పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోల్కతాలో పర్యటించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలతో భేటీ అయిన ఆయన.. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ, ఎన్నికల కమిషన్ మరియు వారి అనుబంధ సంస్థలు కలిసి “మల్టీ లేయర్డ్ మాఫియాగిరి” (బహుళ అంచెల మాఫియా రాజకీయాలు) చేశాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ, ఓటర్లపై ఒత్తిడి తెచ్చి ఈ ఫలితాలను రాబట్టారని మండిపడ్డారు. ఓటమి పాలైనా “దీదీ.. మీరు ఓడిపోలేదు” అంటూ మమతా బెనర్జీకి తన మద్దతును ప్రకటించారు.
Source link
Akhilesh Yadav Slams BJP & EC After Meeting Mamata Banerjee in Kolkata | మమతతో అఖిలేష్ భేటీ! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










