PM IST తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వివాహం, కుటుంబ సభ్యులు, తెలుగు రాష్ట్రాల నేతలు, టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది + News18 తిరుమల పుణ్యక్షేత్రం సాక్షిగా సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వైవాహిక బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపై, అత్యంత పవిత్రమైన వాతావరణంలో ఈ…
-

Tirumala festivals: మే నెలలో తిరుమల పర్వదినాల సందడి.. శ్రీవారి భక్తుల కోసం టీటీడీ విడుదల చేసిన ముఖ్యమైన తేదీలు ఇవే! | | ACTPnews
Last Updated:Apr 30, 2026 1:20 PM IST మేలో తిరుమలలో కూర్మ జయంతి గరుడసేవ, అన్నమాచార్య జయంతి, హనుమజ్జయంతి, నమ్మాళ్వార్ ఉత్సవాలు, వరదరాజస్వామి తిరునక్షత్రం, టీటీడీ ముందస్తు ప్లాన్ సూచన News18 మే నెలలో తిరుమల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లనుంది. శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ నెలలో నిర్వహించబోయే విశేష పర్వదినాలు ఉత్సవాల జాబితాను విడుదల చేసింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.…
-

తిరుమలలో ప్రకృతి అద్భుతం.. మండుటెండలో వడగండ్ల వాన.. శ్రీవారి భక్తులకు వరుణుడి చల్లని కానుక..! | | ACTPnews
Last Updated:Apr 30, 2026 8:16 PM IST తిరుమలలో 39 డిగ్రీల ఎండ తర్వాత మధ్యాహ్నం అకస్మాత్తుగా ఈదురు గాలులతో భారీ వర్షం, వడగండ్లు కురిశాయి, భక్తులకు చల్లదనం, రహదారులు జలమయమయ్యాయి + News18 కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ప్రకృతి పరవశంతో పులకించిపోయింది. గత కొన్ని రోజులుగా సప్తగిరులపై భానుడు నిప్పులు చెరుగుతుండటంతో, శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోయారు. అయితే గురువారం ఉదయం నుంచే ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో…
-

Tirumala Temple: శ్రీవారి కొండపై భద్రత కట్టుదిట్టం.. ఆకాశగంగ పరిసరాల్లో పోలీసుల నాఖాబందీ తనిఖీలు.. | | ACTPnews
Last Updated:May 03, 2026 11:33 AM IST Tirumala Temple: తిరుమలలో పోలీస్, టీటీడీ విజిలెన్స్ సంయుక్తంగా ఆపరేషన్ వజ్రపహార్ నిర్వహించి దుకాణాలు, వాహనాలు, వ్యక్తులను తనిఖీ చేసి ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నారు News18 తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, పోలీస్ టీటీడీ విజిలెన్స్ విభాగాలు సంయుక్తంగా ‘ఆపరేషన్ వజ్రపహార్’ పేరుతో భారీ తనిఖీలు చేపట్టాయి. తిరుమల కొండపై అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చేయడమే లక్ష్యంగా ఈ…
-

TTD Rice Auction: ఆన్లైన్లో శ్రీవారి హుండి బియ్యం వేలం.. మే 13 లోపు రిజిస్ట్రేషన్ తప్పనిసరి..! | | ACTPnews
Last Updated:May 03, 2026 2:23 PM IST టీటీడీ మే 14న తిరుమల సహా ఆలయాల్లో హుండి బియ్యం ఈ వేలం, 41 లాట్లలో 16338 కిలోల మిక్స్డ్ రైస్ విక్రయం, konugolu పోర్టల్ ద్వారా ఆన్లైన్ బిడ్డింగ్, మే 13లోపు ఈఎండీ అవసరం News18 తిరుమల శ్రీవారి ఆలయం సహా టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అనుబంధ ఆలయాల్లో భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని వినియోగదారులకు పారదర్శకంగా అందించేందుకు మే 14న ఈ-వేలం నిర్వహించనున్నట్లు…
-

TTD Tickets: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. రూ.300 దర్శనం టికెట్లు దొరకలేదా?.. ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే.. అస్సలు మిస్సవ్వకండి.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 25, 2026 10:33 PM IST జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుండటంతో అనేక మంది భక్తులు నిరాశ చెందుతున్నారు. News18 జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని…
-

Tirumala: వేసవిలోనూ కూల్గా శ్రీవారి దర్శనం.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
చలువ పందిళ్లు, కూల్ పెయింటింగ్ భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో ఎండ వేడి తగలకుండా బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు భారీగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులకు నీడనిచ్చేలా ప్రత్యేక షెల్టర్లను నిర్మించారు. ముఖ్యంగా ఆలయ మాడవీధులు, లడ్డూ కౌంటర్లు మరియు భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లపై వేడిని తగ్గించే సింథటిక్…
-

Tirumala : శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్.. ఇకపై ఆ రైళ్లు రెగ్యులర్..! Tirupati new weekly express trains | | ACTPnews
Last Updated:May 06, 2026 5:39 PM IST దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి పండరీపురం, అకోలా వరకు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రకటించింది, ఉమ్మడి మహబూబ్ నగర్ భక్తులకు తిరుమల ప్రయాణం సులభం కానుంది News18 తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న సర్వీసులను రైల్వేశాఖ ఇప్పుడు రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.…
-

Tirumala: మాడవీధులకు వేదాల పేర్లు, కూడళ్లకు భక్తుల నామాలు..! ఆధ్యాత్మిక శోభతో కొత్తగా శ్రీవారి సన్నిధి.. పూర్తి వివరాలివే! Tirumala road renaming. | | ACTPnews
Last Updated:May 08, 2026 12:57 PM IST టీటీడీ తిరుమలలో ప్రధాన వీధులు, సర్కిళ్లకు వేదాలు, ఆళ్వార్లు, భక్తుల పేర్లు పెట్టింది, ఔటర్ రింగ్ రోడ్ ను తిరువేంకటపథం, ఇన్నర్ రింగ్ రోడ్ ను అన్నమాచార్య మార్గంగా నామకరణం చేసింది News18 శ్రీవారి భక్తులకు, తిరుమల వెళ్లే యాత్రికులకు ఇది ఒక మధురమైన శుభవార్త. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల గిరిపై ఇకపై అడుగు వేస్తే ఆధ్యాత్మికత అణువణువునా ప్రతిధ్వనించనుంది. గోవిందుడి పాదస్పర్శతో పునీతమైన ఆ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











