విజయవాడ వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కొత్త రాజకీయ పార్టీకి సంబంధించిన సంచలన వివరాలను వెల్లడించారు. ఏపీలో టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా మూడో శక్తి అవసరమని వ్యాఖ్యానించిన సాయిరెడ్డి, తన కొత్త పార్టీలో 2029 నాటికి 25 నుంచి 40 ఏళ్ల లోపున్న Gen-Z (యువత) కి ఏకంగా 66 శాతం ఎమ్మెల్యే, నామినేటెడ్ పదవుల సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. తాను సీఎం అభ్యర్థిగా పోటీ చేయనని, మహారాష్ట్రలో బాల్ థాక్రే తరహాలో పార్టీకి కేవలం మెంటార్గా మాత్రమే వ్యవహరిస్తూ సామర్థ్యం ఉన్న యುವ నాయకత్వాన్ని ముందుకు నడిపిస్తానని ప్రకటించారు.
Source link
Vijayasai Reddy made major announcements | విజయసాయి రెడ్డి కీలకవ్యాఖ్యలు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Bigg Boss 10 Telugu: జబర్దస్త్ నుంచి ‘బిగ్ బాస్’లోకి.. ఆటో రామ్ ప్రసాద్ జర్నీ మాములుగా లేదుగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Rowdy Janardhana Movie: రౌడీ జనార్ధన మూవీ క్రేజీ అప్డేట్.. బాబోయ్ ఏంట్రీనే ఈ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Madhuri Rathod: మాధురి రాథోడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. 24 గంటల్లో ఈశ్వర్ సాయి అరెస్ట్? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews








