Tirumala: తిరుమలలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన టీటీడీ అదనపు ఈవో | | ACTPnews

News18


Last Updated:

తిరుమల జేఈఓ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తి, సేవా స్ఫూర్తిపై సందేశం ఇచ్చారు.

+

News18

తిరుమలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం దేశభక్తి, జాతీయ స్ఫూర్తి నడుమ ఘనంగా నిర్వహించారు. తిరుమలలోని జేఈఓ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలకు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివర్ణ పతాకానికి వందనం చేశారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed