Author: Sanju
-

హైదరాబాద్లో ఉంటున్న మహిళలకు అదిరే తీపికబురు.. జూన్ 6 నుంచి ప్రారంభం.. | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 6:49 AM IST హైదారబాద్లో ఉంటున్న మహిళలకు తీపికబురు. ఈ అవకాశం వినియోగించుకోండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. హైదరాబాద్లో ఉంటున్న మహిళలకు అదిరే తీపికబురు.. జూన్ 6 నుంచి ప్రారంభం.. పవిత్ర ఖురాన్ను కేవలం పఠించడం వేరు, ఆ దివ్య గ్రంథంలోని అంతరార్థాన్ని మాతృభాషలో అర్థం చేసుకున్నంత సులభంగా నేరుగా అరబిక్లోనే గ్రహించడం వేరు. ఇస్లామిక్ పవిత్ర గ్రంథం అసలు సందేశాన్ని, దానిలోని అంతులేని మాధుర్యాన్ని ఎలాంటి అనువాదాల అవసరం లేకుండా…
-

Vellampalli : పరకామణి దొంగతనంపై వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు | ACTPnews
తిరుమల పరకామణిలో జరుగుతున్న అక్రమాలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వంలో శ్రీవారి ఆలయ పవిత్రత దెబ్బతింటోందని, దొంగలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. రూ. 87 లక్షల దోపిడీ జరిగితే దాన్ని రూ. 6 లక్షలుగా చిత్రీకరించి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లడ్డూ విషయంలో రాజకీయాలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు పరకామణిలో జరుగుతున్న వాస్తవ దొంగతనాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ వెంటనే తన పదవికి రాజీనామా…
-

Tirupati VIP darshan: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వీఐపీ దర్శనం పేరుతో భారీ మోసం.. తమిళనాడు కేటుగాడు అరెస్ట్! | | ACTPnews
Last Updated:Apr 10, 2026 8:53 AM IST తిరుపతి పోలీసులు శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో ఆన్లైన్ మోసం బయటపెట్టారు, సి సెంథిల్ కుమార్ అరెస్ట్, ఒక్క టికెట్కు 16500 వసూలు, భక్తులకు అధికారిక టీటీడీ సైట్ మాత్రమే వినియోగించమని హెచ్చరిక టీటీడీ లోగోతో VIP దర్శనం పేరుతో భక్తుల్ని మోసం చేసిన నిందితుడు అరెస్ట్..! తిరుపతి జిల్లా పోలీసులు శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో సోషల్ మీడియాలో అమాయక భక్తులను మోసం చేస్తున్న పెద్ద…
-

Hyderabad: రూ.215 కోట్ల అప్పు ఇప్పిస్తామంటూ రూ. 5.64 కోట్లు హాంఫట్.. బోల్తా పడ్డ మహిళ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 10, 2026 4:23 AM IST నమ్మిన వ్యక్తే నట్టేట ముంచడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ భారీ ఆర్థిక మోసానికి సంబంధించి హైదరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: తక్కువ వడ్డీకే భారీ మొత్తంలో విదేశీ రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికి, ఒక గృహిణిని లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు ఆమె నుంచి ఏకంగా రూ.5.64 కోట్లు వసూలు చేసి అదృశ్యమయ్యారు. నమ్మిన…
-

చర్చిలో ప్రార్థనలు చేసిన టీటీడీ బోర్డు సభ్యుడి ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..! TTD board member controversy | | ACTPnews
Last Updated:Apr 11, 2026 2:44 PM IST టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబం చర్చిలో ప్రార్థన ఫోటోలు వైరల్, మత స్వేచ్ఛ వర్సెస్ టీటీడీ నైతికతపై సోషల్ మీడియాలో వేడి చర్చ, దర్శన్ స్పందనపై దృష్టి చర్చిలో టీటీడీ బోర్డు సభ్యుడి ఫ్యామిలీ ప్రార్థనలు..! టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న కర్ణాటకకు చెందిన దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సాధారణంగా వ్యక్తిగత…
-

CM Chandrababu Naidu on Decentralized Development | అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చేరాలంటే వికేంద్రీకరణ అవసరమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు…
-

Karnataka Politics: నేడు కర్ణాటక సీఎల్పీ సమావేశం.. జూన్ 3న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం! | | ACTPnews
Last Updated:May 30, 2026 6:19 AM IST శనివారం సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశం జరగనుంది. ఏఐసీసీ పరిశీలకులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా సమక్షంలో ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకోనున్నారు. శివకుమార్, సిద్ధరామయ్య Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో, కాంగ్రెస్ అధిష్ఠానం నూతన ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసింది. కొత్త సీఎం బాధ్యతలను…
-

Dowry Harassment: వరకట్న వేధింపులకు కోర్టు కఠిన శిక్ష.. నిందితులకు 6 నెలల జైలు! dowry harassment case. | | ACTPnews
Last Updated:Apr 11, 2026 9:08 PM IST తిరుపతి కోర్టు వరకట్న వేధింపుల కేసులో భర్త హేమకృష్ణ, అత్త సావిత్రి, మామ సుబ్రమణ్యానికి ఆరు నెలల జైలు, పది వేల రూపాయల జరిమానా విధించింది వరకట్న వేధింపుల కేసులో నిందితులకు 6 నెలల జైలు శిక్ష..! మహిళలపై జరుగుతున్న వరకట్న వేధింపుల కేసులో తిరుపతిలో కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి ఒక్కొక్కరికి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో…
-

Hyderabad: పథకం ప్రకారమే పనిమనిషిగా చేరిందా! విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో సంచలన నిజాలు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 10, 2026 4:35 AM IST ‘నేపాలీ కల్పన’ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. అత్యంత పక్కా ప్లాన్తో జరిగిన ఈ దోపిడీ హత్య వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నేపాలి పనిమనిషి కల్పన Hyderabad: నగరంలోని అత్యంత విలాసవంతమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో జరిగిన ఒక దారుణ హత్యోదంతం ఇప్పుడు రెండు రాష్ట్రాల పోలీసులను ఉలిక్కిపడేలా చేస్తోంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే…
-

CIA: నకిలీ సర్టిఫికెట్లతో 20 ఏళ్లు ఉద్యోగం..300కు పైగా బంగారు బిస్కెట్లు, కోట్ల నగదు.. నిఘా సంస్థ సీఐఏకే మాజీ ఉద్యోగి టోకరా! | | ACTPnews
Last Updated:May 30, 2026 9:22 AM IST తన విద్యా అర్హతలు, సైనిక అనుభవం గురించి అబద్ధాలు చెప్పి దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రభుత్వ సొమ్మును దోచుకున్నాడనే ఆరోపణలపై ఒక మాజీ సీఐఏ అధికారిపై ఫెడరల్ కోర్టులో కేసు నమోదైంది.ఇంట్లో సోదా చేయగా అధికారులు నివ్వెరపోయే విలువైన వస్తువులు లభించాయి. డేవిడ్ రష్ CIA: అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గూఢచార సంస్థ ‘సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ’ (CIA)లో ఒక ఉన్నతాధికారి స్థాయి వ్యక్తి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











