Trisha Krishnan: పంద్రాగస్టు వేడుకల్లో హైలెట్ అయిన త్రిష.. ఏం చేసిందో తెలుసా?.. వీడియో చూడండి! | ట్రెండింగ్ | ACTPnews

పంద్రాగస్టు వేడుకల్లో హైలెట్ అయిన త్రిష (Image credit - PTI)


Last Updated:

Trisha Krishnan: త్రిష.. కావాలనే మీడియాలో హైలెట్ అయ్యేందుకు ఇలా చేస్తున్నారా? లేక ఆమె ఏం చేసినా.. మీడియా హైలెట్ చేస్తోందా? ఏం జరుగుతోంది? ఎందుకు ఆమె ఇలా ట్రెండింగ్ అవుతున్నారు? కారణం సీఎం విజయ్‌తో ఉన్న స్నేహమేనా?

పంద్రాగస్టు వేడుకల్లో హైలెట్ అయిన త్రిష (Image credit - PTI)
పంద్రాగస్టు వేడుకల్లో హైలెట్ అయిన త్రిష (Image credit – PTI)

ఆగస్టు 15, 2026న భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సమయంలో తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నటి త్రిష కృష్ణన్. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) మొదటిసారి సీఎంగా జాతీయ జెండాను ఎగురవేసిన ఈ కార్యక్రమంలో త్రిష హాజరుకావడం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. పీటీఐ ఈ విషయాన్ని హైలెట్ చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed