మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ఎక్కువ మంది పిల్లల్ని కనండి” అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. “పిల్లలను కనడానికి ఇదేమన్నా వేలంపాటా? రూ. 30 వేలు, రూ. 40 వేలు ఇస్తామంటూ వేలంపాటలు పెడతారా?” అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మాత్రం ఒక్కొక్కరినే కన్నారని.. ప్రజలకు మాత్రం ఎక్కువ మందిని కనమని చెప్పే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆయన విమర్శించారు.
Source link
Ambati Rambabu Fire On Chandrababu Naidu Over Population Comments | పిల్లల్ని కనడానికి వేలంపాటా? | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










